సాంకేతికతతోపాటు సైబర్ మోసాలూ పెరుగుతున్నాయి. రోజుకో రూపుతో పుట్టుకొస్తూ.. అమాయకులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది జాగ్రత్తగా ఉంటున్నా.. మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతుల్లో వల వేస్తున్నారు. ఫేక్�
Cyber Crimes | జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో 14సీ సిఫారసుల మేరకు 805 యాప్స్తో పాటు 3,266 వెబ్సైట్స్ లింక్స్ను బ్లాక్ చేశారు. 19లక్షలకు పైగా మ్యూల్ ఖాతాలను పట్టుకోవడంతో పాటు రూ.22,038 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీ�
గతంలో వేరే దేశం కోడ్ నెంబర్లతో కాల్స్ వస్తే ఎత్తకున్నా ఫర్వాలేదు అనుకునేవారు.. కానీ ఇప్పుడేమో మిస్డ్ కాల్స్ వచ్చి పోతే ఇదేంటోఅని తిరిగి డయల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 576 సైబర్నేరాలతో సంబంధమున్న 52 మంది నేరగాళ్ల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. నిందితుల నుంచి రూ.43 లక్షల నగదు, రూ.40 లక్�
CERT | గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్న విండోస్, మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో రెండు తీవ్రస్థాయిలో లోపాలు ఉన్నాయని.. అవి హ్యాకర్స్కు అవకాశంగా మారే అవక
CCS Cybercrime | ఐదు రాష్ర్టాల్లో గాలించి.. 30 కేసుల్లో 23 మంది సైబర్నేరగాళ్లను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్స్ డీసీపీ దార కవిత వెల్లడించారు. ఈ నిందితులకు దేశ వ్యాప్తంగా 359 కేసులతో సంబంధముందని వెల్లడిం�
ఆన్లైన్ ద్వారా ధని యాప్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులను లోన్ల పేరుతో రూ.కోట్లకు టోకరా వేసి మోసగించిన కేసును ఛేదించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆన్ల�
ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవడంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు లు, కుటుంబీకుల కథనం ప్రకారం..
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పేరుతో పలు యాప్లను డౌన్లోడ్ చేయించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆ�
సైబర్ నేరాలకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారుతున్నదని కేంద్రం హోంశాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. సైబర్ మోసాలపై అందుతున్న ఫిర్యాదుల్లో వాట్సాప్ ద్వారా జరిగిన మోసాలపైనే ఎక్కువగా ఉంటున్నాయని ఈ �
గతేడాదితో పోలిస్తే నేరాలు పెరిగినట్లు జిల్లా పోలీసు అధికారి కె.నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వార్షిక క్రైమ్ నివేదికను విలేకరుల సమావేశంలో వివరించారు
నిరుటితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో నేరాల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు నేరగాళ్లకు శిక్షలు విధించే రేటు తగ్గిపోయింది. శాంతి భద్రతల పర్యవేక్షణా వైఫల్యం, తక్షణం ఆదేశాలిచ్చే వ్యవస్థ లోపించడంతో క్రైమ్ర�
AP DGP | ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు పలువురు వ్యక్తులను బెదిరించి కోట్లు కొల్లగొడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాల�