రాయ్పూర్ : ఆన్లైన్ గేమ్ కోసం ఆయుధాల కొనుగోలుకు 12 ఏండ్ల బాలుడు తల్లి ఖాతా నుంచి రూ 3.2 లక్షలు వెచ్చించిన ఘటన చత్తీస్ఘఢ్లోని కంకేర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఏడాది మార్చి 8 నుంచి జూన్ 10 మధ్య బాలుడు ఏ�
బెంగళూర్ : ఆర్థిక వ్యవహారాలపై ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బెంగళూర్కు చెందిన 38 ఏండ్ల స్కూల్ టీచర్కు సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ లక్షకు టోకరా వేశారు. 1947లో ముద్ర�
మణ్ణపురం గోల్డ్కు రూ. 30 లక్షలు టోకరా ఇంటి గడపకే బంగారం స్కీమ్ను ఉపయోగించుకున్న సైబర్ నేరగాళ్లు సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ) : మణ్ణపురం గోల్డ్ సంస్థ ఇంటి వద్దకే గోల్డ్ లోన్ పేరుతో అందుబాటులోకి �
సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): చార్మినార్లో నివాసముండే ఓ వ్యక్తి హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సంస్థ వద్ద ఇటొలిజుమబ్, టోస్లిజుమబ్ ఇంజక్షన్లను, ఇండియామార్ట్ వెబ్సైట్ ద్వారా బుక్ చేశాడ�
వృద్ధురాలి ఖాతా ఖాళీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో పలువురికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): ఓ వృద్ధురాలి బ్యాంకు ఖాతా నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆర
హైదరాబాద్ : బజాజ్ ఫైనాన్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు ఓ వ్యక్తికి టోకరా ఇచ్చారు. రుణం ఇస్తామంటూ అనిల్ అనే వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా, డెబిట్కార్డు, సీవీసీ నంబర్ సేకరించారు.
లాక్డౌన్ నేపథ్యంలో కొత్త కొత్త నేరాలు కనిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా హనీట్రాప్ అనే బ్లాక్ గేమ్ ఒకటి. ఈ కూపంలో చిక్కుకున్న పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు కోట్లు కోల్పోయారు. లాక్డౌ�
చీర వాపస్ ఇవ్వబోయి.. రూ.1.2 లక్షలు పోగొట్టుకుందిసిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన ఓ మహిళ.. ఆన్లైన్లో రూ.500 పెట్టి చీర కొని.. అది నచ్చక వాపస్ ఇవ్వడానికి యత్నించి.. సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ
హైదరాబాద్ : ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్ను ఏమార్చిన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా టీకా పేరుతో నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఓ టీవీ ఛానల్కు ఫోన్ చేసి రూ. 100 కు టీకా వేస్తామన్నాడు. మంత్రి �
హైదరాబాద్ : మహిళా టీచర్లను మార్ఫింగ్ ఫోటోలతో వేధించి, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బును దోచుకున్నారనే ఆరోపణలపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు తమిళనాడుకు చెందిన ఓ యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. అర�
అదనపు ఆదాయం కోసం ఆరాటం గూగుల్లో శోధన, వెంటనే ఆకర్షణీయ ప్రకటనలు క్లిక్ చేస్తూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులోకి.. తొలుత కొంత ఆశచూపి.. ఆ తర్వాత మొత్తం నొక్కేసి లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు సిటీబ్
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.. లాక్డౌన్ను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. పెట్టుబడులంటూ నమ్మించి నిండా ముంచారు.. ఇలా ఒకే రోజు పలువురికి గాలంవేసి నట్టేటా ముంచారు.. ట్రేడింగ్లో భారీ లాభాలంటూ ఒకరిన�