రాష్ట్రంలో వర్షాలు పడుతుండటం, ప్రజలు సమస్యలతో సతమతవుతుంటే సీఎం, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాహుల్గాంధీ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.
నగరంలో కొత్త ఆటోల పర్మిట్ల జారీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ �
Auto Drivers | ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల శవాలపై డబ్బులు ఏరుకుని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ చేసుకుంటున్నదని తాండూర్ మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎండీ హాబీబ్ పాషా ఆరోపించారు.
నగరంలో ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆటో కొనుగోలు చేయాలంటే ఫైనాన్స్ తీసుకునే వారిపై అదనంగా రూ.30 వేల నుంచి 40వేల వరకు వసూలు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భద్రాద్రి జిల్లా కరకగూడెం ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ హామీ ప్రకారం ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే అం�
Auto drivers | కార్మికుల పక్షాన ఎల్లవేళలా పోరాడుతానని మీకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కార్మికులకు సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ కింద ఐదు లక్షల ఇన్సూరెన్స్ స్కీమును రెన్యువల్ చేయాలని.. డ్రైవర్ వెల్ఫ�
ఆటోడ్రైవర్ల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ హామీ మేరకు రూ.12వేలు ఆర్థికభృతి ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం మాగనూరులో ర్యాలీ నిర్వహించి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు ధర్నా �
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా మాగనూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగా
MLA Harishrao | ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మ
తెలంగాణలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడం లేదు. నడిరోడ్డుపైనే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వారిని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. కుటుం బ భారం మోయలేకపోతున్నారు.
జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉచిత ఆటో పర్మిట్లను ప్రైవేట్ ఆటో ఫైనాన్సియర్లు అడ్డుకుంటే తాటతీస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హెచ్చరించింది.
హైదరాబాద్లో పాత ఆటో పర్మిట్ల స్థానంలోనే ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. కొత్త ఆటోలపై 50 శాతం రాయితీతో బ్యాంక�
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా ఆటో పర్మిట్లు ఇచ్చి అక్రమ దందాకు పాల్పడుతుందని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్స్ జేఏసీ నేతలు ఆరోపిం చారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.263 నుంచి సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలను మినహాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో యూనియన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.