నాలుగు నెలల నుంచి లైమ్ కంపెనీ లింక్ ద్వారా లావాదేవీలు 200మంది యువకులు మోసపోయారు పూడూరు : వందల సంఖ్యలో యువకులు నాలుగు నెలల నుంచి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో �
Hyderabad police | ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ ఏడాది పని చేశామని రాచకొండ సీపీ మహేశ్భగవత్ అన్నారు. సోమవారం ఎల్బీనగర్లోని ఓ కన్వెన్షన్లో
Hyderabad police | ప్రపంచానికి అనువైన నగరంగా హైదరాబాద్ను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది, తమ వంతు బాధ్యతగా నిబద్ధతతో పని చేసి సైబరాబాద్లో శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని పోలీసు కమిషనర్ స్టీఫెన్ ర�
అజాగ్రత్తతో సైబర్ నేరగాళ్ల వలలోకి.. గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే వంటి యూపీఐ పేమెంట్ యాప్ల వినియోగం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం ఇప్పుడు అంతటా సర్వసాధారణమైపోయింది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే..
Nepal gang cyber crime | చైనీయుల బ్యాక్గ్రౌండ్తో నడిచే సైబర్నేరాల్లో నేపాల్ను ముఠాలు అడ్డా చేసుకుంటున్నాయి. చిక్కకుండా ఉండేందుకు కాల్సెంటర్లను అక్కడికి తరలించడం
Hyderabad cyber crime | ‘సైబర్ నేరాలను ఛేదించే సాంకేతిక పరిజ్ఞానం హైదరాబాద్ పోలీసులకు ఉంది. వాటి ద్వారా సైబర్ క్రైమ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం’ అని నగర కొత్త కొత్వాల్ సీవీ ఆనంద్
Cyber fraud | డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ.73 లక్షలు దొంగలించబడ్డాయి. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ డబ్బు అతని అకౌంట్లో నుంచి వేరే 34 అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్
బంజారాహిల్స్, డిసెంబర్ 17: ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా చేస్తున్నందున ఆర్బీఐ ద్వారా రూ.5 లక్షల లిమిట్ను అందిస్తున్నామంటూ నమ్మించి.. బురిడీ కొట్టించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు �
సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్/వనస్థలిపురం, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మేం ఆన్లైన్ మోసం చేశాం.. ఏమీ చేసుకుంటావో చేసుకో.. అంటూ ఓ బాధితుడికి సైబర్నేరగాళ్లు అల్టిమేటం ఇచ్చారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ మంగ�