జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఈ నెల 3 నుంచి 12 వరకు రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం 1,51,164 కేసులు పరిష్కారమయ్యాయని సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. వీటిలో మోటర్ వాహన చట్టం కింద నమోదైన 62,969 కేసు�
RS Praveen Kumar | ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చూపించిన ‘సంధ్యారావు’ అనే ఎక్స్ అకౌంట్ను ఎవరు నిర్వహిస్తున్నారో పోలీసులే తేల్చాలన�
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలు ఏఐ రూపొందించిన చిత్రాలని, ఇలాంటి వాటిని వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్�
ప్రత్యేక రాష్ర్టావిర్భావం తర్వాత తొమ్మిదిన్నరేండ్లు భరోసాతో ఉన్న తెలంగాణ ప్రజలను ఇప్పుడు అభద్రతాభావం వెంటాడుతున్నది. రాష్ట్ర ప్రజానీకం తెలియని ఒత్తిడిని అనుభవిస్తున్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుత�
Nagarjuna | ‘ఐదేండ్ల క్రితం బ్యాంక్ అధికారిని అంటూ ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. బిజినెస్లో నేను చాలా స్మార్ట్ అంటూ టెంప్ట్ చేశాడు. తాను చెప్పే ఇన్వెస్ట్మెంట్తో భారీ లాభాలు వస్తాయని చెప్పాడు.
వినియోగదారులను మోసం చేశాయన్న ఆరోపణలతో మోసపూరిత రుణ యాప్లతో సహా మొత్తం 3,718 మొబైల్ యాప్లను కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం లోక్సభకు తెలిపారు.
హైదరాబాద్లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశముందని, ప్రజలంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
Vangalapudi Anitha | ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయ్యింది. శుక్రవారం నాడు ఆమె ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అన్ని ట్వీట్లను తొలగించారు. డీపీ కూడా కనిపించడం లేదు.
Students Data Leak | డిజిటల్ వ్యక్తిగత డాటా పరిరక్షణ (డీపీడీపీ) చట్టం దశల వారీగా అమలు అవుతున్న సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు లక్షలాది మంది విద్యార్థుల డాటా ఆన్లైన్లో విచ్చలవిడిగా అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్ట
Cyber Crime | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఒక భారీ సైబర్ మోసం (Cyber Crime) వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ (IK Gujral) కుమారుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడైన నరేష్ గుజ్రాల్ (Na
Meenakshi chaudhary | టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా తన పేరుతో జరుగుతున్న సైబర్ మోసంపై స్పందిస్తూ అభిమానులను అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా విస్తరణతో పాటు సెలబ్రిటీల �
Cyber Security Bureau | రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతలను నిర్వహిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా హ్యాకింగ్కు గురైందని తెలుస్తోంది.