కొత్తగా ఆరు అంకెల ఓటీపీ పిన్ అమలు రాచకొండ సైబర్ క్రైం పోలీసుల పుణ్యమే హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాచకొండ సైబర్ క్రైం పోలీసులు చేసిన ఓ కేసు దర్యాప్తు దేశంలోని ఎస్బీఐ ఖాతాదారులందర�
బంధువులతో కలిసి కాల్సెంటర్ ఏర్పాటు వారికి క్రెడిట్కార్డుల సమాచారం అందజేత బ్యాంకు కాల్సెంటర్ నంబర్తోనే ఫోన్లు దేశవ్యాప్తంగా మొత్తం 114 మోసాలు సైబరాబాద్లో 34 కేసులు.. 3 కోట్లు స్వాహా ప్రధాన నిందితుడు
Cyber Crime | బ్యాంకు అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, ఉజ్జయినిలోని రెండు కాల్ సెంటర్లపై దాడులు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అక్కడి పోల�
కాచిగూడ : గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో మాయమాటలు చెప్పి నగదును తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియ�
బంజారాహిల్స్ : ఓఎల్ఎక్స్లో హెడ్ఫోన్ అమ్మేందుకు యత్నించిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ
బంజారాహిల్స్ : బ్యాంకు ఖాతాలో వివరాలు నమోదు చేసుకోకపోవడంతో బ్లాక్ చేస్తున్నామని మెసేజీ పంపించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర
ఈ మెయిల్ ఓటీపీలతో కాజేసిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో నగదును స్వాహా చేశారు. ఓ మహిళా వ్యాపారి ఫోన్కు మెసేజ్లు రాకుండా చేసి ఆమె బ్య�
బాలానగర్, నవంబర్ 5 : సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆన్లైన్లో ఫోన్ బుక్ చేయడం కోసం ప్రయత్నించి నాలుగు సార్లు అకౌంట్ నుంచి నగదు పోగొట్టుకొని ఓ యువతి మోసపోయింది. ఈ సంఘటన బాలానగర్ పీఎస్ ప�
ఎదులాపురం : రోజుకో సైబర్ నేరం కొత్తతరహలో పుట్టుకొస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ అధికారినంటూ బంగారం కొనుగోలు చేసి గూగుల్ పేతో డబ్బులు చెల్లించినట్లు మెసేజ్ పంపి బంగారం వ్యాపారిని మో�
cyber fraud with using amazon and flipkart work from home | అమెజాన్.. ప్లిప్కార్డులతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాం.. ఆ సంస్థల బిజినెస్ ప్రమోషన్ కోసం మా సంస్థలు పనిచేస్తున్నాయి.. మా సంస్థ తరఫున మీకు ఉద్యోగం ఇస్తాం.. ఇంట్లో ఉండి రోజుకు రూ.2 వే�