సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): చైనా దేశస్తులు అడిగారని బ్యాంకు ఖాతాలు తెరిచి, పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జాయి�
బిట్కాయిన్ పేరిట రూ.9.35 లక్షలు స్వాహా క్రెడిట్ కార్డు కోసం అప్డేట్ అంటూ.. రూ.96 వేలు మరో కేసులో 65 వేల నగదు తస్కరణ మళ్లీ పంజావిసిరినసైబర్నేరగాళ్లు కుత్బుల్లాపూర్, ఆగస్టు7: జనం అత్యాశ..అమాయకత్వాన్ని ఆసరా �
బంజారాహిల్స్, ఆగస్టు 6: ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువును ఎక్సేంజ్ చేసే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు ఎరవేసి రూ.60వేలు కాజేశారు. బంజారాహిల్స్లో ఉద్యోగం చేస్తున్న బాలకృష్ణ ఇటీవల ఓ యాప్
సిటీబ్యూరో, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): రూ. 12 కోట్ల సైబర్ దోపిడీ కేసు దర్యాప్తు సరిహద్దులు దాటనున్నది. పశువుల వ్యాక్సిన్ నూనెలంటూ వృద్ధ వైద్యుడిని భారీ మొత్తంలో మోసం చేసిన సైబర్నేరగాళ్లను పట్టుకోవడం సిటీ
అవకాశం ఇస్తే ఆడవారు అద్భుతాలు చేస్తారని మరోమారు నిరూపించింది యువ ఐపీఎస్ రంజీత శర్మ. ఆరోసారి పట్టువీడక ప్రయత్నించి సివిల్స్ సాధించిన ఆమె.. ట్రైనింగ్లో మాత్రం అతివ శక్తిని చాటింది. ఐపీఎస్ ఔట్డోర్ ట్
సైబర్ నేరాల నుంచి రక్షణ మీ చేతుల్లోనే పలు జాగ్రత్తలతో ఆర్బీఐ నివేదిక విడుదల హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మనం వాడే స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, చార్జింగ్ కేబుల్ డివైజ్ ఏదైనా సరే
రాష్ట్రస్థాయి పోలీసు అధికారుల సమావేశం నియంత్రణపై రెండోసారి చర్చలు సిటీబ్యూరో, జూలై 27(నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను అడ్డుకోవడం, నేరం చేసిన వారిని పట్టుకోవడం, బాధితులు ఆర్థికంగా నష్టపోకుండా తీసుకోవాల్స�
ఎక్కడికక్కడ బినామీల బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ ఎఫ్ఐయూ సహకారంతో సీసీఎస్ పోలీసుల పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము చివరకు చేరేది వారి బ్యా�
ఆఫ్రికన్ డ్రగ్స్ ముఠాల కొత్త అవతారం బెంగళూరు కేంద్రంగా నేర సామ్రాజ్యం హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలు, డ్రగ్స్ సరఫరాలో ఆరితేరిన ఆఫ్రికన్ నేరగాళ్లు మరో నేరావతారం ఎత్తారు. టాంజానియా, ఉ�
ఆశపడితే.. ఖాతా ఖాళీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్నేరగాళ్ల వల..జాగ్రత్త సుమా ఈజీ మనీ కోసం ఆరాటం.. సర్వం కోల్పోతున్న సామాన్యులు పెట్టుబడులకు రెట్టింపు లాభాలంటే అనుమానించండి అలాంటి ప్రకటనల యాప్లు, వాట్సా�
సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ): నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ముగ్గురు మోసాలకు గురయ్యారు. వీరిలో ఇద్దరు డబ్బులు పోగొట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పో�
సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): నైజీరియన్ సైబర్ నేరగాళ్లు దోపిడీలకు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. బ్యాంకుల సర్వర్లు హ్యాకింగ్ చేయడంతో పాటు ఆయా బ్యాంకుల్లోనే ఖాతాలు తెరిపిస్తున్నారు. హ్యాకింగ్తో
హైదరాబాద్ : డేటింగ్ మాయలో పడి ఓ వృద్ధుడు రూ.11 లక్షలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. సరదాగా చాటింగ్ చేసిన వృద్ధుడిని నేరగాళ్లు మోసగించి రూ.11 లక్షలు కాజేశారు. మరింత డబ్బు కోసం ఒత్తిడి చేయడంత