అప్పటిదాకా మంచిగా ఉన్నవాడు ‘నీ నగ్న రూపం బయటపెడతా’ అంటూ తన అసలు రూపాన్ని చూపిస్తాడు. ఆ బెదిరింపులకు భయపడి లొంగిపోవడమో, అడిగినంత డబ్బు సమర్పించు కోవడమో పరిష్కారం కాదు.. ధైర్యంగా, తెగువతో పోరాడమని సూచిస్తా�
ఓటీటీలు, ఇతర ప్లాట్ఫాంలపై వచ్చే వెబ్ సిరీస్లు, సినిమాలకు రివ్యూలు, లైక్లు ఇస్తే రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇస్తామని అమాయకులను సైబర్ దొంగలు నిండా ముంచుతున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా 38 చోట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ రాచకొండ సీఐ సురేందర్ సూచించారు. మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది.
సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకు కార్డు నంబర్లు, ఓటీపీలు తెలుసుకొని నగదు కాజేసిన ముఠాలు.. ఇప్పుడు బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్తో ఖాతాలను కొల్లగొడుతున్నారు.
ఓ యువ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. వివిధ టాస్క్ల పేరుతో వాళ్లు చెప్పినట్టు చేసి రూ. 8.82 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా తగరపువలసకు చెందిన వ్యక్తి వాట్సాప్ నెంబర్కు ఓ మెసే�
ప్రపంచంలో జరుగుతున్న అన్ని రకాలైన మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సైబర్క్రైమ్, మాదక ద్రవ్యాల ముప్పును గుర్తిస్తూ వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని యువ ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్ పోలీస్ కమిషన�
మెదక్ జిల్లాలో గతేడాది కంటే ఈ సంవత్సరం క్రైం రేట్ పెరిగిందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాలో నేరాల సంఖ్య తగ్గినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2022 వార్షిక క్రైమ్ బులెటిన్ను ఆమె విడుదల చేశారు.
సైబర్నేరాల్లోనూ గతంలో ఓటీపీ, మ్యాట్రీమోనీ వంటి నేరాలు జరిగేవి, ప్రస్తుతం నేరాలు చేసేందుకు యాప్లు తయారు చేయడం, క్రిప్టో కరెన్సీ, డార్క్ వెబ్ల ద్వారా సైబర్నేరాలు పెరుగుతున్నాయని సీపీ వెల్లడించారు.