డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు ఫీజులపై రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి అవగాహన కల్పించారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గుండారం, సిద్దపల్లి, నాగారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ, కేవికే రామగిరి ఖిల్లా ఆధ్వర్యంలో వికాసిత్ కృషి సంకల్యాప్ అభియాన్ అనే పేరిట ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని పెంబట్ల గ్రామంలో బుధవారం క్యాంపు నిర్వహించారు.
Collector Rajarshi Shah | పట్టా ఉండి భూమి లేని రైతులకు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Bhubharathi Act | ధర్మారం, ఏప్రిల్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం, భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
She Team | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 14: సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు.
SP Sindhu Sharma | జిల్లా ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
Bird Festival | పర్యావరణ పరిరక్షణలో పక్షుల ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ అన్నారు. మంచిర్యాలలోని కలెక్టర్ కార్యాలయంలో బర్డ్స్ ఫెస్టివల్పై జరిగిన అ�
ICICI Foundation | మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలేజీ అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు ఆర్థిక అక్షరాస్యత పై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు .
Cyber crimes | సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు వై సంతోష్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, ప్రజలకు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ�
Innovative campaign | ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.