క్షయ వ్యాధి లక్షణాలపై అందరికీ అవగాహన కల్పించి.. నివారణకు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆ�
నేరాలకు సాక్షులుగా మారుతున్న సీసీ కెమెరాలను కాలనీ, బస్తీల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్, గ్రీన్హిల్స్కాలనీ అసోసియేషన్ ఏ
వస్తు వినిమయ వ్యవస్థలో వినియోగదారుడే రారాజు. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారాన్ని పొందవచ్చు. ఎలాం టి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరంలో కేసు లు వేయవచ్చు. ప్రతి వస్తువు, సేవలోనూ లోపం లేకుం�
“ఒక ప్రాణాన్ని రక్షించడం కంటే మంచి పని మరొకటి లేదు. ప్రపంచంలోని ప్రతి మతం దానికి మద్దతు ఇస్తుంది. జీవిస్తున్నప్పుడు మరణం తర్వాత అవయదానం చేయడాన్ని ఏమతం నిషేధించలేదు. వివిధ మతాలు నిర్వహించిన సెమినార్లు అవ
ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా గ్లకోమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో
సే నో టూ డ్రగ్స్ థీమ్తో ఎల్బీ స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో టాలీవుడ్ను ఓడించిన బాలీవుడ్.. సీసీసీ కప్ను గెలుచుకుంది.
జీవన విధానంలో ఎదురయ్యే ఆరోగ్య ఇబ్బందులను గుర్తించి వాటిపట్ల అవగాహన కల్పించుకుంటే జబ్బుల నుంచి రక్షణ కల్పించుకోవచ్చని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అన్నారు.
‘డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలి.. విద్యార్థులు, యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట మున్సిపల్ ప
రెండో వి డుత కంటివెలుగు కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, వనపర్తి జిల్లాలో ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూ �
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ), అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ (ఏఐసీ అండ్ సీసీఎంబీ
ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వేపై నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్�
సామాన్యుడి చేతిలో వజ్రాయుధమైన సమాచార హక్కు చట్టంపై యువత అవగాహన పెంచుకోవాలని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ గగులోతు శంకర్నాయక్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయలో ‘ఆర్టీఐ యాక్ట్పై అవగాహన’ అనే అంశంప�
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఖానాపూర్ సివిల్ కోర్టు జడ్జి జితిన్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాత్మా జ్యోతి బాఫూలే బాలికల పాఠశాలలో బుధవారం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో విద్యా�