Cyber Criminals | సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త దారుల్లో సామాన్యులనే కాదు ఉన్నత విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు అంతర్జాతీయ సైబర్ నేర శిక్షకుడు అఖిలేష్ రావు. సైబర్ �
Cyber Crimes | సీనియర్ సిటిజన్స్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పారా వాలంటీర్ పిట్టల సత్యనారాయణ రాజు అన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎస్సై స్వామి సూచించారు. మాదకద్రవ్యాల నిరోధకంపై తక్కళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఎస్సై రావుల రణధీర్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించారు.
Google Safety Charter | భారత్లో ఆన్లైన్ మోసాలు భారీగా పెరిగాయి. ప్రతిరోజూ వేలాది మంది ఫిషింగ్ వెబ్సైట్స్, ఫేక్ యాప్స్, స్కామ్ కాల్స్కు బలవుతున్నారు. ఈ క్రమంలో గూగుల్ భారత యూజర్ల కోసం చొరవ తీసుకునున్నది. టెక్
Cyber Crimes | స్నేహితురాలి ఫోన్ నెంబర్తో మెసేజ్ పెట్టి అర్జెంట్గా డబ్బులు కావాలంటూ వైద్యురాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో సైబర్ నేరాలపై ఫిర్యాదులు, ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ప్రవేశపెట్టిన కొత్త ఈ-జీరో ఎఫ్ఐఆర్ విధానం వల్ల సైబర్ క్రిమినల్స్ను మునుపెన్నడూ లేనంత వేగంగా పట్టుకోవచ్చునని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం చ
ఉపాధ్యాయులు పోక్సో చట్టం, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తతో ఉండాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. శుక్రవారం జిల్లా విద్యా శిక్షణా కేంద్రం కొత్తగూడెం నందు జరుగుతున్న ఆంగ్ల ఉపాధ్యాయుల వృత్యంతర �