దోస్త్ పంపాడని లింక్ని క్లిక్ చేశాడు… రూ. 1.20 లక్షలు పోగొట్టుకున్న బీ-ఫార్మసీ విద్యార్థి వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే.. 78వేల నగదు ఫ్రీజ్ తక్కువ పెట్టుబడితో భారీ లాభం ఉందిరా…నీవు కూడా పెట్టుబడి పెట్టమని
సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : వాట్సాప్లో అసభ్యకర పోస్టింగ్లతో వేధిస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్పేట్కు చెందిన తిరుమల్రావు, అతని కుటుంబ సభ్య�
ఓ విద్యార్థినిని బెదిరిస్తూ..మెసేజ్ అధ్యాపకురాలిపై కామెంట్ పలువురికి అసభ్య సందేశాలు ఆగంతకుడిపై సైబర్ క్రైం పోలీసులకు కళాశాల నిర్వాహకుల ఫిర్యాదు సిటీబ్యూరో, సెప్టెంబరు 8(నమస్తే తెలంగాణ): ఓ కళాశాల ఆన్
లైవ్ స్ట్రీమింగ్తో ఆర్థిక ఇబ్బందుల్లో పడినయువకుడు వాటిని అధిగమించేందుకు దోపిడీ బాట.. డ్రగ్స్, బిట్ కాయిన్లు తక్కువ ధరకే ఇస్తానంటూ..సోషల్మీడియా ఫ్రెండ్స్కు ఎర పట్టుబడిన నిందితుడు, అతడి స్నేహితుడు �
చీటర్లు తెలివి మీరారు. ఎవరినీ వదలడం లేదు. తిన్నగా మాటలు కలిపి… అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలా బోయిన్ పల్లికి చెందిన ఓ వ్యాపారి రూ.80 లక్షలు పోగొట్టుకోగా.. పెండ్లి పేరుతో ఓ యువతి రూ.4.8 లక్షలు, ఓఎల్ఎక్స్లో
మితిమీరుతున్న సైబర్ నేరాల ఆగడాలు ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్న బాధితులు గుర్తు తెలియని కాల్స్కు సమాచారం ఇవ్వొద్దు హెచ్చరిస్తున్న సైబర్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సరిక�
ముంబై : ప్రభుత్వాలు, పోలీసులు పలు చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా ఓ కేటుగాడు బీఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్గా చెప్పుకుంటూ మహిళను రూ 10.85 లక్షలకు మోసం చేశాడు. ఆమె మొ�
పెండ్లి చేసుకుందాం.. అమెరికాలో సెటిల్ అవుదామంటూ.. సికింద్రాబాద్కు చెందిన ఓ యువతిని సైబర్ నేరగాడు మోసం చేసి.. రూ. 21 లక్షలు వసూలు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన సదరు బాధితురాలు పెండ్లి కోసం తన ప్రొఫైల�
ఎదులాపురం : సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టించి సొమ్ములతో ఉడాయించడం గురించి మనం చాలాసార్లు విన్నాం. అలాంటి నేరగాళ్లను ఓ సామాన్యుడు బురిడీ కొట్టించి ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఇది. కాబోయే బాధిత�
హైదరాబాద్ : గుర్రపు పందాలు కాసి లక్షలు పొగొట్టుకున్నాడు. ఈ మోజులో పడి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా పోయింది. ఇక సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో మ్యాట్రిమోని వెబ్సైట్ను వ�
RAT hack | ప్రజల్లో అవగాహన పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సరికొత్తగా రిమోట్ యాక్సెసింగ్ టూల్ (ఆర్ఏటీ-ర్యాట్) ద్వారా ఓ లింక్ను పంపిస్తున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అకౌంట్ నంబర్ మారిందంటూ ఓ వ్యాపారికి ఈ మెయిల్ పెట్టిన సైబర్ నేరగాళ్లు రూ.7.91 లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గోషామహల్కు చెందిన రాజేశ్ కేడియా మోలాసిస్ వ్య