చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని బోదన్ డివిజన్ షీ టీం హెడ్ కానిస్టేబుల్స్ ఆశన్న, సునీత సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు గురువారం షీటీం సిబ్బంది అవగ
పిల్లల్లో వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పిస్తూ బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మొబైల్, టీవీ చూడటం తగ్గించాలని ప్లక
న్యాయ చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని, కావున చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ అన్నారు. గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ ఉ�
పోలీస్ స్టేషన్లోని పలు అంశాలు, విధుల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాలల్లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆవ�
Awareness | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో గుప్పెడు పప్పు కార్యక్రమంపై స్వయం సహాయక గ్రామ సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు.
విద్యార్థులుగా ప్రతి ఒక్కరు న్యాయపరమైన చట్టాలపై అవగాహన పెంచుకుంటూనే ఒక నిర్థిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే మంచి భవిష్యత్ ఉంటుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గుండెపోటు వచ్చినపుడు చేయాల్సిన సీపీఆర్పై అవగాహన కల్పించారు.
Kapas Kisan App | కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సోనారి క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం.నారాయణ సూచించారు.
సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్)పై అందరికీ తప్పనిసరిగా అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జిల్లా సమీకృత కార్యాలయా�
క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని వెల్నెస్ ఎండీ సుమన్ గౌడ్ సూచించారు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వెల్నెస్ హాస్పిటల్స్, ఇండోర్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేం�
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని గంగాధర ఎస్సై వంశీకృష్ణ ప్రజలకు సూచించారు. సైబర్ జాగృత్త దివస్ లో భాగంగా గంగాధర మండలంలోని మధురానగర్ లో గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగా�
Awareness Programmme | తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జన జాగృతి కళావేదిక ఆధ్వర్యంలో గ్రామస్థులకు హెచ్ఐవీ , ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు.