నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో 150 మందికి పైగా మహిళలను వేధించిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సచిన్ కుమార్ (30) తనతో శారీరక సంబంధం ఏర్పరచుకోవాలని ఒత్తిడి చేస్తూ మార్ఫింగ్ చ�
భవిష్యత్తులో బ్యాంకులపై మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మహేశ్ బ్యాంక్ హ�
పాత 5 రూపాయల కాయిన్ అమ్మబోయి రూ.5 లక్షలు పోగొట్టుకొన్నాడో సాఫ్ట్వేర్ ఉద్యోగి. కూకట్పల్లిలోని హైదర్నగర్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన దగ్గర ఉన్న ఐదు రుపాయల 10 కాయిన్లను క్వికర్.కామ్లో అప్లోడ్
అది ఢిల్లీ.. ‘లోని’ ప్రాంతానికి చెందిన ముఠా.. ఆ ముఠా ఎప్పుడుపడితే అప్పుడు దోపిడీ చేయదు. దానికీ ఓ పద్ధతి, ముహూర్తం ఉంటుంది. వారమంతా వెయిట్ చేసి శుక్రవారం మాత్రమే దోపిడీ చేస్తుంది. అదీ.. శని, ఆదివారాల్లో సెలవు �
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి కొత్త డేటా రిలీజైంది. 2020 సంవత్సరంలో సైబర్ క్రైమ్ 11 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ డేటాను హ
సైబర్ నేరస్తుని వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు జాతీయ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేసి డబ్బులను తిరిగి రప్పించుకున్నాడు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు సకాలంలో స్పందించి బాధితుడిక
అమరావతి: సైబర్ నేరాలపై నిఘా పెంచేందుకు, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెల్లు, సోషల్ మీడియా ల్యాబ్లను ప్రారంభించేందుకు ఏపీ పోలీసులు సన్నాహాలు చేస్తున్న�
ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ నేరగాళ్ల చీటింగ్ విదేశాల్లో రాత్రి కాగానే లావాదేవీలు ఏడుగురి అరెస్టు.. కోటికిపైగా స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13: అచ్చం మోసగాళ్లు సినిమా లెక్క.. విదేశీయులే లక్ష్యంగా స�
సిటీబ్యూరో, జనవరి 12(నమస్తే తెలంగాణ): యువ హీరో ఆది సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనింగ్కు అవకాశం కల్పిస్తామని ఓ యువ ఫ్యాషన్ డిజైనర్ను మోసం చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తిచేస�
సత్ఫలితాలిస్తున్న తెలంగాణ టెక్నాలజీ మన సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్న 8 రాష్ర్టాలు 28 వేల కేసుల పరిష్కారానికి దోహదం దాదాపు మూడు వేల మంది నేరగాళ్ల అరెస్టు దేశవ్యాప్తంగా 3 లక్షల అనుమానిత ప్రొఫైల్స్ రెడీ �
సైబర్ నేరగాళ్ల నయా మోసాలు యూపీఐ లింక్ ఫ్రాడ్తో నగదు మాయం హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కాచిగూడకు చెందిన అరవింద్కు ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. సార్.. మీ ఫోన్పే యాప్ను అప్గ్రేడ్�
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పలువురు నగరవాసులు మోసపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. శాలిబండకు చెందిన బాధితుడికి రోజ�