వాట్సాప్ గ్రూప్లో ఓ మహిళ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు అధిక లాభాల ఆశచూపి రూ.13.36 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మ�
డిగ్రీ, పీజీ పుస్తకాల్లో రెండు అంశాలు 2 క్రెడిట్స్ జారీచేయనున్న వర్సిటీలు హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ వినియోగంతో తలెత్తే అనర్ధాలు, సైబర్ నేరాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించేందు�
అన్ని జిల్లా కేంద్రాల్లో వారంపాటు పోటీలు పోస్టర్ ఆవిష్కరించిన అడిషనల్ డీజీ స్వాతిలక్రా హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నియంత్రణపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు చేపట్టిన సై�
దేశంలో 80 కోట్ల వినియోగదారులు 2025 నాటికి మరో 40 కోట్లు.. అదే స్థాయిలో సైబర్ నేరాలు మూడేండ్లలోనే 11 లక్షల ఫిర్యాదులు జాతీయ సైబర్ సెక్యూరిటీ సదస్సు హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): భారత్లో ఇంటర్నెట్ వినియో
'మీ నంబరుకు రూ. 25 లక్షలు లాటరీ తగిలింది..మీ ఫోన్కు లింక్ మేసేజ్ వస్తుంది..మీరు క్లిక్ చేయండి' అని ఓ మహిళకు అపరిచితుడిని నుంచి ఫోన్ వచ్చింది. 'ఎవరికి చెప్పొద్దు...ఎవరికైనా చెబితే డబ్బులు రావు అని ఆన్లైన్ మో�
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. ఇటీవల ఒక వ్యక్తికి కూడా అదే జరిగింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో టికెట్ బుక్ చేసుకోవడం
పోలీసు టెక్నికల్ విభాగం బలోపేతానికి చర్యలు వీసీలో డీజీపీ మహేందర్రెడ్డి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18 : సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తం కావాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్న�
3 నెలల్లోనే 1.8 కోట్ల బెదిరింపులు మరో 60 వేల ఫిషింగ్ ప్రయత్నాలు దేశంలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు నార్టన్ లైఫ్ లాక్ సర్వే నివేదికలో వెల్లడి హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈ ఏడాది తొలి త్రైమాసిక�
Cyber Crime.. Be careful బాధితుల కోసం 155260 హెల్ప్లైన్ cybercrime.gov.inలోనూ ఫిర్యాదు ఏ సైబర్ మోసం ఎలా చేస్తారు? దాన్నుంచి మనం బయటపడేదెలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సైబర్ నేరాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం నాగోజు సత్యనారా�
ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తే పెద్దమొత్తంలో రాబట్టొచ్చని ఆలోచించాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ ఎమ్మెల్యే సందీప్ యాదవ్కు ఫోన్ చేసి పరిచయమైన...
బీహార్ ముఠాల మానవ అక్రమ రవాణా తెలుగు వాళ్లను చీటింగ్ చేసేందుకు ప్లాన్ 15% కమీషన్ అంటూ యువకులకు ఎర 40మందిని కాపాడిన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలుగులో మాట్లాడ
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యుల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ మోసగాడు ఏకంగా జిల్లా కల�