మెదక్ జిల్లాలో గతేడాది కంటే ఈ సంవత్సరం క్రైం రేట్ పెరిగిందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాలో నేరాల సంఖ్య తగ్గినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2022 వార్షిక క్రైమ్ బులెటిన్ను ఆమె విడుదల చేశారు.
సైబర్నేరాల్లోనూ గతంలో ఓటీపీ, మ్యాట్రీమోనీ వంటి నేరాలు జరిగేవి, ప్రస్తుతం నేరాలు చేసేందుకు యాప్లు తయారు చేయడం, క్రిప్టో కరెన్సీ, డార్క్ వెబ్ల ద్వారా సైబర్నేరాలు పెరుగుతున్నాయని సీపీ వెల్లడించారు.
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గుంతపల్లి గ్రామంలో ఉన్న అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేయడంతోపాటు కరణ్కోట పోలీసు స్టేషన్లో సీసీ కె�
వివిధ పద్ధతుల్లో సైబర్ నేరాలు చేసిన కేసులను చేర్యాల పోలీసులు చేధించి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.88,500 రికవరీ చేశారు. సీఐ మంచినీళ్ల శ్రీనివాస్ శనివారం వివరాలు వెల్లడించారు.
ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు నగర పోలీసులు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టాన్ని పక్కాగా ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ప
Cyber scams | సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. కేటగాళ్ల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల వ�
Cybercrimes in Pandemic | దేశంలో సైబర్ నేరాలో విపరీతంగా పెరిగాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ నేరాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించిందని ఆయన చెప్పారు.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్ | సైబర్ నేరాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వెబ్సైట్లతో మోసం చేసి డబ్బులు ఖాతాలకు