ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వేపై నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్�
సామాన్యుడి చేతిలో వజ్రాయుధమైన సమాచార హక్కు చట్టంపై యువత అవగాహన పెంచుకోవాలని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ గగులోతు శంకర్నాయక్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయలో ‘ఆర్టీఐ యాక్ట్పై అవగాహన’ అనే అంశంప�
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఖానాపూర్ సివిల్ కోర్టు జడ్జి జితిన్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాత్మా జ్యోతి బాఫూలే బాలికల పాఠశాలలో బుధవారం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో విద్యా�
ఎయిడ్స్ నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం క్లాక్టవర్ సెంటర్లో నిర్వహించిన అవగాహన ర్యాలీని జెం�
పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని మంగళవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, మహిళా అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు
జిల్లా ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిస�
క్యాన్సర్, మధుమేహం, మానసిక రోగాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ తార్నాక, 320 బీ ఆధ్వర్యంలో అద్వన్ పేరుతో ఆటోనగర్లోని అనన్య ఏకో పార్కు నుంచి కారు, బైకు ర్యాలీ నిర్వహించ�
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై ప్రభుత్వం అవగాహన కల్పించనున్నది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నది
తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం అందించేలా తపాలా శాఖ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు పోస్టల్ బీమాను అమలు చేస్తున్నది. 18 నుంచి 65 ఏళ్�
ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా దళితబంధు పథకం అమలవుతున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని �
నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది.
యాసంగిలో పంటల సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధికారులు పలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయిల్పామ్ సాగు ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందజేస్తున్న సబ్సి
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సీబీఐ జనరల్ మేనేజర్�