ఆసరగా చేసుకుంటున్న సైబర్ దొంగలు నకిలీ నంబర్లు పెట్టి.. ఖాతాలు ఖాళీ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు కొవిడ్ నేపథ్యంలో చాలా మంది ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారు. అందులో కొరియర్ సర్వీస్లు, ఆన్లైన్లో �
ఆశపెట్టి దోచుకున్న సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు రూ. 3.66 లక్షలు బురిడీ సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల దోపిడీ పరంపర కొనసాగుతూనే ఉన్నది. తమ వద్ద పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మిం�
రూ. 3.75 లక్షలకు టోకరా వేసిన సైబర్నేరగాడు ఆటోమేటిక్ సెండర్ యాప్తో రూ.1.4 లక్షలు.. సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): ఈ మెయిల్ హ్యాక్ చేసి, స్నేహితుడి మాదిరిగా అత్యవసరంగా డబ్బు అవసరముందంటూ ఓ సైబర్నేరగాడు నగ�
కరోనా కాలంలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు గూగుల్లో ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లను మొదటి ప్రాధాన్యతగా పెట్టి.. వినియోగదారుల అవసరాలను ముందే గుర్తించి ఫోన్లు మాయమాటలతో రిమోట్ యాప్ల డౌన్లోడ్ జాగ్రత�
మందుల మోసగాళ్ల కేసులో పోలీసులు అప్రమత్తం హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): ఓ రోగికి బ్లాక్ఫంగస్ మందులు సరఫరా చేస్తామని రూ.1.3 లక్షలు తీసుకుని మోసగించిన కేసులో సైబర్ నిందితులను తర్వగా పట్టుకోవాలని హైదరా�
బాలానగర్, మే 27 : సైబర్నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టించి… ఓ మహిళను నట్టేట ముంచారు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం…బాలానగర్ రాజుకాలనీకి చెందిన స
25 శాతం పెరిగిన ఫిషింగ్ మెయిల్స్ బెడద కొవిడ్ను అనుకూలంగా మార్చుకున్న నేరగాళ్లు 2021 డాటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వెల్లడి హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్దా
దోచేసిన సైబర్ నేరగాళ్లు | తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. ఓ మహిళ నుంచి రూ. 12 లక్షలకుపైగా దోచేశారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): మారేడ్పల్లికి చెందిన ఓ మహిళ ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఉన్న తన ఖాతా నుంచి రూ.11,800 డ్రా అయ్యినట్లుగా ఆ మెస్సేజ్లో సారాంశం. ఆ డబ్బు ఆమె డ్రా చేయకపోవడం
ఎయిర్లైన్స్లో ఉద్యోగం పేరుతో సైబర్ మోసం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): ఎయిర్లైన్స్లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షలు దోచేస్తున్నారు. ఇలా హైదరాబాద్కు చెందిన అక్కాచెల్లి ను�
సర్వర్పై దుండగుల దాడి.. 45 లక్షల మంది డేటా లీక్ పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్ వివరాల్ని దొంగిలించిన నేరగాళ్లు న్యూఢిల్లీ, మే 21: దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’కు చెందిన సిటా పీఎస్ఎస్ ప్
24 గంటల్లో డెలివరీ చేస్తాం .. తక్కువ ధరకే ఇస్తాం.. సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు కరోనా కాలంలో రెచ్చిపోతున్న సైబర్ ముఠాలు మానసికంగా మరింత కుంగిపోతున్న బాధితులు కరోనా..బ్లాక్ ఫంగస్..వీటి పేర్లు వినగానే జన�