Former Minister Srinivas Goud |తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సురవరం ప్రతాపరెడ్డి అందించిన సేవలు అమోఘమని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
MLA Kaleru Venkatesh | వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు.
Organ Donation: అవయవ దానం గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన పెంచాలని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన లివర్ ఇన్స్టిట్యూట్ కాన్వకేషన్లో ఆమె పాల్గొన్నారు. అవయవాల కొరత వల్
ఈ నెల 20, 21 తేదీల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైబర్ సేఫ్టీ బూట్ క్యాంప్ నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వి�
సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు కృషి చేస్తున్నం. నీటి నిల్వల్లో దోమల గుడ్లు పెట్టకుండా తీమోపాజ్ స్ప్రే చేయిస్తున్నం. మారుమూల పల్లెల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నం. జ్వరం ఉన్నవారి రక్త నమూ నా తీసుకొ�
ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమవుతాయి. బిడ్డ పుట్టిన గంటలోపే పాలిచ్చేలా తల్లికి సాయం చేయాలన్నదే వారోత్సవాల ఉద్దేశం. అమ్మపాలు అమృతం, నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎ
Minister Sabita Reddy | ప్రతి ఒక్కరికీ స్వచ్ఛతపై అవగాహన ఉన్నప్పుడే రాష్ట్రం స్వచ్ఛ తెలంగాణగా రూపు దిద్దుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indra Reddy) అన్నారు.
పదో తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్ఫ్యూజన్. ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్లో దూసుకెళ్లవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? పదో తరగతి తర్వాత చదవదగిన కోర�
క్షయ వ్యాధి లక్షణాలపై అందరికీ అవగాహన కల్పించి.. నివారణకు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆ�
నేరాలకు సాక్షులుగా మారుతున్న సీసీ కెమెరాలను కాలనీ, బస్తీల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్, గ్రీన్హిల్స్కాలనీ అసోసియేషన్ ఏ