ప్రజల ఆన్లైన్ భద్రతకు ముప్పు తెచ్చే సైబర్ నేరాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విషింగ్ లేదా వాయిస్ ఫిషింగ్ గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్కామ్లో ఇంటర�
సైబర్నేరాల కట్టడికి చర్యలు లేకపోవడంతో ఈ తరహా మోసాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంటున్నది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మూడు సైబర్ ఠాణాల్లో 10 నెలల్లోనే 12 వేల కేసులకుపైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్�
సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఈ-చలాన్ పేరుతో మన బ్యాంక్ అకౌంట్లకు కన్నం వేస్తున్నారు. అధికారిక ఈ-చలాన్ వెబ్సైట్ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్ను తయారుచేశార�
మూడు రాష్ర్టాల్లో.. ఆరు బృందాలతో సైబర్ నేరగాళ్ల కోసం గాలించి.. 18 మంది నేరస్థులను అరెస్ట్ చేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముగ్గురు సైబర్నేరాలలో మాస్టర్ �
సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాల కోసం అమాయకులు, కార్మికులను సైతం టార్గెట్ చేస్తున్నారు. అమాయకులకు ఫోన్లు చేసి.. ‘మీరు బ్యాంకు ఖాతా ఇవ్వండి.. అందులో డిపాజిట్ అయిన సొమ్ములో 1 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇస్తాం.. �
CERT-In | ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) మరోసారి గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. క్రోమ్ బ్రౌజర్లో భారీగా బగ్స్ ఉన్నాయని.. వాటితో యూజర్లు హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉందని పేర�
Cyber crimes | సులువుగా డబ్బులు సంపాదించాలని ఆ జంట అక్రమార్గాన్ని ఎంచుకుంది. అమాయకులకు వల వేస్తూ సైబర్ నేరాలకు(Cyber crimes) పాల్పడుతున్న దంపతులను వరంగల్(Warangal) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్న�
పెరుగుతున్న సైబర్నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ అలర్ట్స్ను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు హైదరాబాద్ పోలీసులు కమ్యూనిటీ రేడియోను ప్రారంభించనున్నారు.
సైబర్ నేరాల్లో నేరుగా పాల్గొనకపోయినా, నేరస్తుల నుంచి డబ్బులు కోల్పోకపోయినా, ఈ రెండు వర్గాలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేని కొందరు బాధితుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న ఉదంతాలపై తెలంగాణ సైబర్ సెక�