సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. సైబర్ నేరాల అదుపునకు ప్రజలు స్వీయరక్షణ పాటించాలని శనివారం ఎక్స్ వేదికగా కో రారు. బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని, ఓటీపీలు ఇతరు�
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘ప్రజాపాలన’ దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓ మహిళకు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు నొక్కే�
తెలియని నంబర్ నుంచి కాల్ చేస్తారు.. పురుషులైతే అమ్మాయిలు, స్త్రీలు అయితే అబ్బాయిలు మాట్లాడుతారు.. ఎవరండీ! అని అడగ్గానే.. అయ్యయ్యో! తెలిసిన వారికి కాల్ చేయబోయి మీకు రాంగ్ కాల్ వచ్చిందని బుబ్జి బుజ్జి మా
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో దూకుడు పెంచింది. దేశంలోనే తొలిసారిగా రూ.2.23 కోట్లు రికవరీ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. సైబర్ నేరాలను ఛేదించ
సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిన డబ్బును పెద్ద ఎత్తున రికవరీ చేసి రికార్డు సృష్టించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో, ఇటీవల నమోదైన 44కేసులను ఛేదించడంతో పాటు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లి
ఎలక్ట్రిసిటి బిల్లు పెండింగ్లో ఉంది.. వెంటనే చెల్లించాలంటూ ఒక రిటైర్డు ఉద్యోగికి మెసేజ్ పంపించిన సైబర్నేరగాళ్లు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 10 లక్షలు కాజేశారు.
ఇంటర్నెట్ నుంచి డేటా సేకరిస్తూ, ఇన్సూరెన్స్ పేరుతో అమాయకులకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఇన్సూరెన్స్ కాల్సెంటర్పై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీలో దాడి చేసి నిర్వాహకులలో నల
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ సెకండియర్లో సైబర్ సెక్యూరిటీ నూతన కోర్సును ప్రవేశపెడుతు�
మోసం చేసేందుకు సైబర్నేరగాళ్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో పార్ట్టైమ్తో పాటు క్రిప్టో ట్రేడింగ్తో మోసానికి పాల్పడుతున్నారు. మొదట కొంత డబ్బును లాభంగా చూపిస్తార�
‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి’.. అనే సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉన్నత విద్యావంతులు సైతం పడిపోతున్నారు. అత్యాశకు పోయి కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్నారు.