సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మధిర టౌన్ ఎస్ఐ కిశోర్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనిధి కాలేజీలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వ�
సైబర్ నేరగాళ్లు 2024లో భారతీయుల నుండి రూ.22,845.73 కోట్లు కొట్టేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం పార్లమెంట్కు తెలిపింది. 2024లో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అలాగే సిటిజన్ ఫైనాన్షియల్ స�
డ్రగ్స్, అక్రమాయుధాలు, సైబర్ నేరాల కేసుల దర్యాప్తులో పోలీసులు మూలాల వరకు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తన్నాయి. చాలా కేసులలో చివరి వరకు వెళ్లకుండా ఆయా కేసుల దర్యాప్తును అంతకే ముగించేస్తున్నారు.
Cyber Criminals | సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త దారుల్లో సామాన్యులనే కాదు ఉన్నత విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు అంతర్జాతీయ సైబర్ నేర శిక్షకుడు అఖిలేష్ రావు. సైబర్ �
Cyber Crimes | సీనియర్ సిటిజన్స్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పారా వాలంటీర్ పిట్టల సత్యనారాయణ రాజు అన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎస్సై స్వామి సూచించారు. మాదకద్రవ్యాల నిరోధకంపై తక్కళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఎస్సై రావుల రణధీర్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించారు.
Google Safety Charter | భారత్లో ఆన్లైన్ మోసాలు భారీగా పెరిగాయి. ప్రతిరోజూ వేలాది మంది ఫిషింగ్ వెబ్సైట్స్, ఫేక్ యాప్స్, స్కామ్ కాల్స్కు బలవుతున్నారు. ఈ క్రమంలో గూగుల్ భారత యూజర్ల కోసం చొరవ తీసుకునున్నది. టెక్
Cyber Crimes | స్నేహితురాలి ఫోన్ నెంబర్తో మెసేజ్ పెట్టి అర్జెంట్గా డబ్బులు కావాలంటూ వైద్యురాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.