ఆటోడ్రైవర్ల బతుకు ఆగమైంది. ఉపాధి లేక.. ఇల్లు గడవక కుటుంబాల్లో ఆకలి కేక వినిపిస్తున్నది. ప్రయాణికుల చేరవేతతో దశాబ్ధాలుగా ఏ రంది లేకుండా జీవించిన కార్మికుల కుటుంబాలపై ఆరు నెలల కింద కాంగ్రెస్ సర్కారు తెచ్�
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..అందులో ఒక హామీగా మహిళల కోసం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటోడ్రైవర్ల బతుకులను రోడ్డునపడేసింది.
రోజురోజుకు ఆటోడ్రైవర్ల జీవన పరిస్థితి క్షీణిస్తున్నది. ఉచిత బస్సు స్కీంతో రోడ్డునపడ్డ ఆటోడ్రైవర్ల బతుకులు డేంజర్జోన్లో పడుతున్నాయి. ఓ వైపు గిరాకీ లేక ఇల్లు గడవటమే కష్టంగా మారుతున్న ఆటోవాలాలకు ఇప్పు�
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుంచి 28 వరకు తహసీల్దార్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామని ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, అధికార ప్రతినిధి ద�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఓటమే లక్ష్యంగా ఆటోడ్రైవర్లు కదంతొక్కారు. ‘డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించని కాంగ్రెస్ను ఓడించాలి.. తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీకి బుద్ధిచెప్పాలి’ అం�
‘సార్.. కాంగ్రెస్ తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా బతుకులు రోడ్డున పడ్డయ్. నాలుగు నెలల్లోనే 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నరు. మా గురించి కూడా పోరాడండి’ అని ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ అధ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారాయని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ ఆవేదన వ్యక�
గ్యారెంటీ హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారాయని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశ
ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రం�
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమా ధానం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.