మందుల మోసగాళ్ల కేసులో పోలీసులు అప్రమత్తం హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): ఓ రోగికి బ్లాక్ఫంగస్ మందులు సరఫరా చేస్తామని రూ.1.3 లక్షలు తీసుకుని మోసగించిన కేసులో సైబర్ నిందితులను తర్వగా పట్టుకోవాలని హైదరా�
బాలానగర్, మే 27 : సైబర్నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టించి… ఓ మహిళను నట్టేట ముంచారు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం…బాలానగర్ రాజుకాలనీకి చెందిన స
25 శాతం పెరిగిన ఫిషింగ్ మెయిల్స్ బెడద కొవిడ్ను అనుకూలంగా మార్చుకున్న నేరగాళ్లు 2021 డాటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వెల్లడి హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్దా
దోచేసిన సైబర్ నేరగాళ్లు | తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. ఓ మహిళ నుంచి రూ. 12 లక్షలకుపైగా దోచేశారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): మారేడ్పల్లికి చెందిన ఓ మహిళ ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఉన్న తన ఖాతా నుంచి రూ.11,800 డ్రా అయ్యినట్లుగా ఆ మెస్సేజ్లో సారాంశం. ఆ డబ్బు ఆమె డ్రా చేయకపోవడం
ఎయిర్లైన్స్లో ఉద్యోగం పేరుతో సైబర్ మోసం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): ఎయిర్లైన్స్లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షలు దోచేస్తున్నారు. ఇలా హైదరాబాద్కు చెందిన అక్కాచెల్లి ను�
సర్వర్పై దుండగుల దాడి.. 45 లక్షల మంది డేటా లీక్ పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్ వివరాల్ని దొంగిలించిన నేరగాళ్లు న్యూఢిల్లీ, మే 21: దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’కు చెందిన సిటా పీఎస్ఎస్ ప్
24 గంటల్లో డెలివరీ చేస్తాం .. తక్కువ ధరకే ఇస్తాం.. సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు కరోనా కాలంలో రెచ్చిపోతున్న సైబర్ ముఠాలు మానసికంగా మరింత కుంగిపోతున్న బాధితులు కరోనా..బ్లాక్ ఫంగస్..వీటి పేర్లు వినగానే జన�
స్కాట్లాండ్లో కంటి డాక్టర్గా పనిచేస్తున్నా.. యూకేలో సొంతంగా క్లినిక్ ఉంది.. నిన్ను పెండ్లి చేసుకుంటా.. ముందుగా మీకు విలువైన బహుమతులు పంపిస్తున్నానంటూ నమ్మించిన సైబర్నేరగాడు.. నగరానికి చెందిన ఓ మహిళక�
వ్యాపారులకు వలవేస్తున్న సైబర్ నేరగాళ్లుజాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు నయా పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు.. కరోనా నేపథ్యంలో పలువురు వ్యాపారులు తమ ఉద్�
టీకా పేరిట సైబర్ మోసంఫోన్లకు మాల్వేర్ లింక్..క్లిక్ చేస్తే కాంటాక్ట్స్ గాయబ్ న్యూఢిల్లీ, మే 10: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ‘కొవిన్’ పోర్టల్ను సందర్శించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగ�
అవి డౌన్లోడ్ చేసుకుంటే మీ ఖాతాలో డబ్బులు మాయమైనట్టే కస్టమర్ కేర్ నంబర్లు వెతికేటప్పుడు జాగ్రత్త.. అవి అసలువేనా.. ఒకటికి రెండు సార్లు పరిశీలించండి గూగుల్ సెర్చ్పై అవగాహన పెంచుకోండి.. ఏది కనబడితే..అదే
వీసా ప్రాసెసింగ్కు సగం డబ్బు కడితే చాలు పెండ్లి పేరిట నమ్మించి రూ.4.4 లక్షలు టోకరా పెండ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు సైబర్నేరగాడు రూ.4.4 లక్షలు టోకరా వేశాడు. దోమలగూడకు చెందిన ఓ యు�