రైతులు సంఘటితంగా ఏర్పడి పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన అన్నారు. మండలంలోని అయిటిపాముల గ్రామ పరిధి గంగాదేవిగూడెం సమీపంలో ఉన్న కట
‘అది యాసంగి సీజన్. రైతులు నాట్లు వేయడం కూడా ప్రారంభించ లేదు. అప్పుడప్పుడే పొలంలోకి దిగి దుక్కులు దున్నుతున్నారు. జేబులో ఉన్న ఫోన్కు టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది.
పంటలు సాగు చేసేందుకు పొలంలో వేసిన బోరుబావుల నుంచి ఫ్యాక్టరీలకు నీటిని తరలిస్తూ కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా 65వ జాతీయ రహదారిపై చిరాగ్పల్లి -సత్వార్ శివారు మధ్యలో వ్యవసాయ క్షేత్రం న�
జనవరి-31తో యాసంగి సాగు ప్రణాళిక ముగిసింది. ఈ ఏడాది యాసంగిలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5.81లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 4.01లక్షల ఎకరాల్లోనే (83శాతం) సాగు అయ్యింది.
వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించాలనే ఆశలో రైతులు పంటపొలాల్లో హానికర రసాయనాలు, ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగిపో తుండగా, దిగుబడులు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.
ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలు పెట్టుబడి డబ్బుల కోసం అవస్థలు పడొద్దనే ఉద్దేశంతో ఓ రైతుబిడ్డగా, రైతుల కష్టాలు నేరుగా తెలిసిన వ్యక్తిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతు బం�
రైతులు సంప్రదాయ పంటలు కాకుండా లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. రోటీన్గా పండించే వరి, వేరుశనగ వంటి పంటలే కాకుండా కొత్తగా ఆలోచన చేస్తూ పండ్లు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగుపై దృ
రైతులు పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని పలువురు వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. నేడు రైతులు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించి రసాయన ఎరువులపై దృష్టి సారించడంతో మ�
పామాయిల్ సాగు ద్వారా స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా సమీకృత వ్యవసాయానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని నాబార్డు డీడీఎం సత్యనారాయణ అన్నా రు. మండలంలోని సింగారెడ్డిపాలెం, మాచారం గ్రామాల్లో పామాయిల్ తోటలను శ
ఈసారి యాసంగికి సాగునీటి తిప్పలు తప్పేటట్టులేవు. సరైన వర్షాలు కురువకపోవడంతో ఎన్నడూ లేనివిధంగా ఏడాది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రైతులెవరూ పంటలను సాగు చేసే సాహసం చేయడంలేదు.
ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సగం కన్నా తక్కువగానే ప్రభుత్వం కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వగా.. ఇప్పటివరకు క
ఉద్యాన సాగులో మల్చింగ్తో రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి.. ముఖ్యంగా పంటలను సాగుచేసే రైతులు అధికారుల సలహాలు, సూచనల మేరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకుంటున్నారు. దీని వల్ల రైతులకు కలుపు నివారణ మందులు చల్లడం, క�
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అనుకరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయ చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.