Cyber fraud | డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ.73 లక్షలు దొంగలించబడ్డాయి. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ డబ్బు అతని అకౌంట్లో నుంచి వేరే 34 అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్
బంజారాహిల్స్, డిసెంబర్ 17: ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా చేస్తున్నందున ఆర్బీఐ ద్వారా రూ.5 లక్షల లిమిట్ను అందిస్తున్నామంటూ నమ్మించి.. బురిడీ కొట్టించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు �
సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్/వనస్థలిపురం, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మేం ఆన్లైన్ మోసం చేశాం.. ఏమీ చేసుకుంటావో చేసుకో.. అంటూ ఓ బాధితుడికి సైబర్నేరగాళ్లు అల్టిమేటం ఇచ్చారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ మంగ�
Kamareddy Deputy Tahsildar | సైబర్ నేరగాళ్లు మోసాలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కేటగాళ్లు బారినపడి లక్షల్లో డబ్బును మోసపోగా.. తాజాగా
సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో ఆన్లైన్లో పరిచయమై.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టించిన సైబర్ నేరగాళ్లు సెవెన్టూంబ్స్కు చెందిన అబ్దుల్ న�
రుణ సంస్థలు, బ్యాంకుల నకిలీ వెబ్సైట్లు స్పష్టించి.. చీటింగ్ అక్షరం తేడాతో ఆగం చేస్తున్న వైనం ఢిల్లీకి చెందిన 14 మంది ముఠా సభ్యుల అరెస్టు సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): అప్పు కావాలా… అంటూ.. రుణ సంస�
Cyber Crime | ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం అని ఆయన ప�
వెంగళరావునగర్ : ఆర్మీ అధికారిగా తనకు తాను పరిచయం చేసుకున్న ఓ అగంతకుడు ఇల్లు అద్దెకు కావాలంటూ యజమాని ఖాతాలో డబ్బులు స్వాహా చేశాడు. ఎస్.ఆర్.నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్ట�
బోనకల్లు: సైబర్నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోనకల్లు ఎస్సై టీ.కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని అధ్యక్షతన సైబర్నేరాల పట