బడీడు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా సర్కారు బడిలోని బోధన, వసతులపై ప్రజలను చైతన్యం చేస్తూ త�
రైతుకు దన్నుగా వానకాలం సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. రైతులు ఏ పంటలు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఏవి, ఏ పంట వేస్తే ఎంత ఆమ్దానీ వస్తుంది, సాగుకు అవసరమైన యాజమా�
అమ్మకు ఇచ్చిన మాటకోసం ఒకరు.. ఎలాగైన కొలువు కొట్టాలని లక్ష్యంగా మరొకరు.. ప్రజలకు సేవకుడిగా ఉండాలని ఇంకొకరు..ఇలా ఎందరో సర్కారీ కొలువు కోసం ఆరాటపడుతుంటారు. తమ కలలను నిజం చేసుకోవడానికి ఎదురుచూస్తుంటారు. లక్ష్
ఫుడ్ ప్రాసెసింగ్ కోసం జిల్లాలో ఇంచర్ల సమీపంలో 161 ఎకరాలు సేక రించామని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సో మవారం కలక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించడం, ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియజేసేందుకు ‘నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టు
పొగ తాగడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నదని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ నెల 31న పొగాకు వ్యతిరేక దినంను పురస్కరించుకుని ఆదివారం బాచుపల్లిలోని ఎస్ఎల్జ�
కార్మికుల భద్రత....ప్రజల బాధ్యతను గుర్తు చేస్తూ జలమండలి అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పనిచేసే ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలపై జలమండలి రూపొందించిన ప్రతిజ్ఞ పత్రాలను మేయర్ గద్వాల్ వ�
వేసవిలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటూ ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ సమయంలో అగ్గిరవ్వ రాజుకుంటే అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మంట లు క్షణాల్లో వ్యాప్తి చెంది.. స్పందించే లోపే ఆస్తినష్టంతో
వారిద్దరూ కానిస్టేబుళ్లు. భద్రత, బందోబస్తు సమయాల్లో తుపాకీతో విధులు నిర్వహిస్తారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఒకరు కలం పట్టారు. మరొకరు గళం విప్పారు. వీరి ప్రావీణ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు సైబర�
బిజినెస్, మేనేజ్మెంట్ కోర్సులకు ఉత్తమ వేదిక కేఎల్ బిజినెస్ స్కూల్ అని, ప్రపంచీకరణ ద్వారా వ్యాపార విస్తరణ మరింత వేగవంతం అవుతున్న తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొ�
MLC Kavitha | పెద్దపేగు క్యాన్సర్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. క్యాన్సర్తో యువత ప్రాణాలు కోల్పోవడం బాధకలిగిస్తున్నది చెప్పారు. మహిళలు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు
అంబులెన్స్ మాదిరిగానే ఫైరింజన్కూ దారివ్వాలని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. గురువారం సికింద్రాబాద్ అగ్ని మాపక కేంద్రంలో అగ్ని మాపక వారోత్సవాలను
అగ్నితో మంటలు చెలరేగడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో.. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తుంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా సంభవించే పెను ప్రమాదలను నివారించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పంద�
రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సర్పంచ్ జామ్ రవి అన్నారు. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు
క్యాన్సర్ మహమ్మారిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూబాయిబాబు, డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. క్యాన్సర్ సొసైటీ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదివారం డ్వాక్రా సంఘాల మహిళలకు క్య