బంజారాహిల్స్ : ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు సెల్ఫోన్ ఇస్తే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ గేమ్స్ అంటూ మోసం చేసి డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు �
సిటీబ్యూరో, సెప్టెంబరు 16(నమస్తే తెలంగా ణ): “సీఎమ్ హెల్త్ రీఫండ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు రూ.35 వేలు వచ్చా యి. మీకు రేషన్ కార్డును ఇప్పిస్తాను. మీ ఖాతాలో రూ.6,500 ఉన్నాయా?” అని అడిగి ఓ రైతున
సిటీబ్యూరో, సెప్టెంబరు 15(నమస్తే తెలంగాణ): లక్కీ డ్రాలో ఖరీదైన కారును గెలిచారంటూ.. సైబర్ ముఠా ఓ మహిళా ఖాతాకు ఎసరు పెట్టింది. ఏకంగా రూ. 27 లక్షలు దోచేసింది. మల్కాజిగిరికి చెందిన మహిళ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యో
సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : సైబర్ క్రైం విభాగం పనితీరుపై అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో న
2020లో దేశంలో 50 వేల కేసులు వీటిలో 60.2 % సైబర్ మోసాలే అన్ని నేరాల్లో 28శాతం పెరుగుదల గుజరాత్లో అత్యధిక క్రైం రేట్ హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నకొద్దీ దేశంలో
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్ క్రైం పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా… అనేక మంది ఆగంతకుల చే�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): ‘మీకు ఉద్యోగం ఇవ్వలేక పోయాం..మీ నగదును వాపస్ ఇస్తాం..అయితే మీరు మేము సూచించిన వెబ్సైట్లో వివరాలను నమోదు చేస్తే చాలు..కట్టిన డబ్బు జమ అవుతుంది’. అంటూ సరికొత్తగా బ
దోస్త్ పంపాడని లింక్ని క్లిక్ చేశాడు… రూ. 1.20 లక్షలు పోగొట్టుకున్న బీ-ఫార్మసీ విద్యార్థి వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే.. 78వేల నగదు ఫ్రీజ్ తక్కువ పెట్టుబడితో భారీ లాభం ఉందిరా…నీవు కూడా పెట్టుబడి పెట్టమని
సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : వాట్సాప్లో అసభ్యకర పోస్టింగ్లతో వేధిస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్పేట్కు చెందిన తిరుమల్రావు, అతని కుటుంబ సభ్య�
ఓ విద్యార్థినిని బెదిరిస్తూ..మెసేజ్ అధ్యాపకురాలిపై కామెంట్ పలువురికి అసభ్య సందేశాలు ఆగంతకుడిపై సైబర్ క్రైం పోలీసులకు కళాశాల నిర్వాహకుల ఫిర్యాదు సిటీబ్యూరో, సెప్టెంబరు 8(నమస్తే తెలంగాణ): ఓ కళాశాల ఆన్
లైవ్ స్ట్రీమింగ్తో ఆర్థిక ఇబ్బందుల్లో పడినయువకుడు వాటిని అధిగమించేందుకు దోపిడీ బాట.. డ్రగ్స్, బిట్ కాయిన్లు తక్కువ ధరకే ఇస్తానంటూ..సోషల్మీడియా ఫ్రెండ్స్కు ఎర పట్టుబడిన నిందితుడు, అతడి స్నేహితుడు �
చీటర్లు తెలివి మీరారు. ఎవరినీ వదలడం లేదు. తిన్నగా మాటలు కలిపి… అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలా బోయిన్ పల్లికి చెందిన ఓ వ్యాపారి రూ.80 లక్షలు పోగొట్టుకోగా.. పెండ్లి పేరుతో ఓ యువతి రూ.4.8 లక్షలు, ఓఎల్ఎక్స్లో
మితిమీరుతున్న సైబర్ నేరాల ఆగడాలు ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్న బాధితులు గుర్తు తెలియని కాల్స్కు సమాచారం ఇవ్వొద్దు హెచ్చరిస్తున్న సైబర్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సరిక�
ముంబై : ప్రభుత్వాలు, పోలీసులు పలు చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా ఓ కేటుగాడు బీఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్గా చెప్పుకుంటూ మహిళను రూ 10.85 లక్షలకు మోసం చేశాడు. ఆమె మొ�