ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల �
సైబర్క్రైమ్ బాధితులకు స్థానిక పోలీస్స్టేషన్లో ఉండే సైబర్ వారియర్స్ అండగా నిలిచి.. వారికి కావాల్సిన సహకారాన్ని అందించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు.
సైబర్ నేరాలు జరగకుండా సైబర్ వారియర్స్ కీలక పాత్ర పోషించాలని, సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో స
పక్కలో బల్లెంలా ఉన్న చైనా నుంచి భారతదేశానికి పలు రకాల ముప్పు పొంచి ఉన్నది. తాజాగా భారత వలసదారులకు సంబంధించి వంద గిగా బైట్ల డాటాను చైనాకు చెందిన హ్యాకర్లు చోరీ చేసినట్టు బయటపడింది.
సైబర్నేరాలను అరికట్టే అంశంపై హైదరాబాద్ సైబర్క్రైమ్ విభాగం విశ్లేషణ మొదలుపెట్టింది. ఈ అధ్యయన నివేదికను రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో ద్వారా కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ�
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. సైబర్ నేరాల అదుపునకు ప్రజలు స్వీయరక్షణ పాటించాలని శనివారం ఎక్స్ వేదికగా కో రారు. బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని, ఓటీపీలు ఇతరు�
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘ప్రజాపాలన’ దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓ మహిళకు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు నొక్కే�
తెలియని నంబర్ నుంచి కాల్ చేస్తారు.. పురుషులైతే అమ్మాయిలు, స్త్రీలు అయితే అబ్బాయిలు మాట్లాడుతారు.. ఎవరండీ! అని అడగ్గానే.. అయ్యయ్యో! తెలిసిన వారికి కాల్ చేయబోయి మీకు రాంగ్ కాల్ వచ్చిందని బుబ్జి బుజ్జి మా
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో దూకుడు పెంచింది. దేశంలోనే తొలిసారిగా రూ.2.23 కోట్లు రికవరీ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. సైబర్ నేరాలను ఛేదించ
సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిన డబ్బును పెద్ద ఎత్తున రికవరీ చేసి రికార్డు సృష్టించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో, ఇటీవల నమోదైన 44కేసులను ఛేదించడంతో పాటు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లి