సైబర్ వారియర్స్ | సైబర్ నేరాల దర్యాప్తుపై పోలీసులు మరింత దృష్టిసారించారు. గ్రామీణ పోలీస్స్టేషన్లలో సిబ్బంది సైతం సైబర్నేరాల పరిశోధనలో నైపుణ్యం సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా 1,989 మంద�
రూ. 3.35 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాడు నకిలీ ఈ మెయిల్తో నిండా మునిగిన ఉద్యోగి జూబ్లీహిల్స్కు చెందిన ఓ యువకుడు నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదివి ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్�
వెంటనే ఆన్లైన్ బదిలీ నిలిపివేత.. నగదు పోకుండా కొంత మేర అడ్డుకట్ట బాధితులకు ఊరటనిస్తున్న సైబర్ డెస్క్లు ప్రతి ఠాణాలో ఏర్పాటు.. సత్ఫలితాలు సైబరాబాద్ పరిధిలో ప్రజలను ఆర్థిక మోసాల నుంచి కాపాడేందుకు సీప
ఫోన్లో పరిచయమై..ఆశ చూపాడుబంగారం తాకట్టు పెట్టి అపరిచితుడికి అప్పజెప్పిందివిషయం తెలిసి లబోదిబోమంటున్నదిసైబర్ మోసగాడి చేతిలో ఘోరంగా మోసపోయిన ఓ మహిళ ముక్కూ మొహం తెలియదు. ఎన్నడూ చూడలేదు. తెలిసిన వాడూ కా�
జీడిమెట్ల, మార్చి 30 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం హెల్ప్ డెస్క్కు మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు సైబర్ క్రైంకు సంబంధించిన నేరా�
మణికొండ, మార్చి 26 : హలో.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా మీ ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అయిపోతుంది.. రెన్యూవల్ చేయాలండీ.. మీ కార్డు వెనుకాల ఉన్న మూడంకెల నెంబరు చెప్పండీ అంటూ ఒకరు.. మీకు బంఫర్ ఆఫర్ వచ్చిందంటూ
మారుమూల గ్రామానికి కూడా సైబర్ నేరాలు విస్తరించడంతో వాటిని కట్టడి చేయడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. దీని కోసం సైబరాబాద్ పరిధిలో ఉన్న 44శాంతి భద్రతల �
125 మందికి శిక్షణ.. స్కూళ్లు, కాలేజీల్లో సైబర్ మోసాలపై అవగాహన స్మార్ట్ ఫోన్ వ్యసనానికి గురికాకుండా పాఠాలు విద్యార్థి దశ నుంచే అప్రమత్తం చేసే దిశగా చర్యలు సిటీబ్యూరో, మార్చి 16(నమస్తే తెలంగాణ): సైబర్ నేర