ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. ఇటీవల ఒక వ్యక్తికి కూడా అదే జరిగింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో టికెట్ బుక్ చేసుకోవడం
పోలీసు టెక్నికల్ విభాగం బలోపేతానికి చర్యలు వీసీలో డీజీపీ మహేందర్రెడ్డి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18 : సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తం కావాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్న�
3 నెలల్లోనే 1.8 కోట్ల బెదిరింపులు మరో 60 వేల ఫిషింగ్ ప్రయత్నాలు దేశంలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు నార్టన్ లైఫ్ లాక్ సర్వే నివేదికలో వెల్లడి హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈ ఏడాది తొలి త్రైమాసిక�
Cyber Crime.. Be careful బాధితుల కోసం 155260 హెల్ప్లైన్ cybercrime.gov.inలోనూ ఫిర్యాదు ఏ సైబర్ మోసం ఎలా చేస్తారు? దాన్నుంచి మనం బయటపడేదెలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సైబర్ నేరాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం నాగోజు సత్యనారా�
ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తే పెద్దమొత్తంలో రాబట్టొచ్చని ఆలోచించాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ ఎమ్మెల్యే సందీప్ యాదవ్కు ఫోన్ చేసి పరిచయమైన...
బీహార్ ముఠాల మానవ అక్రమ రవాణా తెలుగు వాళ్లను చీటింగ్ చేసేందుకు ప్లాన్ 15% కమీషన్ అంటూ యువకులకు ఎర 40మందిని కాపాడిన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలుగులో మాట్లాడ
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యుల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ మోసగాడు ఏకంగా జిల్లా కల�
నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో 150 మందికి పైగా మహిళలను వేధించిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సచిన్ కుమార్ (30) తనతో శారీరక సంబంధం ఏర్పరచుకోవాలని ఒత్తిడి చేస్తూ మార్ఫింగ్ చ�
భవిష్యత్తులో బ్యాంకులపై మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మహేశ్ బ్యాంక్ హ�
పాత 5 రూపాయల కాయిన్ అమ్మబోయి రూ.5 లక్షలు పోగొట్టుకొన్నాడో సాఫ్ట్వేర్ ఉద్యోగి. కూకట్పల్లిలోని హైదర్నగర్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన దగ్గర ఉన్న ఐదు రుపాయల 10 కాయిన్లను క్వికర్.కామ్లో అప్లోడ్
అది ఢిల్లీ.. ‘లోని’ ప్రాంతానికి చెందిన ముఠా.. ఆ ముఠా ఎప్పుడుపడితే అప్పుడు దోపిడీ చేయదు. దానికీ ఓ పద్ధతి, ముహూర్తం ఉంటుంది. వారమంతా వెయిట్ చేసి శుక్రవారం మాత్రమే దోపిడీ చేస్తుంది. అదీ.. శని, ఆదివారాల్లో సెలవు �
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి కొత్త డేటా రిలీజైంది. 2020 సంవత్సరంలో సైబర్ క్రైమ్ 11 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ డేటాను హ
సైబర్ నేరస్తుని వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు జాతీయ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేసి డబ్బులను తిరిగి రప్పించుకున్నాడు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు సకాలంలో స్పందించి బాధితుడిక