Kamareddy Deputy Tahsildar | సైబర్ నేరగాళ్లు మోసాలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కేటగాళ్లు బారినపడి లక్షల్లో డబ్బును మోసపోగా.. తాజాగా
సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో ఆన్లైన్లో పరిచయమై.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టించిన సైబర్ నేరగాళ్లు సెవెన్టూంబ్స్కు చెందిన అబ్దుల్ న�
రుణ సంస్థలు, బ్యాంకుల నకిలీ వెబ్సైట్లు స్పష్టించి.. చీటింగ్ అక్షరం తేడాతో ఆగం చేస్తున్న వైనం ఢిల్లీకి చెందిన 14 మంది ముఠా సభ్యుల అరెస్టు సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): అప్పు కావాలా… అంటూ.. రుణ సంస�
Cyber Crime | ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం అని ఆయన ప�
వెంగళరావునగర్ : ఆర్మీ అధికారిగా తనకు తాను పరిచయం చేసుకున్న ఓ అగంతకుడు ఇల్లు అద్దెకు కావాలంటూ యజమాని ఖాతాలో డబ్బులు స్వాహా చేశాడు. ఎస్.ఆర్.నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్ట�
బోనకల్లు: సైబర్నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోనకల్లు ఎస్సై టీ.కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని అధ్యక్షతన సైబర్నేరాల పట
Online Matrimonial fraud | ప్రస్తుత యువ ప్రపంచం అంతా ఫ్యాషన్, అందం మాయలో పడి అగాథాన్ని వెతుక్కుంటోందనడానికి నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక ప్రత్యేక ఉదాహరణ. అందం, ఆకర్షణ మాయలో పడి ఒక యువకుడు కండ్లు మూ సుకుపోయి కోటి రూపాయలన
సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహనదామరగిద్ద, నవంబర్ 23: మండలంలోని కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థులకు సైబర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్�
పరిగి టౌన్ : ఆన్లైన్ మోసాలకు గురికాకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలని ఎస్సై విఠల్రెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని చిట్యాల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్�
సికింద్రాబాద్ : ఆర్మీలో పనిచేస్తున్న తాను ఫ్లాటును అద్దెకు తీసుకుంటానని నమ్మబలికి ఆన్లైన్ ద్వారా ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోంచి రూ.89,999లు తస్కరించారు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వి�
ఇబ్రహీంపట్నం : సైబర్నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదిబట్ల సీఐ నరేందర్, షీటీం ఎస్సై శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని ఎంపీపటేల్గూడ ప్రభుత్వ పాఠశాలలో సైబర్ న�
ఖమ్మం : ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ మన కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్ధి పై ఉందని ఖమ్మం జిల్లా విద్యాశాఖా�