సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీసు కమిషనర్ (సీపీ) సునీల్దత్ సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందిస్తామనే ప్రకటనలకు మోసపోవద్దని సూచించారు. అలాంటి చిట్కాలు, ఆఫర్ల
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు గురువారం అవగాహన కల్ప�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచన�
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో గురువారం సమావేశం నిర్వహించారు.
పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తల గోపికృష్ణ అన్నారు.
Google Chrome | ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్కు చెందిన క్రోమ్ బ్రౌజర్ను వాడుతున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) క్రోమ్ డె
CI Latheef | ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తొగుట సిఐ లతీఫ్, ర�
హైదరాబాద్ నగరంలో సెంట్రల్ క్రైమ్స్ స్టేషన్, సైబర్ క్రైమ్స్, మహిళా భద్రతా విభాగాలు ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ మూడు విభాగాలు అధునాతన సాంకేతికతతో నేరాలను నియంత్రించే దిశగా సమర్ధవంతంగా ప�
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని గంగాధర ఎస్సై వంశీకృష్ణ ప్రజలకు సూచించారు. సైబర్ జాగృత్త దివస్ లో భాగంగా గంగాధర మండలంలోని మధురానగర్ లో గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగా�
Cyber crimes | ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిందని, పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని ఏఎస్ఐ క్రిష్ణ చెప్పారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తతతో ఉండాలన్నారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోడు ఎస్ఐ పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన క�