సైబర్ నేరాలపై ప్రజలంతా అవగాహనతో ఉండాలని, అప్పుడే వాటిని సమర్థవం తంగా అడ్డుకోగలమని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉన్నదని అన్నారు.
Cyberabad | అమ్మాయి కోసం ఆన్లైన్లో వెతికిన ఒక ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ళకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 1.97 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో
DGP Mahender Reddy | రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు 57 శాతం, దొంగతనాలు 7 శాతం, అపహరణలు
ఏపీలో ఏడాదికాలంగా సైబర్ నేరాలు పెరిగాయని ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన 2022లో ఏపీలో జరిగిన నేరాలు, దోపిడీ, దొంగతనాలు,
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మండలంలోని ధ న్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వి విధ అంశాలపై అవగాహన కల్పించ�
కొత్త టీవీ ఇన్స్టాల్ చేసేందుకు గూగుల్లో టీవీ కంపెనీ టోల్ నెంబర్కు బదులు పొరుపాటుగా మరో నెంబర్కు ప్రయత్నించిన వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని తన ఖాతా నుంచి రూ.5లక్షలు పొగొట్టుకోగా, మరో ఘటనల
mobile game | ఫోన్ గేమ్స్కు అలవాటు పడ్డ యువకుడు దాదాపు కోటి రూపాయల వరకు పోగొట్టాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. డిగ్రీ విద్యార్థి మొబైల్లో ‘గేమ్కింగ్’ యాప్