రాష్ట్రస్థాయి పోలీసు అధికారుల సమావేశం నియంత్రణపై రెండోసారి చర్చలు సిటీబ్యూరో, జూలై 27(నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను అడ్డుకోవడం, నేరం చేసిన వారిని పట్టుకోవడం, బాధితులు ఆర్థికంగా నష్టపోకుండా తీసుకోవాల్స�
ఎక్కడికక్కడ బినామీల బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ ఎఫ్ఐయూ సహకారంతో సీసీఎస్ పోలీసుల పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము చివరకు చేరేది వారి బ్యా�
ఆఫ్రికన్ డ్రగ్స్ ముఠాల కొత్త అవతారం బెంగళూరు కేంద్రంగా నేర సామ్రాజ్యం హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలు, డ్రగ్స్ సరఫరాలో ఆరితేరిన ఆఫ్రికన్ నేరగాళ్లు మరో నేరావతారం ఎత్తారు. టాంజానియా, ఉ�
ఆశపడితే.. ఖాతా ఖాళీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్నేరగాళ్ల వల..జాగ్రత్త సుమా ఈజీ మనీ కోసం ఆరాటం.. సర్వం కోల్పోతున్న సామాన్యులు పెట్టుబడులకు రెట్టింపు లాభాలంటే అనుమానించండి అలాంటి ప్రకటనల యాప్లు, వాట్సా�
సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ): నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ముగ్గురు మోసాలకు గురయ్యారు. వీరిలో ఇద్దరు డబ్బులు పోగొట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పో�
సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): నైజీరియన్ సైబర్ నేరగాళ్లు దోపిడీలకు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. బ్యాంకుల సర్వర్లు హ్యాకింగ్ చేయడంతో పాటు ఆయా బ్యాంకుల్లోనే ఖాతాలు తెరిపిస్తున్నారు. హ్యాకింగ్తో
హైదరాబాద్ : డేటింగ్ మాయలో పడి ఓ వృద్ధుడు రూ.11 లక్షలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. సరదాగా చాటింగ్ చేసిన వృద్ధుడిని నేరగాళ్లు మోసగించి రూ.11 లక్షలు కాజేశారు. మరింత డబ్బు కోసం ఒత్తిడి చేయడంత
హైదరాబాద్, జూలై:దేశంలో పౌరులందరికీ 12అంకెల ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆధార్ నంబర్ ఉంటుంది. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, నక�
సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): విమానం రద్దు అయ్యింది. టిక్కెట్ పైసలు వెనక్కి రాలేదు. గూగుల్ సెర్చ్ చేస్తే ఖాతాలోని రూ. 4 లక్షలు పోయాయి. బాధితుడి ఫిర్యాదుతో రాచకొండ సైబర్ క్రైం పీఎస్లో కేసు నమోదైంది
హైదరాబాద్, జూలై:నాలుగేండ్లలో 1800 యాప్ లను గూగుల్ తొలగించింది. ఇటీవల కాలంలో జోకర్ యాప్ ల ద్వారా మాల్వేర్ ఫోన్లలో చొరబడి, డ్యామేజ్ చేస్తున్నది. వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని రకాల సమాచార�
సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): సైబర్ మోసాలు.. నేరాలపై మాట్లాడుకోండి.. ఇంట్లో చర్చించండి.. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారంతా సైబర్ క్రైం గురించి తెలుసుకోండి.. లేదంటే, అవగాహన లేకుండా చేస్తున్న చిన్న పొరపాటుత
అమెరికన్లను నిండా ముంచిన మోసగాడు మొహిందర్ శర్మను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతగాడు ఢిల్లీకి చెందిన ఒక కంపెనీలో భాగస్వామిగా ఉన్నట్లు తేలడంతో ఆయన లెక్కలను తే�
వినియోగదారులు అత్యధికంగా జరిపే లావాదేవీలపై దృష్టి సామాజిక మాధ్యమాలను వాడుతూ దోపిడీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు సైబర్నేరగాళ్లు అమాయకులను ముంచేస్తున్నారు. మత్తుమత్తు మాటలతో బోల్తా కొట్ట�