KTR | ఒక్క కాకికి కష్టం వస్తే పది కాకుల ఎలాగైతే వాలిపోతాయో.. అలాగే ఒక్క కార్మికుడికి కష్టం వస్తే అందరూ కలిసి ఉద్యమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
‘అతడి పేరు పరశురామ్ గౌడ్. నాచారం ఆటో డ్రైవర్. ఆటోను నమ్ముకుని జీవన సాగించాడు. కుటుంబాన్ని పోషించాడు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సు స్కీంతో ఆటో గిరాకీ లేకపోవడంతో పరశురామ్కు కష్టాలు మొదలయ్యాయి. ఓ వ�
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉపాధి కోల్పోయామని, హామీ మేరకు ఆర్థిక సాయం చేయాలనే డిమాండ్తో ఆటోడ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్ల�
ఆటో డ్రైవర్లపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆటో కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగించారు. ఆటో యూనియన్ నాయకులు, డ్ర
‘ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచి, గెలిచాక కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఆటో డ్రైవర్ల అసెంబ్లీని ముట్టడి కార్యక్రమంలో భాగంగ�
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరల�
ఉచిత బస్సు స్కీంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు తీరుకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్టు ఆటో జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, వెంకటేశ్�
ఆటోడ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్కు నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రభుత్వ ముందుచూపులేని విధానాలతోనే రా�
న్నికల ముందర ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మెల్సీలు కవిత, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, దేశ్పతి