దళితుల స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఇప్పటికీ 60 నుంచి 70శాతం వరకు లబ్ధిదారులు వాహనాలనే కొనుగోలు చేశారు. దీంతో ఒకే రంగంలోని యూనిట్లను ఎంపిక చేసుకోవడంతో
విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడానికి వై యాక్సిస్ సరైన వేదిక అని తెలంగాణ టుడే పత్రిక సంపాదకుడు కే శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గండిపేటలోని
ఆపరేషన్ రోప్ అమలు తీరుపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు గోషామహల్లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కాన్ఫరెన్స్ హాల్ల
భగత్సింగ్ జీవితం 23 ఏండ్లే కానీ, ఆ స్వల్ప జీవిత కాలంలోనే 7 ఏండ్ల తన రాజకీయ జీవితంలో నిర్దిష్టమైన లౌకిక, ప్రజాస్వామిక భావాలను వ్యాప్తిచేసి, ఆచరించిన మార్గదర్శకుడు. రాజకీయాల్లో మతానికి స్థానం ఉండరాదని, అది
మహిళల భద్రత.. పోలీసుల బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖరెడ్డి పేర్కొన్నారు. గురువారం సీసీసీ నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు షీటీమ్లపై అవగాహన కల్పించారు. సందర�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. చిన్నారుల్లో పోషకాహారలోపం నివారణ, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ సూచనతో స్థానిక రాజీవ్నగర్లోని అంగన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సరికొత్త కార్యక్రమానికి అంకురార్పణ జరుగబోతున్నది. జిల్లాను పోషకాహారలోప రహితంగా తీర్చిదిద్దాలన్న మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో నేటి
సంపూర్ణ ఆరోగ్యానికి నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటీస్ వరకు.. రక్తపోటు నుంచి గుండెపోటు వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం
అప్పుడే బంగారు భవిష్యత్కు బాటలు ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన ఉండాలి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి యాంటీ ర్యాగింగ్ చట్టంపై వైద్య విద్యార్థులకు అవగాహన వరంగల్ చౌరస్తా, ఆగస్టు3: వైద్య విద్యార్థుల
అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ రేంజ్ డీఐజీ కమలాసన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకున్న ఇండియన్ యూత్ సెక్యూర్