తెలంగాణ ప్రజలపక్షాన నిలుస్తూ వార్తలు ప్రసారం చేస్తున్న.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా పేరుగాంచిన ‘టీన్యూస్, నమస్తే తెలంగాణ’పై సైబర్ దాడులు కలవరపెడుతున్నాయి.
T News | టీ న్యూస్ యూట్యూబ్ చానల్పై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని టీ న్యూస్ యాజమాన్యం వెల్లడించింది. ప్రజలకు టీ న్యూస్ ప్రసారాలు చేరకుండా దుండగులు కుట్ర పన్నినట్లుగా ఆరోపించింది.
యువతలో చాలామంది రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తుంటారు. కొందరు ఏవేవో రీల్స్ చేస్తూ.. కాలక్షేపం చేస్తుంటారు. ఈ ‘పల్లెటూరి కుర్రోళ్లు’ కూడా రీల్స్ చేస్తుంటారు. అందరినీ నవ్విస్తారు. కొసమెరుపుగా.. చక్కని సందేశ�
Guatam Gambhir : యూట్యూబ్ ఛానల్ కోసం 23 ఏళ్ల క్రికెటర్ను విమర్శించడం సిగ్గు చేటు అని మాజీ క్రికెటర్ శ్రీకాంత్పై టీమిండియా కోచ్ గౌతం గంభీర్ మండిపడ్డారు. ఆసీస్ టూరుకు హర్షిత్ రాణాను ఎంపిక చేసిన అంశాన్ని ఆయ�
తెలంగాణ ఆత్మగౌరవమే కేసీఆర్.. ఆయనది గాంధీ, నెల్సన్ మండేలా అంతటి మహోన్నత వ్యక్తిత్వం.. ఆయన మనదేశంలోనే అరుదైన నాయకుడు.. అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు.
లాస్య.. పరిచయం అక్కర్లేని యాంకర్. ఇంజినీరింగ్ చదివిన ఈ అమ్మాయి యాంకర్గా ఇండస్ట్రీని ఏలేసింది. లాస్య జీవితం ఆమె నవ్వంత హాయిగా ఏం సాగలేదు. చేతినిండా కార్యక్రమాలతో బిజీగా ఉండే లాస్య చేతిలో రూపాయి లేని రోజ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ యూట్యూబ్ చానల్ను భారత్ శుక్రవారం సస్పెండ్ చేసింది. ఇటీవల పలువురు పాక్ నటుల సామాజిక మాధ్యమ ఖాతాలను
Pak PM YouTube Channel Blocked | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన వైఖరి అవలంభిస్తున్నది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రధాన మం�
Pakistani Army | పెహల్గామ్ ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలువురు ట్విట్టర్ అకౌంట్లు, పలు యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.