దమ్మపేట: పామాయిల్ దీర్ఘకాలిక ఆదాయానిచ్చే పంట అని అశ్వారావుపేట ఆయిల్ఫెడ్ డివిజినల్ అధికారి ఉదయ్ కుమార్ అన్నారు. రైతులకు క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా దమ్మపేట మండలంలో పామాయిల్ సాగు గురించి ఆయన వివరిం�
ఖమ్మం : మహిళా చట్టాలపై క్షేత్ర స్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాలని ఖమ్మం రూరల్ ప్రాజెక్టు సీడీపీఓ సరస్వతి అంగన్వాడీ టీచర్లకు సూచించారు. గురువారం జిల్లా మహిళా శక్తి కేంద్రం ఆధ్వర్యంలో మహిళా చట్టాలు-అవగ�
ఖమ్మం : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా స్ధానికుల భాగస్వామ్యంతో ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి
ఖమ్మం : ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ మన కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్ధి పై ఉందని ఖమ్మం జిల్లా విద్యాశాఖా�
చండ్రుగొండ: మిరపతోటలో మొక్క తడిసేవిధంగా పై మందులు పిచికారి చేయాలని కేవికే శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మినారాయణమ్మ రైతులకు సూచించారు. మంగళవారం తిప్పనపల్లి గ్రామంలో రైతులకు పై మందులు పిచికారి విధానంపై అవ�
మహబూబ్నగర్: కరోనా వాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగహన కల్పించారు. ఈ స�
ఖమ్మం :అనైతిక దత్తతతో మునుముందు అనేక సమస్యలు వస్తాయని, దత్తత ప్రక్రియ చట్ట ప్రకారం జరగాలని జిల్లా సంక్షేమ అధికారిణి(డీడబ్యూఓ)సీహెచ్ సంధ్యారాణీ తెలిపారు. గురువారం నగరంలోని బాలల సదనంలో దత్తత మాసోత్సవం కార
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు యోధా లైఫ్లైన్ డయాగ్నస్టిక్స్ ప్రారంభం అమీర్పేట్, నవంబర్ 17: శారీరక శ్రమలేని ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య ఆహార అలవాట్లే అన్ని ఆరోగ్య సమస్యలకు కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్య�
కొడకండ్ల : మండలంలోని లక్ష్మక్కపల్లి రెవిన్యూ గ్రామంలో ఏర్పాటు చేయనున్న పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై బోడోనికుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు మండల కేంద్రంలోని ఎ�
స్టేషన్ ఘన్పూర్ :వ్యవసాయాధికారుల సూచనల మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారి దత్తత గ్రామమైన మీదికొండ గ్రామంల�
మల్హర్ : బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరిత్యా నేరమని బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని రుద్రారంలో భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన మైనర్ బాలికకు వివాహం నిశ్చయించారనే విషయ�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా కమిటీలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్త�
భూపాలపల్లి :కోవిడ్ వ్యాక్సిన్పై ఇంకా భయమేంటి..దాదాపుగా జిల్లాలో వ్యాక్సినేషన్ చివరి దశకు చేరుకుంది..ప్రతి ఒక్కరూ ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
షాద్నగర్/షాద్నగర్రూరల్ : ఆధునిక సమాజంలో మహిళలు చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని షాద్నగర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్ర�