జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని ఓ సైబర్ కేటుగాడు మోసం చేసిన ఉదంతం సంచలనం రేపింది. గురువారం నియోజకర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పల్లా మీడియాకు వివరాలు వెల్లడించారు.
Cyber Crime: 11 రోజుల్లో 54 కోట్లు వస్తాయని ఆశ చూపారు. దీంతో ఓ డాక్టర్.. మార్కెట్ యాప్లో 12 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. తీరా చూస్తే ఆ యాప్ ఓ నకిలీదని గుర్తించాడు. మనీ డబుల్ అవ్వడమేమో కానీ.. సైబర్ మోసగాళ్ల దెబ్బ�
Cyber Crime | బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భారీ నెట్వర్క్ను కరీంనగర్ సైబర్ పోలీసులు ఛేదించారు. ప్రాథమిక దర్యాప్తులోనే రూ.138.06 కోట్లు ఈ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జ�
బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భారీ నెట్వర్క్ను కరీంనగర్ సైబర్ పోలీసులు చేధించారు. ఈ ఘటన వివరాలను శుక్రవారం సీపీ గౌష్ ఆలం విలేకరుల సమావేశంలో వెల్లడించార�
Dating App Scam | ఒంటరిగా ఉన్నారా? అయితే అందమైన అమ్మాయిలు, ఆంటీలతో మాట్లాడండి అంటూ యాడ్స్ వస్తున్నాయా? అవి మీ జీవితాన్ని ప్రమాదంలో నెట్టే హానీట్రాప్ కావచ్చు జాగ్రత్త అని సజ్జనార్ హెచ్చరించారు.
Stock Market Investments | సైబర్నేరగాళ్లు తయారు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన ఓ వృద్ధురాలు స్టాక్స్లో పెట్టుబడి పెట్టి రూ. 87 లక్షలు పోగొట్టుకున్నది. ఓల్డ్బోయిన్పల్లికి చ�
Cyber Crime Amid LPG Crisis | వంట గ్యాస్ కొరత నేపథ్యంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అప్డేట్ పేరుతో ఇద్దరు మహిళలను మోసగించారు. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.4 లక్షలు కొల్లగొట్టారు. ఫిర్యాదులు అందుకున్న ప
Digital Arrest | మేం సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు మీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది’ అంటూ సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ రిటైర్డ్ న్యాయమూర్తినే బురిడ
Cyber Criminal Arrest : ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Cyber crime | ఈజీ మనీకి అలవాటు పడిన ఆశిశ్ (Ashish) అనే ఓ విద్యార్థి తన స్నేహితుడైన ఇంజినీరింగ్ విద్యార్థికి అబద్ధం చెప్పి సాయం కోరాడు. అతడిని నమ్మి సాయం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి రూ.7 కోట్ల సైబర్ నేరం (Cyber crime) లో ఇరు
సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారితో బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిమనోహర్ ప్రజలక
Cyber Crime | సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన 18 మంది ముఠా సభ్యులను ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఖమ్మం జిల్లా పెన�
Digitally arrest : డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మారడం లేదు. తాజాగా ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కారణంగా రూ.15 కోట్ల వరకు మోసపోయింది.
Hyderabad | సైబర్నేరాలు తగ్గుతున్నాయని ఒక పక్క అధికారులు చెబుతున్నా.. మరో పక్క నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు. ఈ ఏడాది మొదటి రోజే మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్నేరగాళ్లు రూ. 4.5 క�