హైదరాబాద్, జూలై:దేశంలో పౌరులందరికీ 12అంకెల ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆధార్ నంబర్ ఉంటుంది. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, నక�
సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): విమానం రద్దు అయ్యింది. టిక్కెట్ పైసలు వెనక్కి రాలేదు. గూగుల్ సెర్చ్ చేస్తే ఖాతాలోని రూ. 4 లక్షలు పోయాయి. బాధితుడి ఫిర్యాదుతో రాచకొండ సైబర్ క్రైం పీఎస్లో కేసు నమోదైంది
హైదరాబాద్, జూలై:నాలుగేండ్లలో 1800 యాప్ లను గూగుల్ తొలగించింది. ఇటీవల కాలంలో జోకర్ యాప్ ల ద్వారా మాల్వేర్ ఫోన్లలో చొరబడి, డ్యామేజ్ చేస్తున్నది. వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని రకాల సమాచార�
సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): సైబర్ మోసాలు.. నేరాలపై మాట్లాడుకోండి.. ఇంట్లో చర్చించండి.. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారంతా సైబర్ క్రైం గురించి తెలుసుకోండి.. లేదంటే, అవగాహన లేకుండా చేస్తున్న చిన్న పొరపాటుత
అమెరికన్లను నిండా ముంచిన మోసగాడు మొహిందర్ శర్మను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతగాడు ఢిల్లీకి చెందిన ఒక కంపెనీలో భాగస్వామిగా ఉన్నట్లు తేలడంతో ఆయన లెక్కలను తే�
వినియోగదారులు అత్యధికంగా జరిపే లావాదేవీలపై దృష్టి సామాజిక మాధ్యమాలను వాడుతూ దోపిడీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు సైబర్నేరగాళ్లు అమాయకులను ముంచేస్తున్నారు. మత్తుమత్తు మాటలతో బోల్తా కొట్ట�
హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల చేతిలో మరో యువకుడు మోసపోయాడు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. యువకుడు కొద్దిరోజులక్రితం ఆన్లైన్ ఓ వస్తువు కొనుగోలు చేశాడు. కాగా అది నచ్చకపోవడంతో రిటర్న్ చేయాలనుకున�
అమాయకపు అతివలను టార్గెట్ చేసిన సైబర్ క్రిమినల్స్ జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు చాలా మంది మహిళలు వారు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడతామనే ఆశతో నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోతున్నారు. బాధితుల అవసరాల�
యువతికి టోకరా| సైబర్ మోసగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విమానాశ్రయంలో ఉద్యోగమంటూ ఓ యువతికి రూ.లక్ష టోకరా ఇచ్చారు. ఓ నిరుద్యోగ యువతి.. ఉద్యోగం కోసం జాబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నది
అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర హోంశాఖహైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): పోలీసుల నుంచి ఫోన్ వచ్చినా.. మెసేజ్ వచ్చినా కొంత ఆందోళన కలుగుతుంది. ఇక ‘మీరు నేరానికి పాల్పడ్డారు’ అని పోలీసులే అంటే వణుకు �
న్యూఢిల్లీ: నకిలీ కాల్సెంటర్ తెరిచి అమెజాన్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 26 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా అమెరికాలోని అ�
పనోడిగా చేరి రూ.13 లక్షలు కొట్టేసిన వైనం ప్రియురాలితో కలిసి నేపాల్కు నిందితుడి పరార్ హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ను బురిడీ కొట్టించిన దొంగ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస