చీటర్లు తెలివి మీరారు. ఎవరినీ వదలడం లేదు. తిన్నగా మాటలు కలిపి… అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలా బోయిన్ పల్లికి చెందిన ఓ వ్యాపారి రూ.80 లక్షలు పోగొట్టుకోగా.. పెండ్లి పేరుతో ఓ యువతి రూ.4.8 లక్షలు, ఓఎల్ఎక్స్లో
మితిమీరుతున్న సైబర్ నేరాల ఆగడాలు ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్న బాధితులు గుర్తు తెలియని కాల్స్కు సమాచారం ఇవ్వొద్దు హెచ్చరిస్తున్న సైబర్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సరిక�
ముంబై : ప్రభుత్వాలు, పోలీసులు పలు చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా ఓ కేటుగాడు బీఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్గా చెప్పుకుంటూ మహిళను రూ 10.85 లక్షలకు మోసం చేశాడు. ఆమె మొ�
పెండ్లి చేసుకుందాం.. అమెరికాలో సెటిల్ అవుదామంటూ.. సికింద్రాబాద్కు చెందిన ఓ యువతిని సైబర్ నేరగాడు మోసం చేసి.. రూ. 21 లక్షలు వసూలు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన సదరు బాధితురాలు పెండ్లి కోసం తన ప్రొఫైల�
ఎదులాపురం : సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టించి సొమ్ములతో ఉడాయించడం గురించి మనం చాలాసార్లు విన్నాం. అలాంటి నేరగాళ్లను ఓ సామాన్యుడు బురిడీ కొట్టించి ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఇది. కాబోయే బాధిత�
హైదరాబాద్ : గుర్రపు పందాలు కాసి లక్షలు పొగొట్టుకున్నాడు. ఈ మోజులో పడి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా పోయింది. ఇక సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో మ్యాట్రిమోని వెబ్సైట్ను వ�
RAT hack | ప్రజల్లో అవగాహన పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సరికొత్తగా రిమోట్ యాక్సెసింగ్ టూల్ (ఆర్ఏటీ-ర్యాట్) ద్వారా ఓ లింక్ను పంపిస్తున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అకౌంట్ నంబర్ మారిందంటూ ఓ వ్యాపారికి ఈ మెయిల్ పెట్టిన సైబర్ నేరగాళ్లు రూ.7.91 లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గోషామహల్కు చెందిన రాజేశ్ కేడియా మోలాసిస్ వ్య
సైబర్ నేరగాళ్ల కొత్త పంథా.. మోసపోవద్దంటున్న పోలీసులుహైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో రెచ్చిపోతున్నారు. ‘ఇంటర్నె ట్లో మీరు బూతు వీడియోలు చూశారు. ఆ విషయం మా దృష్టి కొచ్�
ఇటీవలి కాలంలో ఫేస్బుక్ యూజర్లను సైబర్ దాడి భయపెడుతున్నది. కొంత కాలంగా రెచ్చిపోతున్న సైబర్ నేరస్తులు, అకౌంట్ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేయడమో..? లేదంటే ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మన పేరు మీద డబ్బుల