నగరానికి చెందిన ఓ మహిళను ఆన్లైన్ టాస్క్ల పేరుతో ఇన్వెస్ట్మెంట్ చేయించారు. కొంత లాభాలిచ్చి రూ. 1.05కోట్లు పెట్టుబడి పెట్టించారు. తన అకౌంట్లో ఆరుకోట్లు కనిపిస్తున్నా వాటిని విత్ డ్రా చేసే అవకాశం లేకప
సైబర్ మోసాలపై నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ పేరుతో బజాజ్ ఫిన్సర్వ్ శనివారం నాడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా వివిధ రకాల సైబర్ ముప్పులు, ఆర్థిక భద్రత కోసం పాటించాల్సిన ఉత్తమ పద్�
తాము ట్రాయ్, పోలీసు అధికారులమని చెప్పి ఆధార్ నంబర్తో పలు విదేశాల్లో మానవ అక్రమ రవాణా జరిగిందని, ఇది సైబర్ క్రైమ్లో ఉపయోగించారంటూ చెప్పి హబ్సిగూడకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసిన స�
ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు ఎక్కువైతున్నాయని, వారి నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఇల్లెందు డీఎస్పి కార్యాలయాన్ని ఆయన
హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ (RBVRR-TGPA), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT-H) మధ్య ఉన్న అవగాహన ఒప్పందాన్ని (MoU) మరో ఐదు సంవత్సరాలపా�
ట్రేడింగ్లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ రిటైర్డు ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.35 లక్షలు టోకరా వేశారు. వివరాలు.. పీర్జాదిగూడకు చెందిన బాధితుడి సెల్ఫోన్ నంబర్ను ఇటీవల సైబర్ నేరగాళ్లు ‘ఎఫ
వెయ్యి రూపాయలు లాభం వచ్చిందంటూ ఇచ్చి నగరానికి చెందిన ఓ వ్యాపారి వద్ద సైబర్ నేరగాళ్లు రూ. 1.38 కోట్లు కొట్టేశారు. ట్రేడింగ్ పేరుతో వాట్సాప్కు మెసేజ్ పంపించిన సైబర్నేరగాళ్లు బాధితుడికి అధిక లాభాలిప్పి�
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఇటీవల నిజామాబాద్లోని వి నాయక్నగర్లో 78 ఏండ్ల వృద్ధుడిని బెదిరించి రూ.30 లక్షలు తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.
మ్యాట్రిమొని వెబ్సైట్లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన యువకుడు సైబర్నేరగాళ్ల చేతిలో రూ.11లక్షలు కోల్పోయాడు. పంజాగుట్టకు చెందిన యువకుడికి రెడ్డి మ్యాట్రిమొని సైట్లో ఓ యువతి పరిచయమైంది.
సైబర్నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలు వెతుకుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న సైబర్ నేరాల్లో కస్టమర్ కేర్ మోసాలు పెరిగిపోతున్నాయని పోలీసులు చెప్పారు.
Wasim Akram | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసిం అక్రమ్ చిక్కుల్లో పడ్డాడు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ప్లాట్ఫామ్కు ప్రచారం చేస్తున్న మాజీ బౌలర్పై సైబర్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. జూదం, బెట్టింగ్ యాప�
Bandi Sanjay | సైబర్ మోసగాళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ సొమ్మును బాధితులకు రీఫండ్ చేసేలా నిబంధనలను సులభతరం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్�