ఆటో డ్రైవర్లు చస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవం జరుపుకొంటున్నదని తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చ�
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆ పార్టీ తీరు దున్నపోతు మీద వానపడ్టటే ఉన్నదని ఆటో జేఏసీ నాయకులు విమర్శించారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మూడో రోజు ఆటో డ్రైవర్లు భిక్షాటన చేపట్టారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, తమ ఉ�
అధికారంలోకి వస్తే ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది అవుతున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం ఆటో కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12 రోజులపాటు నిరసనలు చేపట్టాలని నిర్ణ�
KTR | మార్పు, మార్పు అనుకుంటూ అందరి కొంపలు పుచ్చుకున్నారు ఈ కాంగ్రెసోళ్లు అని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్ వద్ద "ఆటో డ్రైవర్ల మహాధర్నాలో
KTR | నేడు ఇందిరా పార్క్ వద్ద జరిగే ఆటో డ్రైవర్ల మహాధర్నా(Auto drivers mahadharna) కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొననున్నారు. ఆటో డ్రైవర్ల మహాధర్నాకు మద్దతు తెలుపనున్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహాధర్నా నిర్వహించబోతున్నట్టు బీఆర్టీయూ ఆటో యూనియన్ �
ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిన ఈ నెల 5న ఇందిరాపార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్-మహా ధర్నాను జరిపి తీరుతామని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ధర్నాకు ఆటంకం కలిగించడానికి �
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల బతుకులు నాశనమవుతుంటే, రాష్ట్ర మంత్రులు మాత్రం విదేశీ టూర్ల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ధ్వజమె�
ఉద్యమ సమయంలో తెలంగాణ ఆకాంక్షల సౌధంగా నిలిచిన తెలంగాణభవన్.. నేడు ప్రజల కష్టాలను పంచుకొని, వారి సమస్యల పరిష్కారానికి దారిచూపే నిలయంగా మారుతున్నది. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్తో ఉన్న భావోద్వేగ బంధానికి �
ఉపాధి లేక.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరుగా జరిగినప్పటికీ ఇద్దరు గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. బోధన్ మండలం ఖండ్గాం గ్ర�
కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల జీవనం ఆగమ్యగోచరంగా మారింది. చాలామంది డ్రైవర్ల కుటుంబాలకు పూట గడవడమే కష్టమైంది. మహాలక్ష్మి పథకం అనంతరం ఆటోలకు గిరాకీ లేక.. ప్రభుత్వం పట్టించుకోక అరిగోస తీస్తున్నారు.