పెట్టుబడి పెడితే మొదటికే మోసం సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ‘చిన్నపాటి పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభాలు ఆర్జించండి. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మార
కొండాపూర్ : ప్రతి పౌరుడు పోలీసేనని… ప్రతి పోలీసు ఒక పౌరుడేనని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం మాదాపూర్లోని ఓ హోటల్లో ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమా�
‘మేం సెల్ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం.. మీ సిమ్ కార్డు అప్గ్రేడ్ చేసుకోకపోతే బ్లాక్ అవుతుందం’టూ ఓ వ్యక్తితో ఆగంతకులు మాట్లాడారు. అప్గ్రేడ్ కోసం రూ. 10 ఆన్లైన్లో చెల్లిం�
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అనువుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పంపే ‘క్యాష్బ్యాక్ ఆఫర్’లలో పడిపోవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్య్ర ది�
షాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షాబాద్ సీఐ ఆశోక్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో సైబరాబాద్ పోలీసు జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో �
తలకొండపల్లి : మండల పరిధిలోని అంతారంలో ప్రజలకు మూఢనమ్మకాలు, సైబర్క్రైంపై సైబరాబాద్ పోలీస్ జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శివశంకర్�
జీడిమెట్ల, ఆగస్టు 12 : ఉన్నత విద్యావంతులే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలాది రూపాయాలు కోల్పోతున్నట్లు పత్రికల్లో, మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నా ఇంకా చాలామంది మోసపోతూనే ఉన్నారు. స్మార్ట్ఫోన్ వాడక�
అన్నాచెల్లెలిని నిలువునా ముంచిన సైబర్ ముఠాహైదరాబాద్ సిటీబ్యూరో, అగస్టు 9 (నమస్తే తెలంగాణ): ‘కెనడాలో మీకు ఉద్యోగం వచ్చింది. అపాయింట్మెంట్ లెటర్ కజకిస్థాన్, పాకిస్తాన్, కశ్మీర్, ఢిల్లీ మీదుగా హైదరా�
సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): చైనా దేశస్తులు అడిగారని బ్యాంకు ఖాతాలు తెరిచి, పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జాయి�
బిట్కాయిన్ పేరిట రూ.9.35 లక్షలు స్వాహా క్రెడిట్ కార్డు కోసం అప్డేట్ అంటూ.. రూ.96 వేలు మరో కేసులో 65 వేల నగదు తస్కరణ మళ్లీ పంజావిసిరినసైబర్నేరగాళ్లు కుత్బుల్లాపూర్, ఆగస్టు7: జనం అత్యాశ..అమాయకత్వాన్ని ఆసరా �
బంజారాహిల్స్, ఆగస్టు 6: ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువును ఎక్సేంజ్ చేసే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు ఎరవేసి రూ.60వేలు కాజేశారు. బంజారాహిల్స్లో ఉద్యోగం చేస్తున్న బాలకృష్ణ ఇటీవల ఓ యాప్
సిటీబ్యూరో, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): రూ. 12 కోట్ల సైబర్ దోపిడీ కేసు దర్యాప్తు సరిహద్దులు దాటనున్నది. పశువుల వ్యాక్సిన్ నూనెలంటూ వృద్ధ వైద్యుడిని భారీ మొత్తంలో మోసం చేసిన సైబర్నేరగాళ్లను పట్టుకోవడం సిటీ
అవకాశం ఇస్తే ఆడవారు అద్భుతాలు చేస్తారని మరోమారు నిరూపించింది యువ ఐపీఎస్ రంజీత శర్మ. ఆరోసారి పట్టువీడక ప్రయత్నించి సివిల్స్ సాధించిన ఆమె.. ట్రైనింగ్లో మాత్రం అతివ శక్తిని చాటింది. ఐపీఎస్ ఔట్డోర్ ట్
సైబర్ నేరాల నుంచి రక్షణ మీ చేతుల్లోనే పలు జాగ్రత్తలతో ఆర్బీఐ నివేదిక విడుదల హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మనం వాడే స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, చార్జింగ్ కేబుల్ డివైజ్ ఏదైనా సరే