ఆర్బీఐ, ఏఐ ద్వారా సిఫారస్ చేసిన స్టాక్స్ను కొని అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలికి సైబర్నేరగాళ్లు రూ. 26.5 లక్షలు బురిడీ కొట్టించారు. మీర్పేట్ ప్రాంతానికి చెందిన బాధితురా�
Money recovery | నర్సాపూర్ పట్టణానికి చెందిన ఇమ్మడి విశ్వనాథం అనే రైస్ మిల్లర్ ఖాతాలో నుండి ఈ నెల 6వ తేదిన తన ప్రమేయం లేకుండా తన బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కట్ అయ్యాయి.
సోషల్మీడియాలో విచ్చలవిడిగా ప్రకటనలు ఇస్తూ, సైబర్నేరగాళ్లు అమాయకులకు వల వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోనే ట్రేడింగ్ మోసాలు నేడు ట్రెండింగ్గా మారాయి. సోషల్మీడియానే కాదు.. సాధారణంగా ఉపయోగించే
రాష్ట్రంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్పై కఠిన చర్యలు తీసుకున్నామని, ఈ రెండింటితో నిరంతరం యుద్ధం చేస్తున్నామన్నారు. గత 15 నెలల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు.
సినిమాలు పైరసీ చేస్తున్న దేశంలోనే అతిపెద్ద ముఠాను (Movie Piracy Gang) సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పైరసీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి కంప్యూటర్లు, హార్డ్డిస్కులు, ల్యాప్టా�
సైబర్ నేరాలు, శాంతిభద్రతల పేరిట ఏఐ ఆధారంగా పనిచేసే నాలుగు హై-ఎండ్ టెక్టూల్స్ను కొనుగోలు చేయాలన్న రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అధునాతన టెక్టూల్స్ రాష్ట్ర ప్రజ
Cyber crime | ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)’ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. అమాయకులే కాదు, చదువుకున్న వాళ్లు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులూ సైబర్ నేరగాళ్ల (Cyber criminals) బారిన పడుతున్నారు.
నగరానికి చెందిన ఓ మహిళను ఆన్లైన్ టాస్క్ల పేరుతో ఇన్వెస్ట్మెంట్ చేయించారు. కొంత లాభాలిచ్చి రూ. 1.05కోట్లు పెట్టుబడి పెట్టించారు. తన అకౌంట్లో ఆరుకోట్లు కనిపిస్తున్నా వాటిని విత్ డ్రా చేసే అవకాశం లేకప
సైబర్ మోసాలపై నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ పేరుతో బజాజ్ ఫిన్సర్వ్ శనివారం నాడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా వివిధ రకాల సైబర్ ముప్పులు, ఆర్థిక భద్రత కోసం పాటించాల్సిన ఉత్తమ పద్�
తాము ట్రాయ్, పోలీసు అధికారులమని చెప్పి ఆధార్ నంబర్తో పలు విదేశాల్లో మానవ అక్రమ రవాణా జరిగిందని, ఇది సైబర్ క్రైమ్లో ఉపయోగించారంటూ చెప్పి హబ్సిగూడకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసిన స�
ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు ఎక్కువైతున్నాయని, వారి నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఇల్లెందు డీఎస్పి కార్యాలయాన్ని ఆయన
హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ (RBVRR-TGPA), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT-H) మధ్య ఉన్న అవగాహన ఒప్పందాన్ని (MoU) మరో ఐదు సంవత్సరాలపా�