వ్యవసాయ సదస్సులతో సాగుకు సరికొత్త దశ, దిశ దొరికిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వైవిధ్యమైన పంటల సాగుకు రైతులు మొగ్గు చూపడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 2
సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం యాంత్రిక పద్ధతిలో అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన నిర్వహించినట్లు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ శ్రీదేవ�
రానున్న వినాక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘మట్టి ప్రతిమలనే పూజిద్దాం..’ ‘పర్యావరణ పరిరక్షణకు సహకరిద్దాం’.. అంటూ జీహెచ్ఎంసీ నగరంలోని భక్తులకు అవగాహన కల్పిస్తున్నది. భక్తులు మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసు�
ప్రణాళిక తయారు చేసుకొని పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సాధించడం సులువేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని కొప్పుల శారద గార్డెన్లో ‘నమస్తే �
ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువాలని వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సదస్సులో వక్తలు సూచించారు. పోటీ పరీక్షలు రాసేవారు ముందుగా మనసులో నుంచి ఆందోళనలు, భయా�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంపై వేల కాంతులతో కొలువుల పొద్దు పొడుస్తున్న తరుణాన నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రికలు మరోమారు గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్నాయి. దగాపడ్డ నేలపై నాడు ఏ ఉద్యో�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ �
అలెర్జీ సంబంధిత వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని సూచించారు. కింగ్కోఠి కామినేని దవఖానలో అంతర్జాతీయ అలెర్జీ వార�
అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాల్లోని ప్రజలకు, పంచాయతీలకు అందిన నిధుల సమాచారాన్ని తెలిపేందుకు ప్రతి గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పంచా�
బడీడు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా సర్కారు బడిలోని బోధన, వసతులపై ప్రజలను చైతన్యం చేస్తూ త�
రైతుకు దన్నుగా వానకాలం సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. రైతులు ఏ పంటలు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఏవి, ఏ పంట వేస్తే ఎంత ఆమ్దానీ వస్తుంది, సాగుకు అవసరమైన యాజమా�
అమ్మకు ఇచ్చిన మాటకోసం ఒకరు.. ఎలాగైన కొలువు కొట్టాలని లక్ష్యంగా మరొకరు.. ప్రజలకు సేవకుడిగా ఉండాలని ఇంకొకరు..ఇలా ఎందరో సర్కారీ కొలువు కోసం ఆరాటపడుతుంటారు. తమ కలలను నిజం చేసుకోవడానికి ఎదురుచూస్తుంటారు. లక్ష్
ఫుడ్ ప్రాసెసింగ్ కోసం జిల్లాలో ఇంచర్ల సమీపంలో 161 ఎకరాలు సేక రించామని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సో మవారం కలక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించడం, ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియజేసేందుకు ‘నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టు
పొగ తాగడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నదని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ నెల 31న పొగాకు వ్యతిరేక దినంను పురస్కరించుకుని ఆదివారం బాచుపల్లిలోని ఎస్ఎల్జ�