నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది.
యాసంగిలో పంటల సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధికారులు పలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయిల్పామ్ సాగు ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందజేస్తున్న సబ్సి
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సీబీఐ జనరల్ మేనేజర్�
దళితుల స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఇప్పటికీ 60 నుంచి 70శాతం వరకు లబ్ధిదారులు వాహనాలనే కొనుగోలు చేశారు. దీంతో ఒకే రంగంలోని యూనిట్లను ఎంపిక చేసుకోవడంతో
విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడానికి వై యాక్సిస్ సరైన వేదిక అని తెలంగాణ టుడే పత్రిక సంపాదకుడు కే శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గండిపేటలోని
ఆపరేషన్ రోప్ అమలు తీరుపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు గోషామహల్లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కాన్ఫరెన్స్ హాల్ల
భగత్సింగ్ జీవితం 23 ఏండ్లే కానీ, ఆ స్వల్ప జీవిత కాలంలోనే 7 ఏండ్ల తన రాజకీయ జీవితంలో నిర్దిష్టమైన లౌకిక, ప్రజాస్వామిక భావాలను వ్యాప్తిచేసి, ఆచరించిన మార్గదర్శకుడు. రాజకీయాల్లో మతానికి స్థానం ఉండరాదని, అది
మహిళల భద్రత.. పోలీసుల బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖరెడ్డి పేర్కొన్నారు. గురువారం సీసీసీ నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు షీటీమ్లపై అవగాహన కల్పించారు. సందర�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. చిన్నారుల్లో పోషకాహారలోపం నివారణ, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ సూచనతో స్థానిక రాజీవ్నగర్లోని అంగన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సరికొత్త కార్యక్రమానికి అంకురార్పణ జరుగబోతున్నది. జిల్లాను పోషకాహారలోప రహితంగా తీర్చిదిద్దాలన్న మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో నేటి