సైబర్ నేరగాళ్లు | ఫేస్బుక్లో ప్రేమ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ డాక్టర్ను మోసం చేశారు. మహిళా డాక్టర్ పేరుతో ఫేక్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించారు
ఇన్వెస్ట్మెంట్ పేరుతో గాలం మంచి లాభాలు ఇస్తామంటూ బోల్తా అధిక కమీషన్ల ఆశచూపి.. ముగ్గులోకి దించి.. నమ్మించి ముంచేస్తున్న సైబర్ నేరగాళ్లు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీస్ మా దగ్గర పెట్టుబ�
ఆసరగా చేసుకుంటున్న సైబర్ దొంగలు నకిలీ నంబర్లు పెట్టి.. ఖాతాలు ఖాళీ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు కొవిడ్ నేపథ్యంలో చాలా మంది ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారు. అందులో కొరియర్ సర్వీస్లు, ఆన్లైన్లో �
ఆశపెట్టి దోచుకున్న సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు రూ. 3.66 లక్షలు బురిడీ సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల దోపిడీ పరంపర కొనసాగుతూనే ఉన్నది. తమ వద్ద పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మిం�
రూ. 3.75 లక్షలకు టోకరా వేసిన సైబర్నేరగాడు ఆటోమేటిక్ సెండర్ యాప్తో రూ.1.4 లక్షలు.. సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): ఈ మెయిల్ హ్యాక్ చేసి, స్నేహితుడి మాదిరిగా అత్యవసరంగా డబ్బు అవసరముందంటూ ఓ సైబర్నేరగాడు నగ�
కరోనా కాలంలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు గూగుల్లో ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లను మొదటి ప్రాధాన్యతగా పెట్టి.. వినియోగదారుల అవసరాలను ముందే గుర్తించి ఫోన్లు మాయమాటలతో రిమోట్ యాప్ల డౌన్లోడ్ జాగ్రత�
మందుల మోసగాళ్ల కేసులో పోలీసులు అప్రమత్తం హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): ఓ రోగికి బ్లాక్ఫంగస్ మందులు సరఫరా చేస్తామని రూ.1.3 లక్షలు తీసుకుని మోసగించిన కేసులో సైబర్ నిందితులను తర్వగా పట్టుకోవాలని హైదరా�
బాలానగర్, మే 27 : సైబర్నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టించి… ఓ మహిళను నట్టేట ముంచారు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం…బాలానగర్ రాజుకాలనీకి చెందిన స
25 శాతం పెరిగిన ఫిషింగ్ మెయిల్స్ బెడద కొవిడ్ను అనుకూలంగా మార్చుకున్న నేరగాళ్లు 2021 డాటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వెల్లడి హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్దా
దోచేసిన సైబర్ నేరగాళ్లు | తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. ఓ మహిళ నుంచి రూ. 12 లక్షలకుపైగా దోచేశారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): మారేడ్పల్లికి చెందిన ఓ మహిళ ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఉన్న తన ఖాతా నుంచి రూ.11,800 డ్రా అయ్యినట్లుగా ఆ మెస్సేజ్లో సారాంశం. ఆ డబ్బు ఆమె డ్రా చేయకపోవడం
ఎయిర్లైన్స్లో ఉద్యోగం పేరుతో సైబర్ మోసం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): ఎయిర్లైన్స్లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షలు దోచేస్తున్నారు. ఇలా హైదరాబాద్కు చెందిన అక్కాచెల్లి ను�