Online Matrimonial fraud | ప్రస్తుత యువ ప్రపంచం అంతా ఫ్యాషన్, అందం మాయలో పడి అగాథాన్ని వెతుక్కుంటోందనడానికి నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక ప్రత్యేక ఉదాహరణ. అందం, ఆకర్షణ మాయలో పడి ఒక యువకుడు కండ్లు మూ సుకుపోయి కోటి రూపాయలన
సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహనదామరగిద్ద, నవంబర్ 23: మండలంలోని కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థులకు సైబర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్�
పరిగి టౌన్ : ఆన్లైన్ మోసాలకు గురికాకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలని ఎస్సై విఠల్రెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని చిట్యాల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్�
సికింద్రాబాద్ : ఆర్మీలో పనిచేస్తున్న తాను ఫ్లాటును అద్దెకు తీసుకుంటానని నమ్మబలికి ఆన్లైన్ ద్వారా ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోంచి రూ.89,999లు తస్కరించారు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వి�
ఇబ్రహీంపట్నం : సైబర్నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదిబట్ల సీఐ నరేందర్, షీటీం ఎస్సై శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని ఎంపీపటేల్గూడ ప్రభుత్వ పాఠశాలలో సైబర్ న�
ఖమ్మం : ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ మన కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్ధి పై ఉందని ఖమ్మం జిల్లా విద్యాశాఖా�
కొత్తగా ఆరు అంకెల ఓటీపీ పిన్ అమలు రాచకొండ సైబర్ క్రైం పోలీసుల పుణ్యమే హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాచకొండ సైబర్ క్రైం పోలీసులు చేసిన ఓ కేసు దర్యాప్తు దేశంలోని ఎస్బీఐ ఖాతాదారులందర�
బంధువులతో కలిసి కాల్సెంటర్ ఏర్పాటు వారికి క్రెడిట్కార్డుల సమాచారం అందజేత బ్యాంకు కాల్సెంటర్ నంబర్తోనే ఫోన్లు దేశవ్యాప్తంగా మొత్తం 114 మోసాలు సైబరాబాద్లో 34 కేసులు.. 3 కోట్లు స్వాహా ప్రధాన నిందితుడు
Cyber Crime | బ్యాంకు అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, ఉజ్జయినిలోని రెండు కాల్ సెంటర్లపై దాడులు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అక్కడి పోల�
కాచిగూడ : గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో మాయమాటలు చెప్పి నగదును తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియ�
బంజారాహిల్స్ : ఓఎల్ఎక్స్లో హెడ్ఫోన్ అమ్మేందుకు యత్నించిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ
బంజారాహిల్స్ : బ్యాంకు ఖాతాలో వివరాలు నమోదు చేసుకోకపోవడంతో బ్లాక్ చేస్తున్నామని మెసేజీ పంపించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర