వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పంట మార్పిడి చేస్తూ, సాంకేతికతను వినియోగించి వ్యవసాయం చేయాలని జర్మనీ ఫ్రౌన్ హోఫర్ హెచ్హెచ్ఐ డాక్టర్ సెబాస్టియన్ సూచించారు. కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి
బ్రెస్ట్ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పింక్ పవర్ రన్ 2024ను (Pink Power Run) మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించి�
Former Minister Srinivas Goud |తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సురవరం ప్రతాపరెడ్డి అందించిన సేవలు అమోఘమని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
MLA Kaleru Venkatesh | వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు.
Organ Donation: అవయవ దానం గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన పెంచాలని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన లివర్ ఇన్స్టిట్యూట్ కాన్వకేషన్లో ఆమె పాల్గొన్నారు. అవయవాల కొరత వల్
ఈ నెల 20, 21 తేదీల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైబర్ సేఫ్టీ బూట్ క్యాంప్ నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వి�
సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు కృషి చేస్తున్నం. నీటి నిల్వల్లో దోమల గుడ్లు పెట్టకుండా తీమోపాజ్ స్ప్రే చేయిస్తున్నం. మారుమూల పల్లెల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నం. జ్వరం ఉన్నవారి రక్త నమూ నా తీసుకొ�
ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమవుతాయి. బిడ్డ పుట్టిన గంటలోపే పాలిచ్చేలా తల్లికి సాయం చేయాలన్నదే వారోత్సవాల ఉద్దేశం. అమ్మపాలు అమృతం, నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎ
Minister Sabita Reddy | ప్రతి ఒక్కరికీ స్వచ్ఛతపై అవగాహన ఉన్నప్పుడే రాష్ట్రం స్వచ్ఛ తెలంగాణగా రూపు దిద్దుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indra Reddy) అన్నారు.
పదో తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్ఫ్యూజన్. ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్లో దూసుకెళ్లవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? పదో తరగతి తర్వాత చదవదగిన కోర�