Cyber crimes | సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని హద్నూర్ ఎస్ఐ చల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం న్యాల్కల్ మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండలంలోని అంజని చౌరస్తాలోని జాతీయ రహదారి 161 పై ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్ఐ మహేందర్ ఆదివారం అవగాహన కల్పి�
మీ ఫోన్కు ఇన్సూరెన్స్ పాలసీలు, రెన్యువల్ పేరుతో మెసేజ్లు వస్తున్నాయా? ఫోన్కాల్స్, లింక్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఇది సైబర్ దొంగల పని అయ్యే అవకాశం ఎక్కువ. ఏమరుపాటున ఆ లింకులను క్లిక్ చేస్తే
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సైబర్ మోసగాళ్ల కమీషన్కు ఆశపడి తన సంస్థ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాను అద్దెకిచ్చారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో కొట్టేసిన రూ.1.90 కోట్లలో రూ.25లక్�
SP Mahesh Geete | మత్తు పదార్థాలపై, సైబర్ నేరాలపై గ్రామాల్లో ప్రజలకు, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సేవించడం, అసా�
Cyber Crimes | అపరచిత వ్యక్తుల ఫోన్కాల్స్, మాటలు నమ్మవద్దని, సోషల్మీడియాకు దూరంగా ఉండాలని షీ టీమ్ సభ్యులు ప్రజలకు సూచించారు. గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. అదనంగా ఆదాయం వస్తుందని ఓ మిత్రుడి మాటలు నమ్మి బ్యాంక్ ఖాతా అద్దెకు ఇచ్చాడు. ప్రతీనెలా పదివేల వరకు ఆదాయం వస్తుంటే సంబరపడ్డాడు. కొద్దిరోజుల క్రితం సైబర్క్రైమ్ పోలీసులు ఖాతాన�
Big Blow | టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. అదే తరహాలో సైబర్ నేరాలు సైతం భారీగా పెరుగుతున్నాయి. ఉన్నత విద్యావంతులను కూడా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తూ సొత్తును అందినకాడికి దోచుకుంటున్నారు
Sadasivapeta | సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెరలేపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సదాశివపేట మున్సిపల్ అధికారులు, సిబ్బంది పన్ను వసూలుతో పాటు ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేస్తున్నారు.
ఒక డెంటల్ టెక్నీషియన్ వాట్సాప్కు గుర్తుతెలియని నెంబర్ నుంచి స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. ఆ తరువాత ఓ ప్రత్యేక వాట్సాప్లో అతన్ని చేర్పించారు. స్టాక్స్లో పెట్టుబడి పెడితే లాభ
సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఫిలిం చాంబర్ నుంచి కేబీఆర్ పార్కు దాకా ‘సైబర్ దొంగలున్నారు.. తస్మాత్ జాగ్రత్త’ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
సాంకేతికతతోపాటు సైబర్ మోసాలూ పెరుగుతున్నాయి. రోజుకో రూపుతో పుట్టుకొస్తూ.. అమాయకులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది జాగ్రత్తగా ఉంటున్నా.. మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతుల్లో వల వేస్తున్నారు. ఫేక్�