తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి వనరులు పెంచడంతోపాటు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పంటల సాగు గణనీయంగా పెరిగింది.
Best Technique in Cultivation | వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అంది పుచ్చుకుం టున్నారు. సులభ విధానంలో వ్యవసాయం చేయ డం.. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు మొగ్గు చూపుతున్
యాసంగిలో పంటల సాగుకు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో కావాల్సిన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తున్నది. జిల్లాలో ఈ సారి 2,61,105 ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది కంటే ఈసారి సుమారు 49వేల ఎక�
నారు అమ్మకాలతో రైతన్నలు లాభాలు గడిస్తున్నారు. సూదూర ప్రాంతాలైన నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, కల్హేర్ తదితర ప్రాంతాల నుంచి రామాయంపేటలో ప్రతివారం జరిగే బుధవారం సంతకు వివిధ రకాల నా�
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు చేరువైంది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వె�
తెలంగాణ ప్రభుత్వం పంటల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దీంతో నాడు వ్యవసాయం దండగ అన్న నోళ్లే.. నేడు వ్యవసాయం పండుగ అంటున్న పరిస్థితులు వచ్చాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో పెండింగ్ ప్రాజె
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్ పంటల సాగుకు అనుకూలంగా ప్రారంభమైంది. తొలుత వానల జాడ కానరాక రైతులు కొంత ఆందోళనకు గురవగా, తాజాగా పడుతున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందం నింపింది. ఇప్పటికే చేలల్లో వేస�
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వృథాగా పోతున్న నీటికి ‘చెక్' పెట్టింది. నాన్ కమాండ్ ఏరియాల్లో సైతం రెండు పంటలకూ పుష్కలంగా నీరందించేందుకు చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లా�
భూ తల్లిని నమ్ముకున్న రైతన్న తోటి రైతులతో వ్యవసాయ పనుల్లో పోటీ పడుతూ ముందుకు ‘సాగు’తూనే ఉన్నాడు. సీజన్ ప్రారంభంలో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతన్న పంట దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకుని విత్తనాలను కొనుగ�
ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడి నష్ట నివారణకు వానకాలం, యాసంగి సాగును ముందుకు జరపడం ఎలా అ న్న అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలో మంత్రులు గంగుల, ఎర్ర
మిర్చి సాగుతో సిరులు పండిస్తున్నారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి రైతులు. నాడు ఎవుసంలో నష్టపోయి.. వలసపోయిన రైతు లు.. నేడు లాభాలు ఆర్జిస్తున్నారు.
కొత్తిమీర.. వంటింటికి నిత్యావసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వేయాల్సిందే! అందుకే, దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. ఇటు కూరకు కొత్త రుచిని తెస్తూనే అన్నదాతకు మంచి ఆదాయాన్నిస్తుంది.
యాసంగిలో సాగు చేసిన పంటలన్నీ చేతికొచ్చాయి. ఇక నేడో రేపో కోతలు ప్రారంభిద్దామని రైతులు సిద్ధమవుతున్నారు. వరుణుడు మాత్రం అకారణంగా ప్రకోపించి అకాల వర్షం కురిపించాడు.