సైబర్ నేరాల నియంత్రణతోపాటు నేరగాళ్లకు శిక్ష పడేలా చూడటంలోనూ తామే నంబర్ వన్ అని తెలంగాణ పోలీసులు నిరూపించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మన పోలీసులు మిగతా రాష్ర్టాలకంటే ముందున్నారు.
Cyber trafficking | సైబర్ ట్రాఫికింగ్ పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి. ఇప్పటికే పోలీసు విభాగాలు, ఎన్జీవోలు, బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు సైబర్ నేరాలు, ట్రాఫికింగ్పై జనంలో అవగాహన కల్పిస్తున్నాయి.
మారుతున్న నేర సరళి, తెరపైకి వస్తున్న సరికొత్త నేరాలను కట్టడి చేసేలా పోలీస్ వ్యవస్థలోనూ సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకతపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వాట్సాప్ డీపీలతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించ వద్దని, మెస్సేజ్లకు రిైప్లె ఇవ్వొద్దని మంత్రి సూచించారు.
Minister Niranjan reddy | తన పేరిట వస్తున్న వాట్సాప్ సందేశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ నెంబర్లు, డీపీలతో ప్రజలను మోసం చేస్తున్నార
ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగం. మన ఇంట్లో ఉండే డివైస్లు వాటితో అవి కమ్యూనికేట్ చేసుకుంటూ మనతో కూడా మాట్లాడుతున్న 5జీ కాలమిది. ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలోనే సైబర్ క్రైంలు కూడా అంతే స్థాయి�
Minister KTR | సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడే విధంగా పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో పోలీసు సెంటర్ ఆఫ్
క్యూరిషింగ్.. సరికొత్త సైబర్ మోసం. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సరికొత్త నేర విధానం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నది. ఈ తరహా సైబర్ మోసాల పట్ల అప్రమత్తం�
రయాల్ గ్రూప్ ఎంటీ-5 యాప్ ద్వారా రూ.15లక్షలు స్వాహా చేసిన సంఘటన ఇటిక్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..ఇటిక్యాల మండలం బట్లదిన్నె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(36) మేస్త్�
5g sim upgreade scam | తెలివిగా ఎయిర్టెల్, జియో, వీఐ కంపెనీల ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటారు. నెట్వర్క్ గురించి చెబుతారు. మాటల్లో దింపి మన 4జీ సిమ్ను 5జీకి అప్డేట్ చేస్తామని చెబుతారు.
రోజుకో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వస్తున్నది. అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకోకుండా ఉండేందుకు సైబర్ నేరాలపై అవగాహన, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండడమే మేలని సూచిస్తున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ�