వీహెచ్ఎర్ ఫౌండేషన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. రామగుండం పట్టణంకు చెందిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అతహరొద్దీన్ కిరాయికి ఆటో తీసుకొని �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం.. ఆటో డ్రైవర్ల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గిరాకీ తగ్గడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆటోసంఘాల నాన్పోలిటికర్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మంద రవికుమార్ డిమాండ్ చేశారు.
Auto drivers | కరీంనగర్ తెలంగాణ చౌక్ మే 2 : కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో సంఘాల నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మంద రవికుమార్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప
కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తున్నదని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామన�
రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలాలని రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు సమయాత్తమవుతున్నారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలంటూ నాచారంలో సోమవారం ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ తీశారు. ‘కేసీఆర్ పాలన కావాలి.. కాంగ్రెస్ పాల�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగిందని బీఆర్టీయూ ఆటో యూనియన్ (BRTU) అధ్యక్షులు కుర్రి సైదులు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 27న వరంగల్లో జరుగ�
‘కేసీఆర్ పాలనే కావాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి’ అంటూ ఆటోడ్రైవర్లు సోమవారం తెలంగాణ భవన్ వద్ద నినాదాలతో హోరెత్తించారు. ఓరుగల్లులో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానం చ�
Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలోని త్రిచక్ర పొదుపు, పరపతి పరస్పర సహకార సంఘం బాధ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభకు లక్షా నూట పదహార
MANDAMARRI | మందమర్రి రూరల్,మార్చి30: మందమర్రి పట్టణంలోని సింగరేణి కేకే వన్ డిస్పెన్సరీ సమీపంలో గల రూరల్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని అసోసియేషన్ సభ్యులు ఆదివ�
రైజింగ్ తెలంగాణ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వంలో రూ.71 వేల కోట్ల ఆదాయం ఎందుకు తగ్గిందో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప�