యూ ట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్కు మెసేజ్ వచ
Telangana DGP | సైబర్ నేరాలను అరికట్టడం, సైబర్ సేఫ్టికీ చర్యలు తీసుకోవడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్( DGP Anjani Kumar ) స్పష్టం చేశారు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడంలో సహాయపడే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపార�
సైబర్ నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అవరసరమని చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్లపై పోలీస్ కమిషనర్లు, ఎస్
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలు మినహా అన్ని రకాల నేరాలు పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడ�
సైబర్ నేరాల నివారణకు రాష్ట్రప్రభుత్వం, పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో.. సైబర్ నేరగాళ్లు కొత్తదారులు వెతుక్కొంటున్నారు. స్మార్ట్ఫోన్ను ఆసరాగా చేసుకొని రోజుకొక వ్యూహంతో అమాయకుల �
పోలీస్ సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహించకుండా ప్రతి పోలీసు విధులు నిర్వహించాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మక్త ల్ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలిం�
Cyber Crime Preventation Tips | ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిపై 2 శాతం వడ్డీతో లాభాలొస్తున్నాయంటే అది నమ్మశక్యంగా ఉంటుంది.. అలా కాకుండా పెట్టిన పెట్టుబడిపై మొదటి నెల నుంచే 5 నుంచి 50 శాతం లాభాలొస్తాయంటూ ఎవరైనా చెప్పారంటే అద�
తెలుగు రాష్ర్టాల్లో పోటీ పరీక్షల కీలక సమయంలో సైబర్ నేరగాళ్లు తన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్, ఈ మెయిల్, BALA LATHA MADAM అనే యూట్యూబ్ చానెల్ను హ్యాక్ చేశారని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాలలత చెప్ప�
Data Leak Case | డాటా చౌర్యం కేసులో సమాచారం లీకైన బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థల విచారణకు రంగం సిద్ధమైంది. రెండురోజుల క్రితం 11 ప్రధాన సంస్థలకు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు.
Cyber Crime | పోర్న్ సైట్లను ప్రభుత్వం నిషేధించటంతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్ యూజర్లే టార్గెట్గా దోపిడీలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు 6 వేల మందికిపైగా విద్యార్థి సైన్యాన్ని తయారు చేసినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపారు.
ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ మహిళల మ నోభావాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్స్ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలపై సామా న్య పౌరులు, సామాజిక కార్యకర్తలు ముందు
సైబర్ నేరాలు తమకు సవాల్గా మారాయని, రోజువారీ కేసుల్లో 50 శాతం వరకు అవే ఉన్నాయని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలకు అవగాహనతోనే అడ్డుకట్ట వేయగలుగుతామని అన్నారు.