సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక 60 ఫీట్ రోడ్ లో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు షీ టీమ్స్, ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్ర
ఒకడిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని, సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదంటూ పైరసీ కేసును ఛేదించడంలో సీపీగా కీలక పాత్ర పోషించి, ప్రస్తుత హోంశాఖ కార్యదర్
Cyber Crimes | నగరానికి చెందిన 38 ఏండ్ల నుంచి 68సంవత్సరాల వరకు గల ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఏపీకే ఫైల్స్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 62ఏళ్ల వ్యక్త�
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్సర్చ్ నిర్వహించామని జహీరాబాద్ (Zaheerabad) డీఎస్పీ సైదా నాయక్ అన్నారు. శనివారం ఉదయం జహీరాబాద్ పట్టణంలోని భారత్ నగర్ కాలనీలో డీఎస్పీ సైదా నాయక్ నేతృత్వంలో కమ్యూనిటీ కాంటాక్ట�
ఆన్లైన్ అకౌంట్ పాస్వర్డు చాలా క్లిష్టంగా ఎవరూ ఊహించని విధంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగాలు హెచ్చరిస్తుంటాయి. అయితే ఓ తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2025లో ప్రజలు అత్యధికంగా 123456, అడ్మిన్, పాస్
Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై సైబర్ నేరగాళ్లు సృష్టించిన డీప్ఫేక్ వీడియోల వ్యవహారం చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో వైరల్ అయి�
Stock Market Trading | ట్రేడింగ్లో మెళకువలు చెబుతామంటూ సైబర్ నేరాల ముఠా ఓ ఐటీ ఉద్యోగిని నుంచి 1.36 కోట్లు దోచుకున్నారు. నగరంలో కమలానగర్కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని సెప్టెంబర్ నెలలో ఫేస్బుక్లో ఒక లింక్ను క్లిక్ చేస�
ఆర్బీఐ, ఏఐ ద్వారా సిఫారస్ చేసిన స్టాక్స్ను కొని అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలికి సైబర్నేరగాళ్లు రూ. 26.5 లక్షలు బురిడీ కొట్టించారు. మీర్పేట్ ప్రాంతానికి చెందిన బాధితురా�
Money recovery | నర్సాపూర్ పట్టణానికి చెందిన ఇమ్మడి విశ్వనాథం అనే రైస్ మిల్లర్ ఖాతాలో నుండి ఈ నెల 6వ తేదిన తన ప్రమేయం లేకుండా తన బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కట్ అయ్యాయి.
సోషల్మీడియాలో విచ్చలవిడిగా ప్రకటనలు ఇస్తూ, సైబర్నేరగాళ్లు అమాయకులకు వల వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోనే ట్రేడింగ్ మోసాలు నేడు ట్రెండింగ్గా మారాయి. సోషల్మీడియానే కాదు.. సాధారణంగా ఉపయోగించే
రాష్ట్రంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్పై కఠిన చర్యలు తీసుకున్నామని, ఈ రెండింటితో నిరంతరం యుద్ధం చేస్తున్నామన్నారు. గత 15 నెలల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు.