సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో ఆన్లైన్లో పరిచయమై.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టించిన సైబర్ నేరగాళ్లు సెవెన్టూంబ్స్కు చెందిన అబ్దుల్ నుంచి రూ.6 లక్షలు కాజేశారు. అది ఫేక్ వెబ్సైట్ అని గుర్తించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.