సర్వర్పై దుండగుల దాడి.. 45 లక్షల మంది డేటా లీక్ పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్ వివరాల్ని దొంగిలించిన నేరగాళ్లు న్యూఢిల్లీ, మే 21: దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’కు చెందిన సిటా పీఎస్ఎస్ ప్
24 గంటల్లో డెలివరీ చేస్తాం .. తక్కువ ధరకే ఇస్తాం.. సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు కరోనా కాలంలో రెచ్చిపోతున్న సైబర్ ముఠాలు మానసికంగా మరింత కుంగిపోతున్న బాధితులు కరోనా..బ్లాక్ ఫంగస్..వీటి పేర్లు వినగానే జన�
స్కాట్లాండ్లో కంటి డాక్టర్గా పనిచేస్తున్నా.. యూకేలో సొంతంగా క్లినిక్ ఉంది.. నిన్ను పెండ్లి చేసుకుంటా.. ముందుగా మీకు విలువైన బహుమతులు పంపిస్తున్నానంటూ నమ్మించిన సైబర్నేరగాడు.. నగరానికి చెందిన ఓ మహిళక�
వ్యాపారులకు వలవేస్తున్న సైబర్ నేరగాళ్లుజాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు నయా పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు.. కరోనా నేపథ్యంలో పలువురు వ్యాపారులు తమ ఉద్�
టీకా పేరిట సైబర్ మోసంఫోన్లకు మాల్వేర్ లింక్..క్లిక్ చేస్తే కాంటాక్ట్స్ గాయబ్ న్యూఢిల్లీ, మే 10: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ‘కొవిన్’ పోర్టల్ను సందర్శించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగ�
అవి డౌన్లోడ్ చేసుకుంటే మీ ఖాతాలో డబ్బులు మాయమైనట్టే కస్టమర్ కేర్ నంబర్లు వెతికేటప్పుడు జాగ్రత్త.. అవి అసలువేనా.. ఒకటికి రెండు సార్లు పరిశీలించండి గూగుల్ సెర్చ్పై అవగాహన పెంచుకోండి.. ఏది కనబడితే..అదే
వీసా ప్రాసెసింగ్కు సగం డబ్బు కడితే చాలు పెండ్లి పేరిట నమ్మించి రూ.4.4 లక్షలు టోకరా పెండ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు సైబర్నేరగాడు రూ.4.4 లక్షలు టోకరా వేశాడు. దోమలగూడకు చెందిన ఓ యు�
దేశమంతా కరోనాతో కకావికలమవుతున్న వేళ సైబర్ నేరస్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల బలహీనతలే తమ బలంగా గాలం విసురుతున్నారు.కొవిడ్ టెస్టింగ్, వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్, ఔషధాల పేరుమీద లక్షల్�
హైదరాబాద్ : చేతి గ్లౌవ్స్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ. లక్ష పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆన్లైన్ బిజినెస్ డైరెక్టరీ నుండి వివరాలు పొ
బాధితుల కోసం హెల్ప్లైన్ నం. 155260 ఫోన్ చేస్తే నిమిషాల్లో దర్యాప్తు ప్రారంభం వెనువెంటనే స్పందిస్తే పోయిన డబ్బు వాపస్! రాష్ట్రంలో రోజుకు 25 నుంచి 30 ఫిర్యాదులు 24 గంటల కాల్ సెంటర్ ద్వారా పోలీసుల సేవలు సైబర్�
ఉద్యోగం కోసం యత్నించిన ఓ వైద్యుడు.. సైబర్నేరగాళ్లకు చిక్కి రూ.1.07లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ఈఎన్టీ సర్జన్… పేరున్న దవాఖానలో ఉద్యోగం కోసం నౌకరీ.కామ
విభిన్న కోణాల్లో సైబర్ మోసగాళ్ల నాటకం పేట్ బషీరాబాద్లో వరుసగా సైబర్ కేసులు నమోదు కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 24 : సైబర్ నేరగాళ్లు అత్యాశ చూపించి.. ఉన్నదంతా దోచేంత వరకు విడిచి పెట్టడం లేదు. అదే కోవకు చెంద