కొండాపూర్, ఆగస్టు 17: ప్రతి పౌరుడు పోలీసేనని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం మాదాపూర్లోని ఓ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అ�
యాప్లో పెట్టుబడి పెట్టిస్తారు.. లాభాలు చూపిస్తారు.. డబ్బులు మాత్రం వెనక్కి ఇవ్వరుస్క్రీన్పై లక్షల రూపాయలు కనిపిస్తాయి విత్డ్రాకు మాత్రం అవకాశం ఉండదు కొత్త కొత్త యాప్లతో కోట్లు ముంచుతున్న సైబర్ నే�
పెట్టుబడి పెడితే మొదటికే మోసం సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ‘చిన్నపాటి పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభాలు ఆర్జించండి. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మార
కొండాపూర్ : ప్రతి పౌరుడు పోలీసేనని… ప్రతి పోలీసు ఒక పౌరుడేనని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం మాదాపూర్లోని ఓ హోటల్లో ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమా�
‘మేం సెల్ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం.. మీ సిమ్ కార్డు అప్గ్రేడ్ చేసుకోకపోతే బ్లాక్ అవుతుందం’టూ ఓ వ్యక్తితో ఆగంతకులు మాట్లాడారు. అప్గ్రేడ్ కోసం రూ. 10 ఆన్లైన్లో చెల్లిం�
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అనువుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పంపే ‘క్యాష్బ్యాక్ ఆఫర్’లలో పడిపోవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్య్ర ది�
షాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షాబాద్ సీఐ ఆశోక్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో సైబరాబాద్ పోలీసు జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో �
తలకొండపల్లి : మండల పరిధిలోని అంతారంలో ప్రజలకు మూఢనమ్మకాలు, సైబర్క్రైంపై సైబరాబాద్ పోలీస్ జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శివశంకర్�
జీడిమెట్ల, ఆగస్టు 12 : ఉన్నత విద్యావంతులే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలాది రూపాయాలు కోల్పోతున్నట్లు పత్రికల్లో, మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నా ఇంకా చాలామంది మోసపోతూనే ఉన్నారు. స్మార్ట్ఫోన్ వాడక�
అన్నాచెల్లెలిని నిలువునా ముంచిన సైబర్ ముఠాహైదరాబాద్ సిటీబ్యూరో, అగస్టు 9 (నమస్తే తెలంగాణ): ‘కెనడాలో మీకు ఉద్యోగం వచ్చింది. అపాయింట్మెంట్ లెటర్ కజకిస్థాన్, పాకిస్తాన్, కశ్మీర్, ఢిల్లీ మీదుగా హైదరా�
సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): చైనా దేశస్తులు అడిగారని బ్యాంకు ఖాతాలు తెరిచి, పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జాయి�
బిట్కాయిన్ పేరిట రూ.9.35 లక్షలు స్వాహా క్రెడిట్ కార్డు కోసం అప్డేట్ అంటూ.. రూ.96 వేలు మరో కేసులో 65 వేల నగదు తస్కరణ మళ్లీ పంజావిసిరినసైబర్నేరగాళ్లు కుత్బుల్లాపూర్, ఆగస్టు7: జనం అత్యాశ..అమాయకత్వాన్ని ఆసరా �
బంజారాహిల్స్, ఆగస్టు 6: ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువును ఎక్సేంజ్ చేసే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు ఎరవేసి రూ.60వేలు కాజేశారు. బంజారాహిల్స్లో ఉద్యోగం చేస్తున్న బాలకృష్ణ ఇటీవల ఓ యాప్
సిటీబ్యూరో, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): రూ. 12 కోట్ల సైబర్ దోపిడీ కేసు దర్యాప్తు సరిహద్దులు దాటనున్నది. పశువుల వ్యాక్సిన్ నూనెలంటూ వృద్ధ వైద్యుడిని భారీ మొత్తంలో మోసం చేసిన సైబర్నేరగాళ్లను పట్టుకోవడం సిటీ