జాతీయ లోక్ అదాలత్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా రూ.45.21 కోట్లు సైబర్ నేరాల బాధితులకు రీఫండ్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించడంలో సైబరాబాద్ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ నెల 20న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 2,232 సైబర్ నేర
జాతీయ లోక్ అదాలత్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా రూ.45.21 కోట్లు సైబర్ నేరాల బాధితులకు రీఫండ్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, రాష్ట్ర న్యాయసేవ అధికార �
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో వ్యవస్థీకృత సైబర్ నేరాల నెట్వర్క్ను ఛేదించారని సైబర్ ్రక్రైమ్స్ అడిషనల్ సీపీ తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగంగా సైబర్క్రైమ్ పోలీ�
యువతరం గళమెత్తితే, నవతరం శిరసెత్తితే లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా’ అన్నాడో కవి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆవిర్భావ వికాసాలకు సంబంధించి జరుగుతున్న చర్చ వెనుక ఉన్నది ఈ ఆకాంక్షేనని చెప్పక తప్
హైదరాబాద్, ఏప్రిల్ 26 : గడిచిన రెండేళ్లలో అరెస్టయిన నేరగాళ్లు మళ్లీ నేరాల బాట పట్టకుండా ఉండేలా 'ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0' పేరిట భారీ నిఘా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్
ఇంటర్నెట్ వినియోగం, సోషల్ మీడియా ప్రభావంతో ఏర్పడే ఇబ్బందులను నియంత్రించేందుకు కౌన్సిల్ ఫర్ డిజిటల్ సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా సైబ
ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజలు, విద్యార్థులకు నిర్వ�
రాయపోల్, ఫిబ్రవరి 17 : రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో 'కనువిప్పు' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తోగుట సీఐ లతీఫ్, ఎస్సై మానస �
సైబర్నేరాలలో కీలకమైన బ్యాంకు ఖాతాలను కమిషన్ల పద్దతిలో సరఫరా చేస్తున్న వారికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు అడ్డాగా మారుతున్నాయి. సైబర్నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల(మ్యూల్)ను కమిషన్ పద్దతిలో ఇవ్వడంలో గతంల�
‘ఆపరేషన్ సై స్ట్రైక్' పేరుతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించారు. అంతర్జాతీయ సైబర్ ముఠాల గుట్టును రట్టు చేశారు.
China | మయన్మార్లోని ఆన్లైన్ స్కామ్ సెంటర్లతో సంబంధం కలిగి ఉన్న 11 మందిని చైనా ఉరి తీసింది. తమ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న మోసాలపై ఈ మేరకు కఠిన చర్యలు తీసుకున్నది. ఇదే కేసులో మరో 23 మంది అనుమాని
సైబర్ ఆర్థిక నేరాలను అరికట్టేందుకు సైబర్ బిట్గా పోలీసులు పని చేయాలని రాష్ట్ర డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎప్పీలకు శిక్షణలో భాగంగ�