సైబర్నేరాలలో కీలకమైన బ్యాంకు ఖాతాలను కమిషన్ల పద్దతిలో సరఫరా చేస్తున్న వారికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు అడ్డాగా మారుతున్నాయి. సైబర్నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల(మ్యూల్)ను కమిషన్ పద్దతిలో ఇవ్వడంలో గతంల�
‘ఆపరేషన్ సై స్ట్రైక్' పేరుతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించారు. అంతర్జాతీయ సైబర్ ముఠాల గుట్టును రట్టు చేశారు.
China | మయన్మార్లోని ఆన్లైన్ స్కామ్ సెంటర్లతో సంబంధం కలిగి ఉన్న 11 మందిని చైనా ఉరి తీసింది. తమ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న మోసాలపై ఈ మేరకు కఠిన చర్యలు తీసుకున్నది. ఇదే కేసులో మరో 23 మంది అనుమాని
సైబర్ ఆర్థిక నేరాలను అరికట్టేందుకు సైబర్ బిట్గా పోలీసులు పని చేయాలని రాష్ట్ర డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎప్పీలకు శిక్షణలో భాగంగ�
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు పెద్దఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కేసుల దర్యాప్తు పోలీసులకు సవాల్గా మారుతున్నది. కొన్ని కేసుల్లో మోసగాళ్లు బాధితుల ఖాతాలను కొల్లగొడుతున్నారు.
సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన ముఠాను ఖమ్మంజిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 18మంది నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం పో�
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలతో నష్టపోతున్న బాధితులు తక్షణ సహాయం పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి దేశంలోనే తొలిసారిగా సైబర్ మిత్రను తీసుకొచ్చినట్లు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ త�
సమాజంలో నేరాలు జరుగుతున్న తీరుపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులే సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతున్నారు..మొన్న రాచకొండ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగుల
మొబైల్ ఫోన్స్ కు వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల �
నల్గొండ జిల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజల భద్రత, మహిళలు-పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, దొంగతనాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణ, రోడ్డు భద్ర త, యువత సాధికారత వంటి రం గాల్లో గణనీయమైన పురో�
Rachakonda | రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 శాతం నేరాలు పెరిగాయి. మహిళలు, పిల్లలపై దాడులతో పాటు భౌతిక దాడులు, ఇతర నేరాలు పెరిగిన వాటిలో ఉన్నాయి. ఈ ఏడాది 33,040 కేసులు నమోదవ్వగా, గత ఏడాది ఈ సంఖ్య 28,626 ఉంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల కష్టార్జితానికి పెను సవాలుగా మారిన సైబర్నేరాలు, ఆర్థికమోసాలకు చెక్ పెట్టాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అనివార్యమని హైదరాబాద్ నగరపోలీస్ కమిషనర
రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన కరప్షన్.. కలెక్షన్.. క్రైమ్లాగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్�