నూతన సాంకేతికతలు వేగంగా విస్తరిస్తుండటంతో సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆధునిక వివాదాల పరిష్కారానికి ప్రత్యేక న్యాయ వ్యవస్థలు అందుబాటులో ఉండాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమ�
Cyber Crimes | రాయపోల్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ, నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం, ప్రజల భద్రతను మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుందని
సీఐ ఏఎస్కే లతీఫ్ తెలిపారు.
సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ చేపట్టిన ‘సురక్ష తిరంగా’ కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని కాళోజీ కళా క్�
భవిష్యత్తులో సైబర్ నేరాలే అత్యంత సవాల్గా మారనున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ ముందుకు సాగాలని అధ�
SP Narasimha | ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిగ్నల్ వ్యవస్థను సజావుగా కొనసాగించాలన్నారు ఎస్పీ నరసింహ. మారుతున్న సాంకేతిక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని, విధి నిర్వహణలో నిబద్ధతతో వ
జాతీయ లోక్ అదాలత్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా రూ.45.21 కోట్లు సైబర్ నేరాల బాధితులకు రీఫండ్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించడంలో సైబరాబాద్ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ నెల 20న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 2,232 సైబర్ నేర
జాతీయ లోక్ అదాలత్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా రూ.45.21 కోట్లు సైబర్ నేరాల బాధితులకు రీఫండ్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, రాష్ట్ర న్యాయసేవ అధికార �
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో వ్యవస్థీకృత సైబర్ నేరాల నెట్వర్క్ను ఛేదించారని సైబర్ ్రక్రైమ్స్ అడిషనల్ సీపీ తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగంగా సైబర్క్రైమ్ పోలీ�
యువతరం గళమెత్తితే, నవతరం శిరసెత్తితే లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా’ అన్నాడో కవి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆవిర్భావ వికాసాలకు సంబంధించి జరుగుతున్న చర్చ వెనుక ఉన్నది ఈ ఆకాంక్షేనని చెప్పక తప్
హైదరాబాద్, ఏప్రిల్ 26 : గడిచిన రెండేళ్లలో అరెస్టయిన నేరగాళ్లు మళ్లీ నేరాల బాట పట్టకుండా ఉండేలా 'ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0' పేరిట భారీ నిఘా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్