విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మండలంలోని ధ న్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వి విధ అంశాలపై అవగాహన కల్పించ�
కొత్త టీవీ ఇన్స్టాల్ చేసేందుకు గూగుల్లో టీవీ కంపెనీ టోల్ నెంబర్కు బదులు పొరుపాటుగా మరో నెంబర్కు ప్రయత్నించిన వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని తన ఖాతా నుంచి రూ.5లక్షలు పొగొట్టుకోగా, మరో ఘటనల
mobile game | ఫోన్ గేమ్స్కు అలవాటు పడ్డ యువకుడు దాదాపు కోటి రూపాయల వరకు పోగొట్టాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. డిగ్రీ విద్యార్థి మొబైల్లో ‘గేమ్కింగ్’ యాప్
సైబర్ నేరాల నియంత్రణతోపాటు నేరగాళ్లకు శిక్ష పడేలా చూడటంలోనూ తామే నంబర్ వన్ అని తెలంగాణ పోలీసులు నిరూపించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మన పోలీసులు మిగతా రాష్ర్టాలకంటే ముందున్నారు.
Cyber trafficking | సైబర్ ట్రాఫికింగ్ పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి. ఇప్పటికే పోలీసు విభాగాలు, ఎన్జీవోలు, బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు సైబర్ నేరాలు, ట్రాఫికింగ్పై జనంలో అవగాహన కల్పిస్తున్నాయి.
మారుతున్న నేర సరళి, తెరపైకి వస్తున్న సరికొత్త నేరాలను కట్టడి చేసేలా పోలీస్ వ్యవస్థలోనూ సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకతపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వాట్సాప్ డీపీలతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించ వద్దని, మెస్సేజ్లకు రిైప్లె ఇవ్వొద్దని మంత్రి సూచించారు.
Minister Niranjan reddy | తన పేరిట వస్తున్న వాట్సాప్ సందేశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ నెంబర్లు, డీపీలతో ప్రజలను మోసం చేస్తున్నార
ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగం. మన ఇంట్లో ఉండే డివైస్లు వాటితో అవి కమ్యూనికేట్ చేసుకుంటూ మనతో కూడా మాట్లాడుతున్న 5జీ కాలమిది. ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలోనే సైబర్ క్రైంలు కూడా అంతే స్థాయి�