ఈ మెయిల్ ఓటీపీలతో కాజేసిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో నగదును స్వాహా చేశారు. ఓ మహిళా వ్యాపారి ఫోన్కు మెసేజ్లు రాకుండా చేసి ఆమె బ్య�
బాలానగర్, నవంబర్ 5 : సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆన్లైన్లో ఫోన్ బుక్ చేయడం కోసం ప్రయత్నించి నాలుగు సార్లు అకౌంట్ నుంచి నగదు పోగొట్టుకొని ఓ యువతి మోసపోయింది. ఈ సంఘటన బాలానగర్ పీఎస్ ప�
ఎదులాపురం : రోజుకో సైబర్ నేరం కొత్తతరహలో పుట్టుకొస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ అధికారినంటూ బంగారం కొనుగోలు చేసి గూగుల్ పేతో డబ్బులు చెల్లించినట్లు మెసేజ్ పంపి బంగారం వ్యాపారిని మో�
cyber fraud with using amazon and flipkart work from home | అమెజాన్.. ప్లిప్కార్డులతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాం.. ఆ సంస్థల బిజినెస్ ప్రమోషన్ కోసం మా సంస్థలు పనిచేస్తున్నాయి.. మా సంస్థ తరఫున మీకు ఉద్యోగం ఇస్తాం.. ఇంట్లో ఉండి రోజుకు రూ.2 వే�
ఖమ్మం: సామాజిక రుగ్మతలపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగాలని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు. పోలీసు కళా జాగృతి ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె చెప్పారు. పోలీసు కళా జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని �
సిటీబ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): సైబర్ మోసగాళ్లు సరికొత్త చీటింగ్ను తెరపైకి తెచ్చారు. ఇప్పటి వరకు అనేక రకాలుగా మోసం చేస్తున్న సైబర్ మాయగాళ్లు తాజాగా 3 నిమిషాల వీడియో చూస్తే రూ.40లు వస్తాయని ఆశ పుట
బంజారాహిల్స్ : అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందంటూ స్నేహితుడి పేరుతో ఫేస్బుక్ మెసెంజర్లో వచ్చిన సందేశాన్ని నమ్మి రూ.40వేలు పంపించి మోసపోయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పో
బంజారాహిల్స్: ఓఎల్ఎక్స్లో సోఫా విక్రయించేందుకు ప్రకటన ఇచ్చిన వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్�