Chennur SI : ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసగాళ్ల వలలో పడవద్దని చెన్నూర్ పట్టణ సీఐ (CI) దేవేందర్ రావు సూచించారు. మోసపోయామని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
ఆర్టీవో చలాన్ యాప్ పేరుతో వచ్చిన లింక్ను క్లిక్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్న ఓ వ్యాపారి సెల్ఫోన్ను సైబర్నేరగాళ్లు హ్యాక్ చేసి.. అతని ఖాతాలో ఉన్న రూ. 1.5 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ�
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ వెంటనే చలాన్ కట్టాలని ఏపీకే ఫైల్ పంపి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్కు ఈ నెల 6వ తేదీన వాట్సాప్లో ఈ-పరివాహన్.ఏపీ�
పాలకుర్తి మండలం రామారావు పల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. బసంత్ నగర్ ఎస్ఐ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలన అరికట్టడానికి సీబీఐ ఏకంగా 42 ప్రదేశాల్లో గురువారం దాడులు నిర్వహించింది. ఆపరేషన్ చక్ర-వీ పేరుతో నిర్వహించిన ఈ ద
RGUKT | ఆర్జీయూకేటిలో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ వి. గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు.
నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం పంచుకోవాలని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajashekar) అన్నారు. అత్యాశకుపోయి ఆర్థిక మోసాల బారినపడకూదని సూచించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి (SI Ramadevi) అన్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పటని హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమతంగా ఉండి, వారి వ్యక్తిగత వివ�
జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 6,848 మంది సైబర్ క్రైమ్ బాధితులకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీల సమన్వయంతో 14న
Cyber Crime | సైబర్నేరగాళ్లు ఫేక్ కోర్టును.. నకిలీ జడ్జీని తయారు చేసి.. కోర్టు ఆధ్వర్యంలో మీ ఖాతాలు అసెస్మెంట్ చేస్తామంటూ నమ్మి స్తూ వృద్ధుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ రిటైర్డు చీఫ్ సైంటిస్ట్ను అల
Cyber Crimes | హలో నేను ఫలానా వైద్యశాల నుంచి కాల్ చేస్తున్నాను మీకు ఫోన్ పే చేస్తాను నగదు ఇవ్వండి.. మా దగ్గర నగదు ఉంది ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించండి అంటూ సైబర్ నేరగాళ్లు వ్యాపారులకు కాల్ చేస్తున్న సంఘటనలు ఏటూరు�
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఆశ చూపారు. మీ పెట్టుబడికి రెట్టింపు డబ్బు వస్తుందని ఊరించారు. అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అసలుకే మోసం వచ్చింది. గోల్డ్ మర్చంట్ ప్లాట్ఫామ్ వెబ్సైట�
సైబర్ నేరగాళ్ల ప్రధాన టార్గెట్ హైదరాబాద్ నగరంగా ఎంచుకున్నట్లు ఈ ఏడాదిన్నర కాలంలో నమోదైన కేసులే చెబుతున్నాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా లేనంతగా ఒక్క నగరంలోనే గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమా
సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ ఫ్రాడ్కు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రోజుకు కోటి, రెండు కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు కేవలం ట్రేడింగ్కు సంబంధించి మోసాలక�