CI Latheef | ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తొగుట సిఐ లతీఫ్, ర�
హైదరాబాద్ నగరంలో సెంట్రల్ క్రైమ్స్ స్టేషన్, సైబర్ క్రైమ్స్, మహిళా భద్రతా విభాగాలు ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ మూడు విభాగాలు అధునాతన సాంకేతికతతో నేరాలను నియంత్రించే దిశగా సమర్ధవంతంగా ప�
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని గంగాధర ఎస్సై వంశీకృష్ణ ప్రజలకు సూచించారు. సైబర్ జాగృత్త దివస్ లో భాగంగా గంగాధర మండలంలోని మధురానగర్ లో గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగా�
Cyber crimes | ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిందని, పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని ఏఎస్ఐ క్రిష్ణ చెప్పారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తతతో ఉండాలన్నారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోడు ఎస్ఐ పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన క�
ఇలా దాదాపుగా అన్ని సైబర్ నేరాల్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అసలు సూత్రధారులు తప్పించుకుంటున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 338 కేసులు.. 233 ఎఫ్ఐఆర్లు.. 14 రాష్ర్టాలకు చెందిన 61 మంది అరెస్ట్ కాగా..
విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి, అక్కడికి పంపించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేస�
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మధిర టౌన్ ఎస్ఐ కిశోర్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనిధి కాలేజీలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వ�
సైబర్ నేరగాళ్లు 2024లో భారతీయుల నుండి రూ.22,845.73 కోట్లు కొట్టేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం పార్లమెంట్కు తెలిపింది. 2024లో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అలాగే సిటిజన్ ఫైనాన్షియల్ స�
డ్రగ్స్, అక్రమాయుధాలు, సైబర్ నేరాల కేసుల దర్యాప్తులో పోలీసులు మూలాల వరకు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తన్నాయి. చాలా కేసులలో చివరి వరకు వెళ్లకుండా ఆయా కేసుల దర్యాప్తును అంతకే ముగించేస్తున్నారు.