పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో బసంత్ నగర్ ఎస్సై స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Social Media | వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోరాదని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయరాదన్నారు సైబర్ క్రైమ్ బ్రాంచ్ కర్నూల్ డీఎస్పీ గిర్ కుమార్ కల్కోట.
ప్రగతిశీల చట్టం ఉన్నప్పటికీ మహిళలు సామాజిక, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవిదేవి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా న్యాయవాదులు ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాల
మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యాసనాల బా
ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వాటి అమలుకు కృషి చేయాలని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ కోరారు. శనివారం బోధన్ పట్టణ పోలీసు ఆధ్వర్యంలో పలు ప్రధాన వీధుల గుండా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.
చట్టాలను ధిక్కరిస్తే శిక్షలు, అదే చట్టాలపై అవగాహన పెంచుకుని అనుసరిస్తూ ముందుకు సాగితే అన్ని రకాల సమస్యలను అధిగమించి అభివృద్ది వైపు వెళ్తామని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జడ్జీ కె. స్వప్నా రా�
డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు ఫీజులపై రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి అవగాహన కల్పించారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గుండారం, సిద్దపల్లి, నాగారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ, కేవికే రామగిరి ఖిల్లా ఆధ్వర్యంలో వికాసిత్ కృషి సంకల్యాప్ అభియాన్ అనే పేరిట ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని పెంబట్ల గ్రామంలో బుధవారం క్యాంపు నిర్వహించారు.
Collector Rajarshi Shah | పట్టా ఉండి భూమి లేని రైతులకు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Bhubharathi Act | ధర్మారం, ఏప్రిల్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం, భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
She Team | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 14: సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు.