జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా కమిటీలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్త�
భూపాలపల్లి :కోవిడ్ వ్యాక్సిన్పై ఇంకా భయమేంటి..దాదాపుగా జిల్లాలో వ్యాక్సినేషన్ చివరి దశకు చేరుకుంది..ప్రతి ఒక్కరూ ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
షాద్నగర్/షాద్నగర్రూరల్ : ఆధునిక సమాజంలో మహిళలు చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని షాద్నగర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్ర�
సత్తుపల్లి : న్యాయ సేవా సంస్థలు నిర్వహించే లోక్అదాలత్ల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీవీఎస్ సాయిభూపతి అవగాహన కల్పించారు. బుధవారం సత్తుపల్లి కోర్టు ఆవరణలో ఆజాది �
చింతకాని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న బీమా పథకాలను, సంక్షేమ ఫలాలను సద్వినియోగించుకోవాలని ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ మల్లేశం అన్నారు. రైతులకు, ఏపీజీవీబీ ఖాతాదారులకు నగదు రహిత లావాదే�
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సింగీతం, తెల్గపూర్, మగ్దుంపూర్, బ్రహ్మణపల్లి, వెల్గనూర్, గోర్గల్, అచ్చంపేట, మంగ్లూర్ గ్రామాలలో శుక్రవారం దళితబంధు పథకంపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామ�
దుమ్ముగూడెం : మండల పరిధిలోని మహదేవపురం రైతువేదికలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీడీపీవో నవ్యశ్రీ మాట్లాడుతూ గర్భిణులు, తల్లులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష�
మహబూబ్నగర్ : ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని తద్వారే కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.కరోనా మహమ్మారి నివారణ�