అంబులెన్స్ మాదిరిగానే ఫైరింజన్కూ దారివ్వాలని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. గురువారం సికింద్రాబాద్ అగ్ని మాపక కేంద్రంలో అగ్ని మాపక వారోత్సవాలను
అగ్నితో మంటలు చెలరేగడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో.. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తుంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా సంభవించే పెను ప్రమాదలను నివారించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పంద�
రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సర్పంచ్ జామ్ రవి అన్నారు. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు
క్యాన్సర్ మహమ్మారిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూబాయిబాబు, డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. క్యాన్సర్ సొసైటీ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదివారం డ్వాక్రా సంఘాల మహిళలకు క్య
హైదరాబాద్: ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ "కూ" యాప్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సురక్షితమైన ఇంటర్నెట్ దినో�
కొత్తగూడెం: భద్రతా నియమాలు పాటిస్తూ డ్రైవర్లు రోడ్డుప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్లో 33 మంది కండక్టర్లు, డ్రైవ�
సుజాతనగర్ : మండలంలోని పాత అంజనాపురం రైతు వేదికలో గురువారం సేంద్రీయ వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, ఏడీఏ కరుణశ్రీలు పాల్గొని రైతులకు �
చింతకాని: రైతాంగం వరి మినహా మిగిలిన ఇతర పంటలపై దృష్టి సారించాలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల తెలిపారు. మండల పరిధిలో చిన్నమండవ గ్రామపంచాయతీ కార్యాలయ
ఖమ్మం : ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో చట్టబద్ధత మైన దత్తతపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రైతువేదికలో పిల్లలు కలగని దంపతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్�
అశ్వారావుపేట: నాణ్యమైన పంట దిగుబడుల కోసం భూమిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.ఎం.మాధవి, ఎస్బీఐ కొత్తగూడెం రీజనల్ మేనేజర్ మహేశ్వర్లు రైతులకు సూచించారు. భూసార పరీక్ష�
దమ్మపేట: పామాయిల్ దీర్ఘకాలిక ఆదాయానిచ్చే పంట అని అశ్వారావుపేట ఆయిల్ఫెడ్ డివిజినల్ అధికారి ఉదయ్ కుమార్ అన్నారు. రైతులకు క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా దమ్మపేట మండలంలో పామాయిల్ సాగు గురించి ఆయన వివరిం�
ఖమ్మం : మహిళా చట్టాలపై క్షేత్ర స్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాలని ఖమ్మం రూరల్ ప్రాజెక్టు సీడీపీఓ సరస్వతి అంగన్వాడీ టీచర్లకు సూచించారు. గురువారం జిల్లా మహిళా శక్తి కేంద్రం ఆధ్వర్యంలో మహిళా చట్టాలు-అవగ�
ఖమ్మం : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా స్ధానికుల భాగస్వామ్యంతో ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి
ఖమ్మం : ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ మన కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్ధి పై ఉందని ఖమ్మం జిల్లా విద్యాశాఖా�
చండ్రుగొండ: మిరపతోటలో మొక్క తడిసేవిధంగా పై మందులు పిచికారి చేయాలని కేవికే శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మినారాయణమ్మ రైతులకు సూచించారు. మంగళవారం తిప్పనపల్లి గ్రామంలో రైతులకు పై మందులు పిచికారి విధానంపై అవ�