Awareness Programmme | తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జన జాగృతి కళావేదిక ఆధ్వర్యంలో గ్రామస్థులకు హెచ్ఐవీ , ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు.
వర్షాకాలం వర్షాలు వరుసగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని కళాశాల అధ్యాపకులు రాజేంద్రప్రసాద్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుస్మిత నేతృత్వంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళ సాధికారిక కేంద్రం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం
సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆలోచన మేరకు ఆయన మోడల్ స్కూల్లో శనివారం పోలీస్ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ�
నానో యూరియా వాడకంపై అధికారులు, డీలర్లు అవగాహన పెంచుకుని రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాఘవాపూర్ రైతువేదికలో శుక్రవారం ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంల
కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో రేనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు సీపీఆర్ విదానంపై అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, ప
మండల కేంద్రంలోని స్థానిక కేడీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ భూక్య ప్రవీణ్ మాట్లాడుతూ బ్యాంకు నుంచి జరిగ�
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై షీ టీం శ్రీ విగ్నేష్, సుమతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
బీర్ పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన కందుకూరి స్వామి అనే యువకుడు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో సైబర్ వారియర్ అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన వారికి సలహాల
అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సహకార సంస్థల పాత్ర, ప్రాధాన్యతపై శుక్రవారం విద్యార్థులకు అవగహన సదస్సు నిర్వహించారు.
అంతర్గాం మండలం పోట్యాల ప్రభుత్వ పాఠశాలలో రామగుండం సీపీ ఆదేశాల మేరకు షీ టీమ్ ఇంచార్జ్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది. షీ టీం మెంబర్ స్నేహలత మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్
పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో బసంత్ నగర్ ఎస్సై స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Social Media | వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోరాదని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయరాదన్నారు సైబర్ క్రైమ్ బ్రాంచ్ కర్నూల్ డీఎస్పీ గిర్ కుమార్ కల్కోట.
ప్రగతిశీల చట్టం ఉన్నప్పటికీ మహిళలు సామాజిక, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవిదేవి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా న్యాయవాదులు ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాల