దుమ్ముగూడెం : మండల పరిధిలోని మహదేవపురం రైతువేదికలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీడీపీవో నవ్యశ్రీ మాట్లాడుతూ గర్భిణులు, తల్లులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష�
మహబూబ్నగర్ : ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని తద్వారే కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.కరోనా మహమ్మారి నివారణ�