ఆన్లైన్లో కొత్తగా ఏమైనా వెతుకున్నారా? తస్మాత్ జాగ్రత్త. సెర్చింగ్ ఇప్పుడు సైబర్ దొంగలకు వరంగా మారింది. జీవితభాగస్వామి కోసం వెతికితే మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం వెతికిత�
Mahmood Ali | సైబర్ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్ అలీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన నగదును బాధితులకు అప్పగించే విషయంలో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ)తో అన్ని జిల్లా, సైబర్ క్రైం యూనిట్లు సమన్వయంతో ముందుకెళ్లాలని డీజీపీ అంజనీకు
ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా హీరా మండలం శుభలయకాలనీకి చెందిన సాలది రామ్గోపాల్ అలియ
ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి పలువురి వద్ద దాదాపు రూ. 1.20 కోట్ల మేర వసూళ్లు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న పత్రాలు పంపాలని వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా మెసేజ్లు వస్తున్నాయా? అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) �
సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చాట్ జీపీటీతో తమకు కావాల్సిన మేసేజ్లు తయారు చేసి బాధితులకు పంపిస్తున్నారని, ప్రతి విషయాన్ని ప్రజలు గమనించాలని ట్రై పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డ
అమెరికాలోని పలు దవాఖానలపై సైబర్ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు దవాఖానలకు సంబంధించిన కంప్యూటర్ నెట్వర్క్ను హ్యాకింగ్ చేయడంతో పలు రాష్ర్టాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
ఇంటర్నెట్ వినియోగదారులను ‘.అకిరా’ కలవరపెడుతున్నది. ఈ రాన్సమ్వేర్ సాయంతో సైబర్ నేరగాళ్లు విండోస్ లైనెక్స్ ఆధారిత సిస్టమ్స్ను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా దొంగిలించిన వినియోగదారుల వ్యక్తిగత సమ
పార్ట్టైం ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతూ వందల కోట్లు దండుకుని విదేశాలకు తరలించిన కేసులో ప్రధాన నిందితుడు ప్రకాశ్ ప్రజాపతి నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించినట్టు హైదరాబాద్ పోలీసులు గ�
దేశంలో సైబర్క్రైమ్ నేరాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 2020 నుంచి 2023 మే 15 వరకు ఏకంగా 22,57,808 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. కానీ వాటిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో రాష్ర్టాలు విఫలమవుతున్న�
తెలంగాణ ప్రభుత్వం ఆమెకు అందలం వేసింది. మహిళల ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి ఆర్థిక భరోసా కల్పించార