గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ క్రైమ్ పెరుగుతున్నదని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.
Cyber Criminals | తెలంగాణలో ఈ ఏడాది కాలంలో సైబర్ నేరగాళ్లు రూ.1866.9 కోట్లు దోచుకున్నారు. గత సంవత్సరం రూ.778.7 కోట్లను కాజేయగా.. ఈ ఏడాది దాదాపు రెట్టింపైంది.
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం సైబర్ పోలీస్స్టేషన్, సైబర�
సీబీఐ, ఈడీ పేర్లతో పాటు సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెట్టించడంలో 1930 నంబర్ను కూడా వాడుతూ అమాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేయాలని కేంద్రం సైబర్ బాధితుల కో�
ధీరజ్ తన పనిలో బిజీగా ఉన్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేశాడు. ‘సార్ మేము.. ఏసీబీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. నేను మాట్లాడేది ధీరజ్తోనేనా?’ అని అటువైపు నుంచి వాయిస్!! ‘నేను బిజీగా ఉన్నాన’న�
ప్రజల ఆన్లైన్ భద్రతకు ముప్పు తెచ్చే సైబర్ నేరాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విషింగ్ లేదా వాయిస్ ఫిషింగ్ గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్కామ్లో ఇంటర�
సైబర్నేరాల కట్టడికి చర్యలు లేకపోవడంతో ఈ తరహా మోసాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంటున్నది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మూడు సైబర్ ఠాణాల్లో 10 నెలల్లోనే 12 వేల కేసులకుపైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్�
సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఈ-చలాన్ పేరుతో మన బ్యాంక్ అకౌంట్లకు కన్నం వేస్తున్నారు. అధికారిక ఈ-చలాన్ వెబ్సైట్ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్ను తయారుచేశార�
మూడు రాష్ర్టాల్లో.. ఆరు బృందాలతో సైబర్ నేరగాళ్ల కోసం గాలించి.. 18 మంది నేరస్థులను అరెస్ట్ చేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముగ్గురు సైబర్నేరాలలో మాస్టర్ �
సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాల కోసం అమాయకులు, కార్మికులను సైతం టార్గెట్ చేస్తున్నారు. అమాయకులకు ఫోన్లు చేసి.. ‘మీరు బ్యాంకు ఖాతా ఇవ్వండి.. అందులో డిపాజిట్ అయిన సొమ్ములో 1 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇస్తాం.. �
CERT-In | ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) మరోసారి గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. క్రోమ్ బ్రౌజర్లో భారీగా బగ్స్ ఉన్నాయని.. వాటితో యూజర్లు హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉందని పేర�