సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): సైబర్క్రైమ్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఇందుకు ప్రత్యేకంగా అవగాహన కల్పించే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఎస్సై నేతృత్వంలోని ఈ బృందంతో పాటు ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.