హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల చేతిలో మరో యువకుడు మోసపోయాడు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. యువకుడు కొద్దిరోజులక్రితం ఆన్లైన్ ఓ వస్తువు కొనుగోలు చేశాడు. కాగా అది నచ్చకపోవడంతో రిటర్న్ చేయాలనుకున�
అమాయకపు అతివలను టార్గెట్ చేసిన సైబర్ క్రిమినల్స్ జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు చాలా మంది మహిళలు వారు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడతామనే ఆశతో నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోతున్నారు. బాధితుల అవసరాల�
యువతికి టోకరా| సైబర్ మోసగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విమానాశ్రయంలో ఉద్యోగమంటూ ఓ యువతికి రూ.లక్ష టోకరా ఇచ్చారు. ఓ నిరుద్యోగ యువతి.. ఉద్యోగం కోసం జాబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నది
అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర హోంశాఖహైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): పోలీసుల నుంచి ఫోన్ వచ్చినా.. మెసేజ్ వచ్చినా కొంత ఆందోళన కలుగుతుంది. ఇక ‘మీరు నేరానికి పాల్పడ్డారు’ అని పోలీసులే అంటే వణుకు �
న్యూఢిల్లీ: నకిలీ కాల్సెంటర్ తెరిచి అమెజాన్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 26 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా అమెరికాలోని అ�
పనోడిగా చేరి రూ.13 లక్షలు కొట్టేసిన వైనం ప్రియురాలితో కలిసి నేపాల్కు నిందితుడి పరార్ హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ను బురిడీ కొట్టించిన దొంగ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస
ఎస్బీఐ ఖాతాదారులే లక్ష్యం రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు కేవైసీ అప్డేట్ అంటూ మెసేజ్లు క్లిక్ చేయగానే డబ్బు మాయం న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో(ఎస్�
కరోనా నేపథ్యంలో కాంటాక్ట్లెస్ డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. అయితే, వీటిని జాగ్రత్తగా వాడితే ఫర్వాలేదు. కానీ అశ్రద్ధగా ఉంటే అసలుకే మోసం వస్తుంది. అసలు కాంటాక్ట్లెస్ కార్డులు అం�
భారీగా లాభాలు అంటూ మాయ.. ఇద్దరికి రూ.3.44 లక్షలు టోకరా వేసిన సైబర్నేరగాళ్లు సిటీబ్యూరో, జులై 1(నమస్తే తెలంగాణ): తాము చెప్పినట్లు పెట్టుబడి పెడితే.. అందులో మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. నగరా�
సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): మీ హెర్బల్ ఫార్మురా నచ్చింది.. ఫార్ములా ఇస్తే మీకు రూ. 5 కోట్లు ఇస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. ఓ హెర్బల్ డాక్టర్కు రూ. 40 లక్షలు టోకరా వేశారు. మెహిదీపట్నంకు చెందిన