AP News | యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని ఆశపడ్డ ఓ యువతి లక్షలు పోగొట్టుకుంది. బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్న ఓ అమ్మాయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది.
రాష్ట్రంలో సైబర్ నేరాలను క్షేత్రస్థాయి నుంచి నివారించేందుకు సైబర్ ఆర్మీ సిద్ధమైంది. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ సైబర్ నేరాలపై విస్తృతంగా చర్చించేందుకు, ప్రతి ఇంటిలోనూ సైబర్ నేరాలపై అవగాహన కల్పిం�
Google Search | గూగుల్లో ఏదైనా వెతకొచ్చు. కానీ, ఎలాగంటే అలా వెతకడం సరికాదు. సెర్చ్ వర్డ్ నేరుగా ఎంటర్ చేస్తే.. అవసరమైన సమాచారం కన్నా, పనికిరానిదే ఎక్కువగా ప్రత్యక్షమవుతుంది.
ఈజీ మనీకి అలవాటుపడి, సెల్ఫోన్లకు ఫేక్ లింకులు పంపి స్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సైబర్ నేరస్తులను రామగుండం పోలీసులు జార్ఖండ్కు వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..
Cyber Crime | సైబర్ దుశ్చర్యలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు హోంశాఖ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది. అదే https://www.cybercrime.gov.in. 1930 అనే టోల్ ఫ్రీ హెల్ప్లైన్ న
జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు కొద్ది రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల వలలో పడి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకోగా, జిల్లాకు చెందిన సైబర్ క్రైం పోలీసులు డబ్బులను ఫ్రీజ్ చేయించిన విషయం ఆలస్యంగా వె�
సైబర్ నేరాలపై ప్రజలంతా అవగాహనతో ఉండాలని, అప్పుడే వాటిని సమర్థవం తంగా అడ్డుకోగలమని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉన్నదని అన్నారు.
Cyberabad | అమ్మాయి కోసం ఆన్లైన్లో వెతికిన ఒక ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ళకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 1.97 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో
DGP Mahender Reddy | రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు 57 శాతం, దొంగతనాలు 7 శాతం, అపహరణలు
ఏపీలో ఏడాదికాలంగా సైబర్ నేరాలు పెరిగాయని ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన 2022లో ఏపీలో జరిగిన నేరాలు, దోపిడీ, దొంగతనాలు,