యాసంగి పంటల సాగు కోసం కాళేశ్వరం జలాలను వారబందీ పద్ధతిలో విడుదల చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో జనవరి 8నుంచి మార్చి 30వ తేదీ వరకు కొనసాగే నీటి విడుదల షెడ్యూల్ను శుక్రవారం నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడి
ఓ వైపు యాసంగి పంటల సాగుకు సమయం మించిపోతుండడం.. మరోవైపు చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ఏటా రెండు సార్లు సకాలంలో రైతుబంధు అందిస్తే రైతులు దర్జాగా పంట
మండలంలో ఏటేటా పత్తి సాగు గణనీయంగా పెరుగుతున్నది. గతేడాదితో పోల్చితే ఈసారి ఈ పంట సాగు బాగా పెరిగింది. ఈ ఏడాది 10,5 94 ఎకరాలకు పైగా పంటను రైతులు సాగు చేశారు.
నియోజకవర్గంలో సాగు భూములు కలిగిన రైతులు రెండు పంటలు పండిస్తారు. వానకాలంతో పాటు యాసంగిలో కూడా ఒకే రకమైన పంటను సాగుచేయడం ద్వారా వేసవిలో సరిగా నీరందక దిగుబడి సరిగ్గా రాక రైతులు నష్టపోయే అవకాశముంటుంది.
మండలంలోని ఎల్లూరు గ్రామంలో బొకివాగుపై గత 12 సంవత్సరాల క్రితం బొకి వాగు ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దాదాపు 2000 ఎకరాల పంట సాగుకు నీరు అందించడమే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దానికి రెండు కుడి,ఎడమ �
పంటలో కలుపు నివారణకు.. భూమిలో తేమ శాతాన్ని సంరక్షించేందుకు.. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు జిల్లా రైతులు మల్చింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. కొన్నేళ్లుగా కూరగాయలు, పండ్లు, మిర్చి �
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో వరి సాగు ప్రశ్నార్థకమైంది. బోర్లు వేసుకున్న రైతులు మాత్రమే ఎకరం నుంచి రెండెకరాల వరకు సాగు చేస్తున్నారు. చాలా మంది రైతులు ఆరుతడి
పంటల సాగులో కొత్త విధానాన్ని అనుసరించి లాభాలు గడిస్తోంది తొర్రూరుకు చెందిన మంగళపెల్లి నీలిమ. సర్కారు సాయం.. ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహంతో ఒక ఎకరంలో పాలీహౌస్ ఏర్పాటుచేసింది. తొలుత క్యాప్సికం, కీరదోస �
గిరిజన రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం గిరి వికాస పథకాన్ని తీసుకొచ్చింది. మెట్ట పంటలు సాగు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్న గిరిజనుల భూముల్లో ఉచితంగా బోరు వేసి కరెంట్, పైప్లైన్ సదుపాయం కల�
కాకర అనగానే అందరికీ చేదు గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయల్లో కాకరకు విశిష్ఠ స్థానం ఉన్నది. మార్కెట్కు అనుగుణంగా పంట ను సాగు చేస్తే అధిక లాభాలను ఆర్జించొచ్చని నిరూపించాడు మండలంలోని సంగాయిగుట్�
ఎండుమిర్చి సాగంటే గతంలో ఏపీలోని గుంటూరు గుర్తొచ్చేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోనూ ఎర్రబంగారం సాగు విస్తీర్ణం పెరిగింది. మార్కెట్లో క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకు ధర లభిస్తున్నది. పెట్టుబడి ఖర్చు�
నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ఆయా పంటల సాగుకు అవసరమైన నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ సిద్ధంగా ఉంది. ఏటా ఈ సమయంలో రైతాంగం ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపుతున్నది.
చెరుకు సాగును నమ్ముకున్న రైతులు లాభాల బాట పడుతున్నారు. ఈ పంట సాగుతో లాభాలు తప్ప నష్టం ఉండదని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఒక్కసారి పంట సాగు చేస్తే మూడేండ్ల వరకు విత్తనం వేసే పని ఉండదని పేర్కొంటున్నారు.
దేవరకొండ మండలంలోని వైదొనివంపు గ్రామం కీర దోస సాగుకు కేరాఫ్గా నిలుస్తున్నది. గ్రామంలో 10 మంది రైతులు సంప్రదాయ పంటలు కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే కీర సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు.