బంజారాహిల్స్,సెప్టెంబర్ 30: బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఓ వైద్యశాలలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ఎస్ఎస్. సిద్ధార్థరెడ్డికి ఎస్బీఐలో ఖాతా ఉంది. గత నెల 12న ఆగంతకులు అతడి డెబిట్ కార్డు నంబర్
సైబర్ నేరగాళ్ల వలలో మరికొందరు పడ్డారు. ఓటీపీ…క్యూఆర్ కోడ్… కేవైసీ.. పెట్టుబడికి అధిక లాభాలు.. ఇలా పాత కథలనే అస్ర్తాలుగా ఉపయోగించిన నేరస్తులు … అత్యాశ..అమాయకత్వాన్ని మరోసారి తమకు అనుకూలంగా మలుచుకున్నా�
సిటీబ్యూరో, సెప్టెంబరు 20(నమస్తే తెలంగాణ): బిల్లు చెల్లించలేదంటూ.. సరఫరా నిలిచిపోతుందని విశ్రాంత ఉద్యోగికి కంగారు పెట్టించి.. సైబర్ నేరగాళ్లు నగదు దోచేశారు. నగరానికి చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగికి ఓ గ�
బంజారాహిల్స్,సెప్టెంబర్ 19: ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు సెల్ఫోన్ ఇస్తే..సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి.. డబ్బులు పోగొట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ�
బంజారాహిల్స్ : సెల్టవర్ల నిర్మాణం కాంట్రాక్టు పనుల పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 11లోన�
బంజారాహిల్స్ : ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు సెల్ఫోన్ ఇస్తే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ గేమ్స్ అంటూ మోసం చేసి డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు �
సిటీబ్యూరో, సెప్టెంబరు 16(నమస్తే తెలంగా ణ): “సీఎమ్ హెల్త్ రీఫండ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు రూ.35 వేలు వచ్చా యి. మీకు రేషన్ కార్డును ఇప్పిస్తాను. మీ ఖాతాలో రూ.6,500 ఉన్నాయా?” అని అడిగి ఓ రైతున
సిటీబ్యూరో, సెప్టెంబరు 15(నమస్తే తెలంగాణ): లక్కీ డ్రాలో ఖరీదైన కారును గెలిచారంటూ.. సైబర్ ముఠా ఓ మహిళా ఖాతాకు ఎసరు పెట్టింది. ఏకంగా రూ. 27 లక్షలు దోచేసింది. మల్కాజిగిరికి చెందిన మహిళ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యో
సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : సైబర్ క్రైం విభాగం పనితీరుపై అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో న
2020లో దేశంలో 50 వేల కేసులు వీటిలో 60.2 % సైబర్ మోసాలే అన్ని నేరాల్లో 28శాతం పెరుగుదల గుజరాత్లో అత్యధిక క్రైం రేట్ హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నకొద్దీ దేశంలో
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్ క్రైం పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా… అనేక మంది ఆగంతకుల చే�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): ‘మీకు ఉద్యోగం ఇవ్వలేక పోయాం..మీ నగదును వాపస్ ఇస్తాం..అయితే మీరు మేము సూచించిన వెబ్సైట్లో వివరాలను నమోదు చేస్తే చాలు..కట్టిన డబ్బు జమ అవుతుంది’. అంటూ సరికొత్తగా బ