దేశమంతా కరోనాతో కకావికలమవుతున్న వేళ సైబర్ నేరస్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల బలహీనతలే తమ బలంగా గాలం విసురుతున్నారు.కొవిడ్ టెస్టింగ్, వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్, ఔషధాల పేరుమీద లక్షల్�
హైదరాబాద్ : చేతి గ్లౌవ్స్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ. లక్ష పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆన్లైన్ బిజినెస్ డైరెక్టరీ నుండి వివరాలు పొ
బాధితుల కోసం హెల్ప్లైన్ నం. 155260 ఫోన్ చేస్తే నిమిషాల్లో దర్యాప్తు ప్రారంభం వెనువెంటనే స్పందిస్తే పోయిన డబ్బు వాపస్! రాష్ట్రంలో రోజుకు 25 నుంచి 30 ఫిర్యాదులు 24 గంటల కాల్ సెంటర్ ద్వారా పోలీసుల సేవలు సైబర్�
ఉద్యోగం కోసం యత్నించిన ఓ వైద్యుడు.. సైబర్నేరగాళ్లకు చిక్కి రూ.1.07లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ఈఎన్టీ సర్జన్… పేరున్న దవాఖానలో ఉద్యోగం కోసం నౌకరీ.కామ
విభిన్న కోణాల్లో సైబర్ మోసగాళ్ల నాటకం పేట్ బషీరాబాద్లో వరుసగా సైబర్ కేసులు నమోదు కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 24 : సైబర్ నేరగాళ్లు అత్యాశ చూపించి.. ఉన్నదంతా దోచేంత వరకు విడిచి పెట్టడం లేదు. అదే కోవకు చెంద
హైదరాబాద్లో మొదటి రోజు కర్ఫ్యూ సందర్భంగా వాహనదారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించినట్లు ఓ నకిలీ వీడియోను ప్రసారం చేసిన తొలివెలుగు యూట్యూబ్ చానల్పై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాతో పాటు, సుల్తాన్బజార్ �
జాబ్ పోర్టల్స్ నుంచి డాటా సేకరణ.. నిరుద్యోగ యువతకు వల మంచి ఉద్యోగాలంటూ మాయ.. రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ.. వసూలు మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు ఉద్యోగాల కోసం ప్రయత్�
లింక్ క్లిక్ చేస్తే ఫోన్ డాటా చోరీ: సైబర్ నిపుణులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అత్యాధునిక ఫీచర్ల కోసం ‘పింక్ వాట్సాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలని వస్తున్న సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణుల�
సైబర్ మోసగాడిగా అవతారమెత్తిన నైజీరియన్ యూకే కరెన్సీ పంపిస్తానని రూ.18 లక్షలు స్వాహా వైద్యం కోసం నైజీరియా నుంచి భారత దేశానికి వచ్చాడు. ఫుట్బాల్ కోచ్ శిక్షణ ఇస్తున్నాడు. సైబర్ మోసాలకు పాల్పడే వారితో �
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను ఛేదించడంలో ప్రతి పోలీస్ స్టేషన్లోని అధికారులకు సైబర్ ఆధారిత నేర పరిశోధనలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని డీజీపీ
రోజుకో కొత్త ఎత్తుగడలతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షల్లో కాజేస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అర్హత పరీక్ష ఐఈఎల్టీఎస్(ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) లో మంచి మార్కులు ఇప్పిస్తా�
ఐటీ రిటర్న్స్ ముసుగులో సమాచార సేకరణ సిమ్స్వాప్ చేస్తూ కోట్ల రూపాయల లూటీ తెలియని లింక్లను తెరువొద్దంటున్న పోలీసులు కంటికి కనిపించరు. కానీ, ఖాతా ఖాళీ చేసేస్తారు. ఆదాయం పన్ను రిటర్నులంటూ ఈమెయిళ్లు, ఫోన
హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ఘజియాబాద్లోని కాల్ సెంటర్లపై రైడ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నౌకరి.కామ్లో నమో�