భారతదేశం గత దశాబ్దకాలంగా సైబర్ ప్రపంచంలో పెద్దపెద్ద అంగలు వేస్తున్నది. ప్రజలకు స్మార్ట్ ఫోన్లు, డేటా విరివిగా అందుబాటులోకి రావడంతో సమాచార వ్యాప్తి రాకెట్ వేగం అందుకున్నది. అయితే సౌకర్యాల విస్తరణలో �
పార్ట్టైమ్ జాబ్స్, లోన్ యాప్స్ పేరుతో మోసాలు.. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ స్కామ్లు.. ఫెడెక్స్లో డ్రగ్స్ స్మగ్లింగ్ అంటూ బెదిరింపులు, సైబర్ దాడుల బారిన పడి నిత్యంత ఎంతో మంది అల్లాడుతున్నారు. ఇ�
VC Sajjanar | ఇటీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో చాలా మందికి కాల్స్ వస్తున్నాయి. ఆధార్ నెంబర్తో పార్సిల్ వచ్చిందని.. అందులో అక్రమంగా రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని భయాందోళనకు గురి చేస్తున్నారు.
ఒకప్పుడు కాలక్షేపం అంటే ఆటలు, పాటలు, నాటికలు ఇలా ఉండేవి! మరిప్పుడో.. ఒకే సమాధానం స్మార్ట్ఫోన్. బండ సెల్ఫోన్ రింగ్టోన్ విని ఏడుపు మానేసిన జనరేషన్ జెడ్ ఇప్పుడు స్మార్ట్ దునియాలో చక్కర్లు కొడుతున్న�
ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల �
సైబర్క్రైమ్ బాధితులకు స్థానిక పోలీస్స్టేషన్లో ఉండే సైబర్ వారియర్స్ అండగా నిలిచి.. వారికి కావాల్సిన సహకారాన్ని అందించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు.
సైబర్ నేరాలు జరగకుండా సైబర్ వారియర్స్ కీలక పాత్ర పోషించాలని, సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో స
పక్కలో బల్లెంలా ఉన్న చైనా నుంచి భారతదేశానికి పలు రకాల ముప్పు పొంచి ఉన్నది. తాజాగా భారత వలసదారులకు సంబంధించి వంద గిగా బైట్ల డాటాను చైనాకు చెందిన హ్యాకర్లు చోరీ చేసినట్టు బయటపడింది.
సైబర్నేరాలను అరికట్టే అంశంపై హైదరాబాద్ సైబర్క్రైమ్ విభాగం విశ్లేషణ మొదలుపెట్టింది. ఈ అధ్యయన నివేదికను రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో ద్వారా కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ�
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. సైబర్ నేరాల అదుపునకు ప్రజలు స్వీయరక్షణ పాటించాలని శనివారం ఎక్స్ వేదికగా కో రారు. బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని, ఓటీపీలు ఇతరు�